డ్రోన్ల ఫ్లయింగ్ పై నిషేధాన్ని పొడిగించిన యూఏఈ
- February 22, 2022
యూఏఈ: డ్రోన్ల ప్లయింగ్ తోపాటు తేలికపాటి స్పోర్ట్స్ ఎయిర్క్రాఫ్ట్ ల కార్యకలాపాలను నిలిపివేయాలని అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. తదుపరి నోటీస్ ఇచ్చే వరకు వీటిపై నిషేధం కొనసాగుతుందని ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. డ్రోన్ల వినియోగాన్ని కొందరు దుర్వినియోగం చేయండం, అనుమతులు లేని ప్రాంతాలలో ఎగురవేయడాన్ని గుర్తించిన తర్వాతే గత నెలలో తీసుకున్న నిషేధ ఉత్తర్వులను తాజాగా మరోసారి పొడిగించినట్లు అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ పేర్కొంది. నిషేధాన్ని ఉల్లంఘించిన వారికి Dh100,000 జరిమానా, జైలు శిక్ష కూడా విధించబడుతుందని హెచ్చరించింది.
తాజా వార్తలు
- విద్యార్థులకు కొత్త రూల్ తీసుకొచ్చిన సీఎం రేవంత్
- యూఏఈలో 100కు పైగా ఎస్ఎం అకౌంట్స్ బ్లాక్..!!
- కువైట్ బేలోకి ప్రవేశం నిషేధం..!!
- ప్రజలకు అత్యవసర అలెర్ట్ జారీ చేసిన బహ్రెయిన్..!!
- ఒమన్లో దంచికొడుతున్న ఎండలు..డాక్టర్ల హెచ్చరికలు..!!
- సౌదీ, GCC పౌరులు మే 3 వరకే అవకాశం..!!
- కార్యాలయ భద్రత, అత్యవసర సంసిద్ధత పై పీహెచ్సీసీ ప్రకటన..!!
- తిరుమలకు చేరుకున్న ఉపరాష్ట్రపతి సి.పి.రాధకృష్ణన్
- IPL 2026: ఢిల్లీ పై బెంగళూరు ఘన విజయం
- ఎమిరేట్స్ A380లో స్టార్లింక్ వై-ఫై ప్రారంభం









