దుబాయ్ లో ప్రారంభమైన ‘మ్యూజియం ఆఫ్ ది ఫ్యూచర్’
- February 23, 2022
దుబాయ్: పర్యాటకులను ఆకర్షించే మరో టూరిస్టు ప్లేస్ అందుబాటులోకి వచ్చింది. ‘మ్యూజియం ఆఫ్ ది ఫ్యూచర్’ ను అధికారికంగా ప్రారంభించారు. ఈ ప్రారంభ కార్యక్రమంలో వైస్ ప్రెసిడెంట్ అండ్ ప్రైమ్ మనిస్టర్ ఆఫ్ యూఏఈ, దుబాయ్ రూలర్ షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్, దుబాయ్ క్రౌన్ ప్రిన్స్ షేక్ హమ్దాన్ బిన్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్, షేక్ మక్తూమ్ బిన్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ లతోపాటు వందలాది మంది గెస్ట్ లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన స్టార్టింగ్ ప్రోగ్రామ్ లు, లైటింగ్ ఎఫెక్ట్స్ అందరినీ ఆకట్టుకున్నాయి. ఈ దుబాయ్ స్కైలైన్ ‘మ్యూజియం ఆఫ్ ది ఫ్యూచర్’ను ఫిబ్రవరి 23, బుధవారం ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు సందర్శకులకు అనుమతించనున్నారు. ఎంట్రన్స్ ఫీ Dh145 గా నిర్ణయించారు.పిల్లలు, ఎమిరాటీ సీనియర్లకు కాంప్లిమెంటరీ టిక్కెట్లు అందుబాటులో ఉన్నాయని నిర్వాహకులు తెలిపారు.


తాజా వార్తలు
- షార్జా పోలీసుల భారీ సైబర్ మోసం గ్యాంగ్ అరెస్ట్..
- హైదరాబాద్ మెట్రో ఫేజ్-2 వేగవంతం చేయండి: సీఎం రేవంత్
- యాస్ మాల్లో ‘ఫ్రంట్లైన్ హీరోస్ మార్చ్’ ఘనంగా నిర్వహణ..
- ఖతార్–భారత్ ద్వైపాక్షిక సంబంధాల బలోపేతం పై చర్చలు..
- దుబాయ్ మెరీనా ప్రయాణికులకు ప్రత్యేక డైనింగ్ ఆఫర్..
- ఎతిహాద్ రైల్లో ఉల్లంఘనలకు భారీ జరిమానాలు..
- బహ్రెయిన్లో జూన్ నెలలో 5,130 తనిఖీలు..256 మంది అక్రమ కార్మికుల బహిష్కరణ
- పాస్పోర్ట్, వీసా సేవలకు ఆన్లైన్ అపాయింట్మెంట్ ప్రారంభం
- ఒమాన్లో మే నెలలో 15 కార్మిక ఫిర్యాదుల పరిష్కారం..
- NOL డిజిటల్ చెల్లింపు వ్యవస్థ అప్గ్రేడ్లో 72% పనులు పూర్తి..







