57 కొత్త ఇ-సర్వీసులును ప్రారంభించిన బహ్రెయిన్
- February 23, 2022
బహ్రెయిన్: ప్రభుత్వ రంగ సేవలను మరింతగా ప్రజలకు చేరువ చేసేందుకు బహ్రెయిన్ ప్రభుత్వం ఇ-సర్వీసుల సంఖ్యను పెంచింది.ఇప్పటి వరకు విజయవంతంగా అమలవుతున్న ఎనిమిది ప్రభుత్వ రంగాల్లో కొత్తగా 57 ఇ-సేవలను ఇన్ఫర్మేషన్ & ఇ-గవర్నమెంట్ అథారిటీ (iGA) ప్రారంభించింది. 2021 చివరి వరకు ఆన్లైన్ ఛానెల్ల ద్వారా iGA 563కి పైగా ఇ-సర్వీసులను అందించింది. వీటిలో 434 సర్వీసులు నేషనల్ పోర్టల్ ద్వారా అందించారు. నేషనల్ పోర్టల్ ను 15 మిలియన్లకు పైగా ప్రజలు సందర్శించారు. 2020తో పోల్చుకుంటే 37% పెరుగుదల నమోదయ్యింది. అన్ని ప్రభుత్వ సంస్థలలో ఆర్థిక లావాదేవీలు 2020తో పోలిస్తే 65% పెరిగాయి. 3.7 మిలియన్లకుపైగా సిటిజన్స్/రెసిడెంట్స్ ఇ-సర్వీసులను వినియోగించుకున్నారు.
తాజా వార్తలు
- ఆసియా కప్ 2025: పాకిస్తాన్ పై భారత్ ఘన విజయం..
- బహ్రెయిన్లో డేంజరస్ యానిమల్స్ పై కఠిన చట్టం..!!
- ఒమన్లో దొంగతనం ఆరోపణలపై వ్యక్తి అరెస్టు..!!
- గ్లోబల్ విలేజ్ సీజన్ 30 డేట్స్ అనౌన్స్..!!
- బ్యాంకులలో త్వరలో ఫ్రైజ్ డ్రాలు..!!
- దోహాలో అత్యవసరంగా అరబ్-ఇస్లామిక్ సమ్మిట్..!!
- ఫేక్ ప్లాట్ఫారమ్లతో నేరాలు..ముగ్గురు సిరియన్లు అరెస్టు..!!
- క్రికెటర్ సూర్యకుమార్ యాదవ్ పుట్టినరోజు వేడుకల్లో చాముండేశ్వరనాథ్
- కేంద్రం కొత్త ఆర్థిక మార్పులు, ఉత్పత్తి ధరల ప్రభావం
- నేడు భారత్- పాకిస్తాన్, హై వోల్టేజ్ మ్యాచ్!