57 కొత్త ఇ-సర్వీసులును ప్రారంభించిన బహ్రెయిన్
- February 23, 2022
బహ్రెయిన్: ప్రభుత్వ రంగ సేవలను మరింతగా ప్రజలకు చేరువ చేసేందుకు బహ్రెయిన్ ప్రభుత్వం ఇ-సర్వీసుల సంఖ్యను పెంచింది.ఇప్పటి వరకు విజయవంతంగా అమలవుతున్న ఎనిమిది ప్రభుత్వ రంగాల్లో కొత్తగా 57 ఇ-సేవలను ఇన్ఫర్మేషన్ & ఇ-గవర్నమెంట్ అథారిటీ (iGA) ప్రారంభించింది. 2021 చివరి వరకు ఆన్లైన్ ఛానెల్ల ద్వారా iGA 563కి పైగా ఇ-సర్వీసులను అందించింది. వీటిలో 434 సర్వీసులు నేషనల్ పోర్టల్ ద్వారా అందించారు. నేషనల్ పోర్టల్ ను 15 మిలియన్లకు పైగా ప్రజలు సందర్శించారు. 2020తో పోల్చుకుంటే 37% పెరుగుదల నమోదయ్యింది. అన్ని ప్రభుత్వ సంస్థలలో ఆర్థిక లావాదేవీలు 2020తో పోలిస్తే 65% పెరిగాయి. 3.7 మిలియన్లకుపైగా సిటిజన్స్/రెసిడెంట్స్ ఇ-సర్వీసులను వినియోగించుకున్నారు.
తాజా వార్తలు
- ఎఫ్1 మళ్లీ బహ్రెయిన్కు? సమ్మర్ బ్రేక్కు ముందే క్లారిటీ..!!
- గంటకు 200 కి.మీ.కు పైగా వేగం.. ఇద్దరు డ్రైవర్లపై కేసులు..!!
- 19 కిలోలు బరువు తగ్గి Dh50,000 బహుమతి గెలిచిన యువకుడు..!!
- విదేశీ ప్రయాణం చేస్తున్నారా? దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు HMC కీలక సూచనలు..!!
- కువైట్లో రెండో విడత పరీక్షల షెడ్యూల్ విడుదల..!!
- సౌదీ అరేబియాలో మండిపోతున్న ఎండలు.. 48 డిగ్రీలకు ఉష్ణోగ్రతలు..!!
- షార్జా పోలీసుల భారీ సైబర్ మోసం గ్యాంగ్ అరెస్ట్..
- హైదరాబాద్ మెట్రో ఫేజ్-2 వేగవంతం చేయండి: సీఎం రేవంత్
- యాస్ మాల్లో ‘ఫ్రంట్లైన్ హీరోస్ మార్చ్’ ఘనంగా నిర్వహణ..
- ఖతార్–భారత్ ద్వైపాక్షిక సంబంధాల బలోపేతం పై చర్చలు..







