57 కొత్త ఇ-సర్వీసులును ప్రారంభించిన బహ్రెయిన్
- February 23, 2022
బహ్రెయిన్: ప్రభుత్వ రంగ సేవలను మరింతగా ప్రజలకు చేరువ చేసేందుకు బహ్రెయిన్ ప్రభుత్వం ఇ-సర్వీసుల సంఖ్యను పెంచింది.ఇప్పటి వరకు విజయవంతంగా అమలవుతున్న ఎనిమిది ప్రభుత్వ రంగాల్లో కొత్తగా 57 ఇ-సేవలను ఇన్ఫర్మేషన్ & ఇ-గవర్నమెంట్ అథారిటీ (iGA) ప్రారంభించింది. 2021 చివరి వరకు ఆన్లైన్ ఛానెల్ల ద్వారా iGA 563కి పైగా ఇ-సర్వీసులను అందించింది. వీటిలో 434 సర్వీసులు నేషనల్ పోర్టల్ ద్వారా అందించారు. నేషనల్ పోర్టల్ ను 15 మిలియన్లకు పైగా ప్రజలు సందర్శించారు. 2020తో పోల్చుకుంటే 37% పెరుగుదల నమోదయ్యింది. అన్ని ప్రభుత్వ సంస్థలలో ఆర్థిక లావాదేవీలు 2020తో పోలిస్తే 65% పెరిగాయి. 3.7 మిలియన్లకుపైగా సిటిజన్స్/రెసిడెంట్స్ ఇ-సర్వీసులను వినియోగించుకున్నారు.
తాజా వార్తలు
- కార్మిక దినోత్సవం సందర్భంగా కార్మికులతో షార్జా పోలీసుల సందర్శనలు
- డా.పట్టాభి సీతారామయ్య స్మారక భవన నిర్మాణానికి ఏపీ క్యాబినేట్ ఆమోదం
- పెట్రోల్, డీజిల్ సరఫరా పై కేంద్రం కీలక నిర్ణయం
- కార్మికులకు మే డే శుభాకాంక్షలు చెప్పిన కేసీఆర్
- యూఏఈలో పాఠశాలలకు 9 రోజుల ఈద్ అల్ అధా సెలవులు
- కార్మికులకు సీఎం రేవంత్ మేడే శుభాకాంక్షలు
- 2027 మార్చి 31 నాటికి తెలంగాణ నుంచి 1,000 వ్యాపారాలను గ్లోబల్ స్థాయికి తీసుకెళ్లే లక్ష్యం
- IPL 2026: బెంగళూరు పై గుజరాత్ ఘనవిజయం!
- మంత్రులకు సీఎం చంద్రబాబు క్లాస్
- గల్ఫ్ ప్రయాణికులకు బిగ్ రిలీఫ్









