57 కొత్త ఇ-సర్వీసులును ప్రారంభించిన బహ్రెయిన్
- February 23, 2022
బహ్రెయిన్: ప్రభుత్వ రంగ సేవలను మరింతగా ప్రజలకు చేరువ చేసేందుకు బహ్రెయిన్ ప్రభుత్వం ఇ-సర్వీసుల సంఖ్యను పెంచింది.ఇప్పటి వరకు విజయవంతంగా అమలవుతున్న ఎనిమిది ప్రభుత్వ రంగాల్లో కొత్తగా 57 ఇ-సేవలను ఇన్ఫర్మేషన్ & ఇ-గవర్నమెంట్ అథారిటీ (iGA) ప్రారంభించింది. 2021 చివరి వరకు ఆన్లైన్ ఛానెల్ల ద్వారా iGA 563కి పైగా ఇ-సర్వీసులను అందించింది. వీటిలో 434 సర్వీసులు నేషనల్ పోర్టల్ ద్వారా అందించారు. నేషనల్ పోర్టల్ ను 15 మిలియన్లకు పైగా ప్రజలు సందర్శించారు. 2020తో పోల్చుకుంటే 37% పెరుగుదల నమోదయ్యింది. అన్ని ప్రభుత్వ సంస్థలలో ఆర్థిక లావాదేవీలు 2020తో పోలిస్తే 65% పెరిగాయి. 3.7 మిలియన్లకుపైగా సిటిజన్స్/రెసిడెంట్స్ ఇ-సర్వీసులను వినియోగించుకున్నారు.
తాజా వార్తలు
- కువైట్లో ఆహార సంస్థలపై తనిఖీలు..!!
- ఖతార్లో మూడు కొత్త పబ్లిక్ పార్కులు ప్రారంభం..!!
- బహ్రెయిన్లో రికార్డు స్థాయికి చేరిన ఇంటర్నెట్ కనెక్షన్లు..!!
- బెగ్గర్స్ వెనుక వ్యవస్థీకృత నేర ముఠాలు.. ఒమన్ ఆర్ఓపీ హెచ్చరిక..!!
- విద్యార్థుల రవాణాపై సౌదీ TGA కీలక సూచనలు..!!
- ఫ్రీ ఫుడ్ కంటే హెల్త్ ఇన్సూరెన్స్, ఫ్లెక్సిబుల్ వర్కింగ్ అవర్స్కే ప్రాధాన్యం..!!
- ప్రముఖ సీనియర్ నటుడు జీవీ నారాయణ రావు కన్నుమూత
- కువైట్ చరిత్రలోనే అతిపెద్ద డ్రగ్స్ రవాణా కుట్ర భగ్నం..!!
- ఖరీఫ్ సీజన్లో ప్రమాదకర ప్రయాణికుల ప్రవర్తన.. డ్రైవర్లకు ముప్పు..!!
- పాఠశాలల కోసం ‘బ్యాక్ టు స్కూల్’.. PHCC హెల్త్ క్యాంపెయిన్..!!







