20 మంది ఐఎస్‌ ఉగ్రవాదులు హతం..

- March 30, 2016 , by Maagulf
20 మంది ఐఎస్‌ ఉగ్రవాదులు హతం..

ఇరాక్‌లోని అన్బర్‌ ప్రావిన్స్‌లో బుధవారం జరిగిన వైమానిక దాడుల్లో 20 మంది ఐఎస్‌ ఉగ్రవాదులు హతమయ్యారు. ముగ్గురు సూసైడ్‌ బాంబర్లు భద్రతా బలగాలపై దాడులకుపాల్పడగా సిబ్బంది జరిపిన కాల్పుల్లో బాంబర్లు మృతిచెందారు. బాగ్దాద్‌ప్రాంతానికి 160 కి.మీ దూరంలో ఉన్న హీట్‌ ప్రాంతంలో మరో 17 మంది ఐఎస్‌ ఉగ్రవాదులు మృతిచెందారు. ఈ దాడుల్లో ముగ్గురు భద్రతాబలగాలు మృతిచెందగా మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com