20 మంది ఐఎస్ ఉగ్రవాదులు హతం..
- March 30, 2016
ఇరాక్లోని అన్బర్ ప్రావిన్స్లో బుధవారం జరిగిన వైమానిక దాడుల్లో 20 మంది ఐఎస్ ఉగ్రవాదులు హతమయ్యారు. ముగ్గురు సూసైడ్ బాంబర్లు భద్రతా బలగాలపై దాడులకుపాల్పడగా సిబ్బంది జరిపిన కాల్పుల్లో బాంబర్లు మృతిచెందారు. బాగ్దాద్ప్రాంతానికి 160 కి.మీ దూరంలో ఉన్న హీట్ ప్రాంతంలో మరో 17 మంది ఐఎస్ ఉగ్రవాదులు మృతిచెందారు. ఈ దాడుల్లో ముగ్గురు భద్రతాబలగాలు మృతిచెందగా మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు.
తాజా వార్తలు
- ఆగస్టు నుంచి పీహెచ్సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...







