15.5 మిలియన్ దినార్ల ప్రాజెక్టులు చేపట్టనున్న కేఓసీ
- February 25, 2022
కువైట్: జనవరిలో 15.5 మిలియన్ దినార్ల విలువైన 7 చమురు ప్రాజెక్టుల కోసం జరిగిన ఒప్పందాలపై కువైట్ ఆయిల్ కంపెనీ (KOC) సంతకం చేసింది. ఈ మేరకు కువైట్ ఆయిల్ కంపెనీ ప్రకటించింది. అల్-అహ్మదీ స్పెషలైజ్డ్ హాస్పిటల్ భవనాలు,సివిల్ పనుల నిర్వహణ కోసం ఒక కాంట్రాక్ట్ 3.8 మిలియన్ దినార్లు.. పశ్చిమ కువైట్లో ఫ్లో లైన్స్ సంబంధిత పనుల స్థాపన కోసం 4.3 మిలియన్ దినార్ల కాంట్రాక్టులు ఇందులో ఉన్నాయి. కొత్త చమురు బావుల క్షేత్రాల గుర్తింపు, పలు కొత్త ప్రోగ్రామ్ లను అమలు చేయడానికి 4.2 మిలియన్ దినార్ల విలువైన ఒప్పందాలను చేసుకున్నట్లు కువైట్ ఆయిల్ కంపెనీ వెల్లడించింది.
తాజా వార్తలు
- అజ్మాన్ తుంబె మెడిసిటీలో ఆర్థిక, పర్యాటక శాఖ మంత్రి అబ్దుల్లా బిన్ తౌక్ పర్యటన
- NEET అభ్యర్థులకు బిగ్ బ్రేకింగ్..
- దుబాయ్ ఇన్వెస్ట్మెంట్ పార్క్లో 1,300 మందికి భద్రత, ట్రాఫిక్ పై అవగాహన
- ఉమ్ అల్ కువైన్లో 1,500 మందికి పైగా కార్మికులకు భోజనం, చల్లని పానీయాలు, బహుమతులు
- హైదరాబాద్లో కావేటి ఇంటర్నేషనల్ కొత్త బ్రాంచ్ ప్రారంభం
- ముసునూరు సభలో తెలుగులో ప్రసంగించిన ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్
- 15,153 మంది ఉద్యోగులకు డిగ్రీలు..BITS పిలానీ WILP 2026 కాన్వొకేషన్లో రికార్డు
- గురునానక్ దర్బార్ గురుద్వారాను సందర్శించిన కొత్త భారత కాన్సుల్ జనరల్ డా.విష్ణువర్ధన్
- నిబంధనల ఉల్లంఘన.. సల్మియాలో రెండు ఆరోగ్య సంస్థలు మూసివేత..!!
- ఒమనీలకు విదేశీయులతో 7,719 వివాహాలు.. మూడేళ్లలో 1,226 విడాకులు..!!







