ఖతార్ లో మార్చి 31 వరకు గ్రేస్ పీరియడ్ పొడిగింపు
- February 25, 2022
ఖతార్: ఎంట్రీ అండ్ ఎగ్జిట్ లను నియంత్రించే చట్టం నంబర్ 21/2015ను ఉల్లంఘించిన ప్రవాసుల చట్టబద్ధ స్థితిని సరిదిద్దడానికి అంతర్గత మంత్రిత్వ శాఖ మార్చి31 వరకు గ్రేస్ పీరియడ్ని పొడిగించిన విషయం తెలిసిందే. ఈ మేరకు మరోసారి రిమైండర్ను జారీ చేసింది. ఉల్లంఘన పరిష్కార మొత్తంలో 50% తగ్గింపు నిచ్చారు. ఈ అవకాశాన్ని వ్యాపార యజమానులు, కార్మికులు వినియోగించుకోవాలని సూచించింది. ఉల్లంఘనల పరిష్కారం కోసం ఫాలో-అప్ విభాగానికి లేదా ఉమ్ సలాల్, అల్ రయ్యాన్, మెసైమీర్, అల్ వక్రా, ఉమ్ సునైమ్లోని సేవా కేంద్రాలను సందర్శించాలని కోరింది. ఈ గ్రేస్ పీరియడ్ నుండి రెసిడెన్సీ నిబంధనలను ఉల్లంఘించిన ప్రవాసులు (కంపెనీలు), వర్క్ వీసా నిబంధనలను ఉల్లంఘించిన ప్రవాసులు లాభం పొందవచ్చని మినిస్ట్రీ అధికారులు పేర్కొన్నారు. యజమానులు, ప్రవాసులు తమ స్థితిని చట్టబద్ధం చేసుకోవాలని అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ కోరింది.
తాజా వార్తలు
- జూన్ 5 నుండి ఎలక్ట్రానిక్ పేమెంట్ గేట్వే KNET అప్డెట్..!!
- సౌదీలో వారంలో రోజుల్లో 14వేలమంది బహిష్కరణ..!!
- బహ్రెయిన్కు అండగా నిలబడ్డ GCC ..!!
- ఒమన్ లో గృహ విద్యుత్ టారిఫ్లు తగ్గింపు..కోతలు ఉండవు..!!
- దుబాయ్ సేల్స్ మ్యాన్ కు ఫేక్ పోలీసుల బురిడీ.. Dh1.7 మిలియన్స్ చోరీ..!!
- వెంచర్ క్యాపిటల్ సంస్థలను ఆకర్షిస్తున్న డిజిటల్ ఫైనాన్స్ స్ట్రాటజీ..!!
- కువైట్ లో పలు వాహనాల లైసెన్సులు రద్దు?
- ఇరాన్ కు 14 అంశాలతో ట్రంప్ ప్రతిపాదన..!!
- విమానం నుంచి దూకేసిన ప్రయాణికుడు..
- ముంబై ఇండియన్స్ పై చెన్నై సూపర్ కింగ్స్ విజయం









