బస్ ప్రమాదం: ఇద్దరు మృతి
- February 28, 2022
మస్కట్: నిజ్వా యూనివర్సిటీకి చెందిన ఇద్దరు ఒమనీ విద్యార్థులు ఓ బస్సు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. అల్ దఖ్లియా గవర్నేటులోని విలాయత్ఆఫ్ సమైల్లో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో 18 మందికి గాయలయ్యాయి. అల్ హబౌబ్ ప్రాంతంలో ఆదివారం రాత్రి 7.30 నిమిషాలకు ప్రమాదం జరిగినట్లు అధికారులు తెలిపారు. కాగా, విద్యార్థుల మృతి పట్ల నిజ్వా యూనివర్సిటీ ప్రగాఢ సంతాపం తెలిపింది.
తాజా వార్తలు
- లోక్సభ స్పీకర్ పై అవిశ్వాస తీర్మాణానికి కాంగ్రెస్ సిద్ధం
- మున్సిపల్ ఎన్నికలకు సర్వం సిద్ధం: డీజీపీ శివధర్ రెడ్డి
- విశాఖ మెట్రోకు గ్రీన్ సిగ్నల్
- టీటీడీకి రూ.30 లక్షలు విరాళం
- సీషెల్స్ దేశానికి ప్రధాని మోదీ $175 మిలియన్ల ఆర్థిక ప్యాకేజీ
- యూపీఐ ద్వారా పీఎఫ్..
- IAF Jobs 2026: వాయుసేనలో అగ్నివీర్ ఉద్యోగాలు
- షార్లెట్లో ఘనంగా NATS చదరంగం పోటీలు
- హైదరాబాద్లో ఏర్పాటు కానున్న అమెరికా దిగ్గజం కాస్ట్కో
- భారత్ లో వాటర్ మెట్రోలు ఏర్పాటుకు కేంద్రం భారీ ప్లాన్!









