బస్ ప్రమాదం: ఇద్దరు మృతి
- February 28, 2022
మస్కట్: నిజ్వా యూనివర్సిటీకి చెందిన ఇద్దరు ఒమనీ విద్యార్థులు ఓ బస్సు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. అల్ దఖ్లియా గవర్నేటులోని విలాయత్ఆఫ్ సమైల్లో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో 18 మందికి గాయలయ్యాయి. అల్ హబౌబ్ ప్రాంతంలో ఆదివారం రాత్రి 7.30 నిమిషాలకు ప్రమాదం జరిగినట్లు అధికారులు తెలిపారు. కాగా, విద్యార్థుల మృతి పట్ల నిజ్వా యూనివర్సిటీ ప్రగాఢ సంతాపం తెలిపింది.
తాజా వార్తలు
- ఎన్నారైల కోసం ఇండియా కొత్త ఇన్వెస్ట్ మెంట్ రూల్స్..!!
- దుబాయ్లో క్యాబ్ డ్రైవర్లు, బైక్ రైడర్లకు ఉద్యోగాలు..
- తక్కువ ధరలో ఫ్లైట్ టికెట్ బుక్ చేసుకోండిలా!
- డ్రగ్స్ కుట్రను భగ్నం చేసిన యూఏఈ..24 మంది అరెస్టు..!!
- ట్రాఫిక్ ఫైన్ లపై అభ్యంతరం..ఇంకా 15 రోజులే గడువు: టీజీఏ
- ఒమన్ లో ఫేక్ మెడికల్ ఉత్పత్తులపై స్పెషల్ డ్రైవ్..!!
- కువైట్ లో అక్రమ వ్యాపారాలపై రైడ్స్..!!
- బహ్రెయిన్లో కొత్త ఇండోర్ క్రికెట్ అకాడమీ.. అన్ని సీజన్లలో శిక్షణ..!!
- హ్యూస్టన్లోని పౌరులను ప్రమత్తం చేసిన ఖతార్ కాన్సులేట్..!!
- వర్షాకాల సన్నద్ధత పై డీజీపీ సి.వి.ఆనంద్ సమీక్ష









