ఉల్లంఘనల నేపథ్యంలో పలు ఎస్టాబ్లిష్మెంట్స్పై కేసులు
- February 28, 2022
మస్కట్: 11 ఎస్టాబ్లిష్మెంట్స్ మీద ఉల్లంఘనలకు సంబంధించి కేసులు నమోదు చేయడం జరిగింది. అవసరమైన అనుమతులు లేకుండా ఆయా ఎస్టాబ్లిష్మెంట్స్ కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్లు మినిస్ట్రీ ఆఫ్ హెరిటేజ్ మరియు టూరిజం నిర్వహించిన తనిఖీల్లో తేలింది. దోఫార్ గవర్నరేటులోని 11 ఎస్టాబ్లిష్మెంట్లపై కేసులు నమోదు చేశారు. టూరిజం చట్టానికి లోబడి, అవసరమైన లైసెన్సులు తీసుకుని కార్యకలాపాలు నిర్వహించాల్సిందిగా మినిస్ట్రీ ఆఫ్ టూరిజం స్పష్టం చేసింది.
తాజా వార్తలు
- హైదరాబాద్లో ఏర్పాటు కానున్న అమెరికా దిగ్గజం కాస్ట్కో
- భారత్ లో వాటర్ మెట్రోలు ఏర్పాటుకు కేంద్రం భారీ ప్లాన్!
- 1.6 మిలియన్ల మందికి ఉచిత ఇఫ్తార్ మీల్స్..!!
- అక్రమ చేపల వేట, ఆఫీసర్ పై దాడి..ముగ్గురు అరెస్టు..!!
- యూకే యువరాజు విలియంకు సౌదీ క్రౌన్ ప్రిన్స్ స్వాగతం..!!
- రమదాన్ లో గ్రీన్ బహ్రెయిన్ కు మద్దతు..!!
- మస్కట్లో డ్రాగన్ ఆటో ఫెస్ట్ 2026..!!
- OTM ముంబై 2026.. విజిల్ ఖతార్..!!
- అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఇన్ఫ్లుయెన్సర్
- పెయింటింగ్ లో విశ్వగురు వరల్డ్ రికార్డ్ సాధించిన చిన్నారి ప్రవ్య అదిత్రి









