ఉల్లంఘనల నేపథ్యంలో పలు ఎస్టాబ్లిష్మెంట్స్పై కేసులు
- February 28, 2022
మస్కట్: 11 ఎస్టాబ్లిష్మెంట్స్ మీద ఉల్లంఘనలకు సంబంధించి కేసులు నమోదు చేయడం జరిగింది. అవసరమైన అనుమతులు లేకుండా ఆయా ఎస్టాబ్లిష్మెంట్స్ కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్లు మినిస్ట్రీ ఆఫ్ హెరిటేజ్ మరియు టూరిజం నిర్వహించిన తనిఖీల్లో తేలింది. దోఫార్ గవర్నరేటులోని 11 ఎస్టాబ్లిష్మెంట్లపై కేసులు నమోదు చేశారు. టూరిజం చట్టానికి లోబడి, అవసరమైన లైసెన్సులు తీసుకుని కార్యకలాపాలు నిర్వహించాల్సిందిగా మినిస్ట్రీ ఆఫ్ టూరిజం స్పష్టం చేసింది.
తాజా వార్తలు
- డ్రగ్స్ కుట్రను భగ్నం చేసిన యూఏఈ..24 మంది అరెస్టు..!!
- ట్రాఫిక్ ఫైన్ లపై అభ్యంతరం..ఇంకా 15 రోజులే గడువు: టీజీఏ
- ఒమన్ లో ఫేక్ మెడికల్ ఉత్పత్తులపై స్పెషల్ డ్రైవ్..!!
- కువైట్ లో అక్రమ వ్యాపారాలపై రైడ్స్..!!
- బహ్రెయిన్లో కొత్త ఇండోర్ క్రికెట్ అకాడమీ.. అన్ని సీజన్లలో శిక్షణ..!!
- హ్యూస్టన్లోని పౌరులను ప్రమత్తం చేసిన ఖతార్ కాన్సులేట్..!!
- వర్షాకాల సన్నద్ధత పై డీజీపీ సి.వి.ఆనంద్ సమీక్ష
- జీ7 సదస్సు సందర్భంగా ప్రధాని మోడీ యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ భేటీ
- సోషల్ మీడియాలో నకిలీ బీమా ఆఫర్ల పై జాగ్రత్త
- వాహనదారులకు తెలంగాణ ప్రభుత్వం అలర్ట్.. !









