మొబైల్ ఐడీ గడువు తీరిందంటూ వచ్చే సందేశాల పట్ల అప్రమత్తంగా వుండాలి: పిఎసిఐ
- March 01, 2022
కువైట్: పబ్లిక్ అథారిటీ ఫర్ సివిల్ ఇన్ఫర్మేషన్ పిఎసిఐ, పౌరులు అలాగే నివాసితుల్ని అప్రమత్తం చేసింది. మొబైల్ ఐడీ అప్లికేషన్ గడువు తీరిందంటూ వచ్చే సందేశాల పట్ల అప్రమత్తంగా వుండాలని హెచ్చరించింది. ఆ సందేశంతోపాటు వచ్చే లింకుని క్లిక్ చేస్తే, లేనిపోని సమస్యలు వస్తాయనీ, వ్యక్తిగత సమాచారాన్ని సేకరించి మోసాలకు పాల్పడతారనీ పిఎసిఐ పేర్కొంది.
తాజా వార్తలు
- జూబ్లీహిల్స్ వేంకటేశ్వర స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు-షెడ్యూల్ ఇదే
- ఫిబ్రవరి 11న సెలవు ఇవ్వాలని SEC ఆదేశం
- సెంట్రల్ లెదర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లో ఉద్యోగాలు
- అమరావతి క్వాంటం వ్యాలీ శంకుస్థాపన
- వింటర్ ఒలింపిక్ 2026 ప్రారంభోత్సవం.. అమీర్ హాజరు..!!
- రికార్డులు బ్రేక్ చేసిన సౌదీ అరేబియా రైల్వే..!!
- దుబాయ్ స్కూళ్లలో రమదాన్ స్పెషల్ షెడ్యూల్..!!
- షేల్ ఆయిల్, గ్యాస్..అమెరికా సంస్థలతో కువైట్ చర్చలు..!!
- ఒమన్ లో జువైనల్ నేరాల పెరుగుదలపై ఆందోళన..!!
- ఆన్లైన్లో మైనర్ బాలికకు వేధింపులు..వ్యక్తి అరెస్టు..!!









