మొబైల్ ఐడీ గడువు తీరిందంటూ వచ్చే సందేశాల పట్ల అప్రమత్తంగా వుండాలి: పిఎసిఐ
- March 01, 2022
కువైట్: పబ్లిక్ అథారిటీ ఫర్ సివిల్ ఇన్ఫర్మేషన్ పిఎసిఐ, పౌరులు అలాగే నివాసితుల్ని అప్రమత్తం చేసింది. మొబైల్ ఐడీ అప్లికేషన్ గడువు తీరిందంటూ వచ్చే సందేశాల పట్ల అప్రమత్తంగా వుండాలని హెచ్చరించింది. ఆ సందేశంతోపాటు వచ్చే లింకుని క్లిక్ చేస్తే, లేనిపోని సమస్యలు వస్తాయనీ, వ్యక్తిగత సమాచారాన్ని సేకరించి మోసాలకు పాల్పడతారనీ పిఎసిఐ పేర్కొంది.
తాజా వార్తలు
- యూఏఈ అధ్యక్షుడు, ఖతార్ ఎమిర్ మధ్య టెలిఫోన్ సంభాషణ
- చైనా గడ్డ పై కాలుమోపిన ట్రంప్...
- హైదరాబాద్లో ఉబెర్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ విస్తరణ
- మహిళల టీ20 వరల్డ్కప్కు రికార్డు స్థాయిలో టికెట్ అమ్మకాలు
- BRICS విదేశాంగ మంత్రుల సమావేశానికి ఢిల్లీ చేరుకున్న ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘ్చీ
- ఉత్తమ ప్రతిభావంతులైన జర్నలిస్టులకు అవార్డులు- 2025-26
- మచిలీపట్నం–రేపల్లె రైల్వే లైన్కు త్వరలో ఆమోదం
- తిరుపతిని 'గ్లోబల్ టూరిస్ట్ హబ్'గా తీర్చిదిద్దుతాం: మంత్రి కందుల దుర్గేష్
- భారత బంగారం దిగుమతి సుంకాల పెంపుతో యూఏఈ జ్యువెలరీ మార్కెట్కు ఊతం
- వెనెజువెలా పై ట్రంప్ పోస్టు..51వ రాష్ట్రం అంటూ దుమారం









