మొబైల్ ఐడీ గడువు తీరిందంటూ వచ్చే సందేశాల పట్ల అప్రమత్తంగా వుండాలి: పిఎసిఐ
- March 01, 2022
కువైట్: పబ్లిక్ అథారిటీ ఫర్ సివిల్ ఇన్ఫర్మేషన్ పిఎసిఐ, పౌరులు అలాగే నివాసితుల్ని అప్రమత్తం చేసింది. మొబైల్ ఐడీ అప్లికేషన్ గడువు తీరిందంటూ వచ్చే సందేశాల పట్ల అప్రమత్తంగా వుండాలని హెచ్చరించింది. ఆ సందేశంతోపాటు వచ్చే లింకుని క్లిక్ చేస్తే, లేనిపోని సమస్యలు వస్తాయనీ, వ్యక్తిగత సమాచారాన్ని సేకరించి మోసాలకు పాల్పడతారనీ పిఎసిఐ పేర్కొంది.
తాజా వార్తలు
- అభివృద్ధి పథాన కువైట్.. చారిత్రాత్మక సంస్కరణలతో మెరుగైన ఫలితాలు..
- మహాత్మాగాంధీ మెమోరియల్ ఆధ్వర్యంలో ఘనంగా అమెరికా స్వాతంత్ర్య 250వ వార్షికోత్సవ వేడుకలు
- యునెస్కో గుర్తింపు రేసులో బహ్రెయిన్ చారిత్రక గ్రామాలు..!!
- ఇద్దరు టెర్రరిస్టులు హతం
- వెనిజులాలో భూకంపాల బీభత్సం..మృతుల సంఖ్య 2,954కు పెరుగుదల
- NATS మేరీల్యాండ్ ఆన్లైన్ ఆర్ట్ వర్క్షాప్ కు మంచి స్పందన
- రోడ్డు మధ్యలో వాహనాలు ఆపొద్దు..ప్రమాదాల పై దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- బోయింగ్ 777 విమానాల విక్రయం.. ఆరోపణలను ఖండించిన సౌదియా ..!!
- యూఏఈ లాటరీ 'లక్కీ డే' డ్రా..Dh100,000 గెలిచిన విజేత..!!
- ప్రీ మారిటల్ మెడికల్ సర్టిఫికేట్ రూల్స్ ఉల్లంఘనపై ఒమన్ హెచ్చరిక..!!







