షేక్ జాయెద్ ఫెస్టివల్లో 300 ఒంటెల మధ్య పోటీ
- March 03, 2022
UAE: షేక్ జాయెద్ ఫెస్టివల్లో 300 ఒంటెలు పోటీ పడనున్నాయి. అబుదాబిలోని షేక్ జాయెద్ ఫెస్టివల్లో భాగంగా మార్చి 3-8 వరకు వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు, ఒంటె పాలు పితికే పోటీ జరుగనుంది. ఎమిరాటీ సాంస్కృతిక, వారసత్వ కార్యకలాపాలను ప్రోత్సహించడం, సంరక్షించడం, సమాజ ప్రయోజనాల కోసం ఒంటెలు పాల ఉత్పత్తిపై అవగాహన పెంచడం ఈ ఫెస్టివ్ ఉద్దేశం. అలాగే ఒంటెలు, ఒంటె పాల ఉత్పత్తుల కోసం భారీ మార్కెట్ను సద్వినియోగం చేసుకునేందుకు ఒంటె యజమానులకు అవగాహన కల్పించడం ఈ పోటీ ప్రధాన లక్ష్యమని నిర్వాహకులు తెలిపారు.
తాజా వార్తలు
- అభివృద్ధి పథాన కువైట్.. చారిత్రాత్మక సంస్కరణలతో మెరుగైన ఫలితాలు..
- మహాత్మాగాంధీ మెమోరియల్ ఆధ్వర్యంలో ఘనంగా అమెరికా స్వాతంత్ర్య 250వ వార్షికోత్సవ వేడుకలు
- యునెస్కో గుర్తింపు రేసులో బహ్రెయిన్ చారిత్రక గ్రామాలు..!!
- ఇద్దరు టెర్రరిస్టులు హతం
- వెనిజులాలో భూకంపాల బీభత్సం..మృతుల సంఖ్య 2,954కు పెరుగుదల
- NATS మేరీల్యాండ్ ఆన్లైన్ ఆర్ట్ వర్క్షాప్ కు మంచి స్పందన
- రోడ్డు మధ్యలో వాహనాలు ఆపొద్దు..ప్రమాదాల పై దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- బోయింగ్ 777 విమానాల విక్రయం.. ఆరోపణలను ఖండించిన సౌదియా ..!!
- యూఏఈ లాటరీ 'లక్కీ డే' డ్రా..Dh100,000 గెలిచిన విజేత..!!
- ప్రీ మారిటల్ మెడికల్ సర్టిఫికేట్ రూల్స్ ఉల్లంఘనపై ఒమన్ హెచ్చరిక..!!







