షేక్ జాయెద్ ఫెస్టివల్లో 300 ఒంటెల మధ్య పోటీ
- March 03, 2022
UAE: షేక్ జాయెద్ ఫెస్టివల్లో 300 ఒంటెలు పోటీ పడనున్నాయి. అబుదాబిలోని షేక్ జాయెద్ ఫెస్టివల్లో భాగంగా మార్చి 3-8 వరకు వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు, ఒంటె పాలు పితికే పోటీ జరుగనుంది. ఎమిరాటీ సాంస్కృతిక, వారసత్వ కార్యకలాపాలను ప్రోత్సహించడం, సంరక్షించడం, సమాజ ప్రయోజనాల కోసం ఒంటెలు పాల ఉత్పత్తిపై అవగాహన పెంచడం ఈ ఫెస్టివ్ ఉద్దేశం. అలాగే ఒంటెలు, ఒంటె పాల ఉత్పత్తుల కోసం భారీ మార్కెట్ను సద్వినియోగం చేసుకునేందుకు ఒంటె యజమానులకు అవగాహన కల్పించడం ఈ పోటీ ప్రధాన లక్ష్యమని నిర్వాహకులు తెలిపారు.
తాజా వార్తలు
- పోస్టాఫీస్లో అద్భుతమైన స్కీమ్..
- నోబెల్ గ్రహీత నర్గెస్కు మరో ఏడున్నరేళ్ల జైలు
- భారత దేశంలో తొలి సమగ్ర అవయవ మార్పిడి సంస్థ
- NEET UG 2026 నోటిఫికేషన్ విడుదల..
- గిరిజన పాఠశాలలో ఫుడ్ పాయిజన్ కలకలం..సీఎం సీరియస్
- అన్ని దేవాలయాలను అభివృద్ధి చేస్తాం: సీఎం రేవంత్
- హైదరాబాద్లో అల్లు అర్జున్ ఫ్యాన్స్ అసోసియేషన్ సమావేశం
- తెలుగు రాష్ట్రాల్లో మొదలైన వేడిగాలులు
- పాపిరెడ్డిపాళెంలో 9 రోజుల ఉచిత కంటి వైద్య శిబిరం
- కువైట్ లో అనధికార ఫుడ్ సెల్లర్స్ పై కొరడా..!!









