భారత్ కరోనా అప్డేట్
- March 04, 2022
న్యూఢిల్లీ: దేశంలో కరోనా కేసులు, మృతుల సంఖ్యపై కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వివరాలు తెలిపింది. దేశంలో కొత్తగా 6,396 కేసులు నమోదయ్యాయని తెలిపింది. కరోనా నుంచి నిన్న 13,450 మందికోలుకున్నట్లు వివరించింది. కరోనాతో నిన్న 201 మంది ప్రాణాలు కోల్పోయినట్లు చెప్పింది.
ప్రస్తుతం ఆసుపత్రులు, హోం క్వారంటైన్లోల 69,897 మంది కరోనాకు చికిత్స తీసుకుంటున్నారు. రోజువారీ పాజిటివిటీ రేటు 0.69 శాతంగా ఉంది. ఇప్పటి వరకు కోలుకున్న వారి సంఖ్య 4,23,67,070గా ఉంది. మొత్తం మృతుల సంఖ్య 5,14,589గా ఉంది. ఇప్పటివరకు మొత్తం 178,29,13,060 కరోనా వ్యాక్సిన్ డోసులు వేశారు.
తాజా వార్తలు
- ఏపీలో కొత్త జిల్లాలు..
- మెట్రో ప్రయాణ వేళలను మార్చిన హైదరాబాద్
- హైదరాబాద్–విజయవాడ ఆరు లేన్ల హైవేకు గ్రీన్ సిగ్నల్
- WhatsAppలో అదిరిపోయే కొత్త ఫీచర్
- గ్లోబల్ పీస్ లీడర్..ఖతార్ పై UN చీఫ్ ప్రశంసలు..!!
- సౌదీలకు మరో ఏడాది పాటు వీసా మినహాయింపు..!!
- 3 రోజులు గడిచినా అందని లగేజీ.. ఎయిర్ ఇండియా తీరుపై ఫైర్..!!
- కువైట్ లో ఆన్లైన్ గ్యాబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఒమన్ సొంతూరులా.. సింగర్ మధుబంటి బాగ్చి ఎమోషనల్..!!
- బహ్రెయిన్ లో స్మార్ట్ ట్రాఫిక్ కెమెరాల ట్రయల్ రన్ సెట్..!!







