ప్రముఖ బ్రాండ్లకు చెందిన ఫేక్ క్లాత్స్, షూస్ సీజ్
- March 07, 2022
కువైట్: వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖ అధికారులు భారీ మొత్తంలో ప్రముఖ అంతర్జాతీయ బ్రాండ్లకు చెందిన ఫేక్ క్లాత్స్, బూట్లతో కూడిన గోదామును సీజ్ చేశారు. దుకాణాల్లో విక్రయించడానికి పంపిణీ చేయడానికి వస్తువులను గోదాములో దాచారని అధికారులు తెలిపారు. సీజ్ చేసిన వస్తువుల్లో ప్రముఖ బ్రాండ్లకు చెందిన క్లాత్స్, షూస్ ఉన్నట్లు గుర్తించారు. దీంతో గోదామును మూసివేసింది. చట్టాన్ని ఉల్లంఘించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోనున్నట్లు అధికారులు చెప్పారు.
తాజా వార్తలు
- జూలై 5 నుంచి విదేశాంగ మంత్రి జైశంకర్ విదేశీ పర్యటన..
- కల్తీ ఆహారం పై కఠిన చర్యలు..అధికారులకు సీఎస్ సంజయ్ జాజు ఆదేశం
- ఎతిహాద్ రైల్తో ఫుజైరా పర్యాటక రంగానికి ఊతం..
- దుబాయ్ మాల్ మెట్రో స్టేషన్ వద్ద బస్సు, టాక్సీ సర్వీస్ రోడ్డుకు తాత్కాలిక మూసివేత..
- తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్..
- షార్జాలో భారత కాన్సులర్ శిబిరానికి విశేష స్పందన.. 200 మందికి పైగా సేవలు వినియోగం
- కుప్పంలోనూ త్వరలో గోల్డ్ ఉత్పత్తి: సీఎం చంద్రబాబు
- భారత్ ఇంధన సంక్షోభాన్ని విజయవంతంగా అధిగమించింది: ప్రధాని మోదీ
- విజయవాడ వేదికగా తొలిసారిగా ‘స్టేట్ ఐకాన్స్ అవార్డ్స్–2026’
- యూఏఈలో మధ్యాహ్న వేళ డెలివరీ రైడర్ల రక్షణకు కొత్త నిబంధనలు అమల్లోకి







