కింగ్ ఫహద్ కాజ్‌వే ద్వారా వెళ్లేందుకు బూస్టర్ డోస్ తప్పనిసరి

- March 09, 2022 , by Maagulf
కింగ్ ఫహద్ కాజ్‌వే ద్వారా వెళ్లేందుకు బూస్టర్ డోస్ తప్పనిసరి

సౌదీ: కరోనావైరస్ వ్యాక్సిన్ బూస్టర్ డోస్ (మూడవ డోస్) పొందిన పౌరులు మాత్రమే కాజ్‌వే ద్వారా రాజ్యాన్ని విడిచివెళ్లేందుకు అనుమతించబడతారని కింగ్ ఫహద్ కాజ్‌వే అథారిటీ ప్రకటించింది. అయితే, ప్రయాణించిన మూడు నెలల్లోపు రెండవ డోస్ వ్యాక్సిన్ తీసుకున్న వారికి మినహాయింపు ఉంటుందన్నారు. తవక్కల్నా అప్లికేషన్‌లో చూపిన విధంగా ఆరోగ్య కారణాలపై వ్యాక్సిన్ తీసుకోకుండా మినహాయించబడిన వారికి కూడా మినహాయింపు వర్తిస్తుందని తెలిపింది. 12 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న వారికి COVID-19 వైద్య బీమా కవరేజీ ఉంటుందని అథారిటీ స్పష్టం చేసింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com