కింగ్ ఫహద్ కాజ్వే ద్వారా వెళ్లేందుకు బూస్టర్ డోస్ తప్పనిసరి
- March 09, 2022
సౌదీ: కరోనావైరస్ వ్యాక్సిన్ బూస్టర్ డోస్ (మూడవ డోస్) పొందిన పౌరులు మాత్రమే కాజ్వే ద్వారా రాజ్యాన్ని విడిచివెళ్లేందుకు అనుమతించబడతారని కింగ్ ఫహద్ కాజ్వే అథారిటీ ప్రకటించింది. అయితే, ప్రయాణించిన మూడు నెలల్లోపు రెండవ డోస్ వ్యాక్సిన్ తీసుకున్న వారికి మినహాయింపు ఉంటుందన్నారు. తవక్కల్నా అప్లికేషన్లో చూపిన విధంగా ఆరోగ్య కారణాలపై వ్యాక్సిన్ తీసుకోకుండా మినహాయించబడిన వారికి కూడా మినహాయింపు వర్తిస్తుందని తెలిపింది. 12 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న వారికి COVID-19 వైద్య బీమా కవరేజీ ఉంటుందని అథారిటీ స్పష్టం చేసింది.
తాజా వార్తలు
- తొలి వన్డేలో న్యూజిలాండ్ పై భారత్ విజయం
- NEET UG సిలబస్ విడుదల
- తప్పు ఒప్పుకొన్న X..అశ్లీల పోస్టుల తొలగింపు
- అత్యంత ఘనంగా జరిగిన సూపర్ స్టార్ కృష్ణ కాంస్య విగ్రహావిష్కరణ
- మేడారం జాతరలో 30 మెడికల్ క్యాంపులు ఏర్పాటు: మంత్రి రాజనర్సింహ
- APSPDCL కు జాతీయ అవార్డులు
- నా యూట్యూబ్ వీడియోల్లో ప్రతి లైన్ ఫ్యాక్ట్ చెక్ చేసినదే: ధృవ్ రాఠీ
- సోమాలియా సార్వభౌమాధికారానికి OIC మద్దతు..!!
- షార్జాలో తప్పిపోయిన డాగ్..నెల రొజుల తర్వాత దొరికింది..!!
- స్వర్ణభారత్ ట్రస్ట్ ముచ్చింతల్లో సంక్రాంతి సంబరాలు







