కింగ్ ఫహద్ కాజ్వే ద్వారా వెళ్లేందుకు బూస్టర్ డోస్ తప్పనిసరి
- March 09, 2022
సౌదీ: కరోనావైరస్ వ్యాక్సిన్ బూస్టర్ డోస్ (మూడవ డోస్) పొందిన పౌరులు మాత్రమే కాజ్వే ద్వారా రాజ్యాన్ని విడిచివెళ్లేందుకు అనుమతించబడతారని కింగ్ ఫహద్ కాజ్వే అథారిటీ ప్రకటించింది. అయితే, ప్రయాణించిన మూడు నెలల్లోపు రెండవ డోస్ వ్యాక్సిన్ తీసుకున్న వారికి మినహాయింపు ఉంటుందన్నారు. తవక్కల్నా అప్లికేషన్లో చూపిన విధంగా ఆరోగ్య కారణాలపై వ్యాక్సిన్ తీసుకోకుండా మినహాయించబడిన వారికి కూడా మినహాయింపు వర్తిస్తుందని తెలిపింది. 12 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న వారికి COVID-19 వైద్య బీమా కవరేజీ ఉంటుందని అథారిటీ స్పష్టం చేసింది.
తాజా వార్తలు
- తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్..
- షార్జాలో భారత కాన్సులర్ శిబిరానికి విశేష స్పందన.. 200 మందికి పైగా సేవలు వినియోగం
- కుప్పంలోనూ త్వరలో గోల్డ్ ఉత్పత్తి: సీఎం చంద్రబాబు
- భారత్ ఇంధన సంక్షోభాన్ని విజయవంతంగా అధిగమించింది: ప్రధాని మోదీ
- విజయవాడ వేదికగా తొలిసారిగా ‘స్టేట్ ఐకాన్స్ అవార్డ్స్–2026’
- యూఏఈలో మధ్యాహ్న వేళ డెలివరీ రైడర్ల రక్షణకు కొత్త నిబంధనలు అమల్లోకి
- కార్మిక రంగంలో సహకారంపై ఖతార్, సింగపూర్ సమీక్ష..!!
- ఎతిహాద్ రైల్ టికెట్ ధరలు: పిల్లలకు 50% తగ్గింపు, రద్దుపై రీఫండ్..!!
- ఒమన్ సుల్తాన్ ను ఆహ్వానించిన కింగ్ చార్లెస్..!!
- హౌతీలకు సౌదీ అరేబియా స్ట్రాంగ్ వార్నింగ్..!!







