మార్చి 16న క్యామెల్ రేసింగ్ ముగింపు వేడుకల్లో పాల్గొననున్న సయ్యిద్ తెయాజిన్
- March 11, 2022
మస్కట్: మినిస్టర్ ఆఫ్ కల్చర్, స్పోర్ట్స్ మరియు యూత్ సయ్యిద్ తెయాజిన్ బిన్ హైతమ్ అల్ సైద్, మార్చి 16న ముగియనున్న క్యామెల్ పోటీల్లో పాల్గొననున్నారు. ముగింపు వేడుకల్ని ఒమనీ క్యామెల్ కేసింగ్ ఫెడరేషన్ అంగరంగ వైభవంగా నిర్వహిస్తోంది. విలాయత్ ఆఫ్ బార్కా (సౌత్ బతినా గవర్నరేట్)లోని అల్ హగ్గన అల్ సుల్తానియా స్క్వేర్ వద్ద ఈ కార్యక్రమం జరగనుంది. మార్చి 13న ఈ పోటీలు ప్రారంభమవుతాయి.
తాజా వార్తలు
- మీర్జాగూడ ప్రమాదం పై డీజీపీ కీలక వ్యాఖ్యలు
- డిజిటల్ అరెస్ట్ పై అప్రమత్తంగా ఉండాలంటూ NPCI హెచ్చరిక
- ఎస్వీ గోశాలను పరిశీలించిన టీటీడీ ఈవో
- ఏపీఎన్నార్టీ ఐకానిక్ టవర్ నిర్మాణ పురోగతిపై మంత్రి సమీక్ష
- మంత్రి అజారుద్దీన్కు శాఖలు కేటాయింపు..
- విమాన టికెట్ క్యాన్సలేషన్ ఉచితం
- గూడ్స్ రైలును ఢీకొట్టిన రైలు…ఆరుగురి మృతి!
- సీఎం రేవంత్ తో విదేశీ బృందాల భేటీ
- ఖతార్లో ప్రభుత్వ సేవలపై 86% మంది సంతృప్తి..!!
- నుసుక్ ద్వారానే హజ్ 2026 రిజిస్ట్రేషన్లు..!!







