సీఎం రేవంత్ తో విదేశీ బృందాల భేటీ
- November 04, 2025
హైదరాబాద్: సీఎం రేవంత్ రెడ్డిని ఇవాళ జర్మనీ కాన్సుల్ జనరల్ హాస్పర్, అమెజాన్ వెబ్ సర్వీసెస్ ప్రతినిధి బృందాలు భేటీ అయ్యాయి. హైదరాబాద్లో డ్యయష్ బోర్స్ కంపెనీ విస్తరణలో భాగంగా జీసీసీ ఏర్పాట్లు చేస్తున్నట్లు వివరించారు. హైదరాబాద్లో మరిన్ని పెట్టుబడులు పెట్టాలని సీఎం కోరారు. అలాగే రాష్ట్రంలో ఏడబ్ల్యూఎస్ ఆన్ గోయింగ్ డేటా సెంటర్లు, విస్తరణపై అమెజాన్ వెబ్ సర్వీసెస్ ప్రతినిధులతో సీఎం చర్చించారు. పెట్టుబడులకు ప్రభుత్వం సహకరిస్తుందన్నారు.
తాజా వార్తలు
- ఢిల్లీ క్యాపిటల్స్ చారిత్రాత్మక విజయం..
- TANA ప్రపంచసాహిత్యవేదిక 6వ వార్షికోత్సవం
- బిగ్ టికెట్ ఈ-డ్రాలో నలుగురు భారతీయులకు అదృష్టం..
- మలేషియాలో అక్రమ వలసదారులకు ఊరట..
- EC నిర్ణయాన్ని సవాలు చేస్తూ సుప్రీంకోర్టు కు మమతా బెనర్జీ
- RTC కార్మికులకు సీఎం రేవంత్ గుడ్ న్యూస్
- పసుపు క్వింటాల్ కు రూ.16 వేల మద్దతు ధర ప్రకటించాలి: కవిత
- వైజాగ్ ఫుడ్ లవర్స్ కి గుడ్ న్యూస్..
- పెట్రోల్, డీజిల్ ధరల పై బాంబు పేల్చిన కేంద్ర ప్రభుత్వం
- జాతీయ సమైక్యతకు ‘ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్’ కీలకం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా









