సీఎం రేవంత్ తో విదేశీ బృందాల భేటీ
- November 04, 2025
హైదరాబాద్: సీఎం రేవంత్ రెడ్డిని ఇవాళ జర్మనీ కాన్సుల్ జనరల్ హాస్పర్, అమెజాన్ వెబ్ సర్వీసెస్ ప్రతినిధి బృందాలు భేటీ అయ్యాయి. హైదరాబాద్లో డ్యయష్ బోర్స్ కంపెనీ విస్తరణలో భాగంగా జీసీసీ ఏర్పాట్లు చేస్తున్నట్లు వివరించారు. హైదరాబాద్లో మరిన్ని పెట్టుబడులు పెట్టాలని సీఎం కోరారు. అలాగే రాష్ట్రంలో ఏడబ్ల్యూఎస్ ఆన్ గోయింగ్ డేటా సెంటర్లు, విస్తరణపై అమెజాన్ వెబ్ సర్వీసెస్ ప్రతినిధులతో సీఎం చర్చించారు. పెట్టుబడులకు ప్రభుత్వం సహకరిస్తుందన్నారు.
తాజా వార్తలు
- 8వ వేతన సంఘం పై బిగ్ అప్డేట్..
- అమెరికాలోనే భారీగా ఆయిల్ నిల్వలు..
- తెలంగాణ మున్సిపల్ బరిలో జనసేన
- సంక్రాంతికి ఊరెళ్తున్నారా?సీపీ సజ్జనార్ కీలక సూచనలు
- పీబీ సిద్ధార్ధ అకాడమీ స్వర్ణోత్సవాల్లో సీఎం చంద్రబాబు
- సినీ పరిశ్రమను పట్టించుకోవడం మానేశా: మంత్రి కోమటిరెడ్డి
- కృష్ణా నది తీరంలో తెలుగుదనం సందడి
- 1 బిలియన్ ఫాలోవర్స్ సమ్మిట్లో 522 మంది కంటెంట్ క్రియేటర్లకు శిక్షణ పూర్తి
- హైదరాబాద్లో అంతర్జాతీయ స్థాయి హృదయ వైద్య శిక్షణ
- అనురాగ సౌరభం..రామకృష్ణ మిషన్ స్కూల్ వజ్రోత్సవం







