మార్చి 16న క్యామెల్ రేసింగ్ ముగింపు వేడుకల్లో పాల్గొననున్న సయ్యిద్ తెయాజిన్
- March 11, 2022
మస్కట్: మినిస్టర్ ఆఫ్ కల్చర్, స్పోర్ట్స్ మరియు యూత్ సయ్యిద్ తెయాజిన్ బిన్ హైతమ్ అల్ సైద్, మార్చి 16న ముగియనున్న క్యామెల్ పోటీల్లో పాల్గొననున్నారు. ముగింపు వేడుకల్ని ఒమనీ క్యామెల్ కేసింగ్ ఫెడరేషన్ అంగరంగ వైభవంగా నిర్వహిస్తోంది. విలాయత్ ఆఫ్ బార్కా (సౌత్ బతినా గవర్నరేట్)లోని అల్ హగ్గన అల్ సుల్తానియా స్క్వేర్ వద్ద ఈ కార్యక్రమం జరగనుంది. మార్చి 13న ఈ పోటీలు ప్రారంభమవుతాయి.
తాజా వార్తలు
- నేపాల్ వరదలు, కొండచరియల బాధితులకు యూఏఈ 10 మిలియన్ డాలర్ల సాయం
- టెహ్రాన్లో ఖతార్ ప్రధాని పర్యటన.. ఉద్రిక్తతల తగ్గింపుపై ఇరాన్తో చర్చలు
- పాఠశాలలు పునఃప్రారంభం: అజ్మాన్లో ప్రభుత్వ ఉద్యోగులకు సడలింపు
- వాట్సాప్లో అదిరిపోయే ఫీచర్లు
- పసిడి పతకాలతో మెరిసిన భారత చెస్ స్టార్లు మయాంక్, ప్రతీతి!
- కువైట్లో ఆహార సంస్థలపై తనిఖీలు..!!
- ఖతార్లో మూడు కొత్త పబ్లిక్ పార్కులు ప్రారంభం..!!
- బహ్రెయిన్లో రికార్డు స్థాయికి చేరిన ఇంటర్నెట్ కనెక్షన్లు..!!
- బెగ్గర్స్ వెనుక వ్యవస్థీకృత నేర ముఠాలు.. ఒమన్ ఆర్ఓపీ హెచ్చరిక..!!
- విద్యార్థుల రవాణాపై సౌదీ TGA కీలక సూచనలు..!!







