గడువు ముగిసిన ఆహార పదార్థాల్ని విక్రయిస్తున్న వ్యాపారుల అరెస్ట్
- March 12, 2022
కువైట్: సెక్యూరిటీ క్యాంపెయిన్లో భాగంగా అథారిటీస్, పలువురు వీధి వ్యాపారుల్ని అరెస్టు చేశారు. గడువు ముగిసిన ఆహార పదార్థాల్ని అక్రమంగా విక్రయిస్తున్నట్లు గుర్తించామని అధికారులు తెలిపారు. ఫహాహీల్ ప్రాంతంలో ఈ అరెస్టులు జరిగాయి. మనుషులు తినడానికి ఈ ఆహార పదార్థాలు హానికరమైనవిగా గుర్తించారు అధికారులు. పబ్లిక్ సెక్యూరిటీ విభాగం అలాగే ఫుడ్ అథారిటీ ఈ తనిఖీల్ని నిర్వహించాయి.
తాజా వార్తలు
- కుప్పంలోనూ త్వరలో గోల్డ్ ఉత్పత్తి: సీఎం చంద్రబాబు
- భారత్ ఇంధన సంక్షోభాన్ని విజయవంతంగా అధిగమించింది: ప్రధాని మోదీ
- విజయవాడ వేదికగా తొలిసారిగా ‘స్టేట్ ఐకాన్స్ అవార్డ్స్–2026’
- యూఏఈలో మధ్యాహ్న వేళ డెలివరీ రైడర్ల రక్షణకు కొత్త నిబంధనలు అమల్లోకి
- కార్మిక రంగంలో సహకారంపై ఖతార్, సింగపూర్ సమీక్ష..!!
- ఎతిహాద్ రైల్ టికెట్ ధరలు: పిల్లలకు 50% తగ్గింపు, రద్దుపై రీఫండ్..!!
- ఒమన్ సుల్తాన్ ను ఆహ్వానించిన కింగ్ చార్లెస్..!!
- హౌతీలకు సౌదీ అరేబియా స్ట్రాంగ్ వార్నింగ్..!!
- డిజిటల్ కనెక్టివిటీలో ప్రపంచ అగ్రగామిగా బహ్రెయిన్..!!
- ప్లాస్టిక్ కాలుష్యం.. మానవాళికి పెనుశాపం..!!







