గడువు ముగిసిన ఆహార పదార్థాల్ని విక్రయిస్తున్న వ్యాపారుల అరెస్ట్
- March 12, 2022
కువైట్: సెక్యూరిటీ క్యాంపెయిన్లో భాగంగా అథారిటీస్, పలువురు వీధి వ్యాపారుల్ని అరెస్టు చేశారు. గడువు ముగిసిన ఆహార పదార్థాల్ని అక్రమంగా విక్రయిస్తున్నట్లు గుర్తించామని అధికారులు తెలిపారు. ఫహాహీల్ ప్రాంతంలో ఈ అరెస్టులు జరిగాయి. మనుషులు తినడానికి ఈ ఆహార పదార్థాలు హానికరమైనవిగా గుర్తించారు అధికారులు. పబ్లిక్ సెక్యూరిటీ విభాగం అలాగే ఫుడ్ అథారిటీ ఈ తనిఖీల్ని నిర్వహించాయి.
తాజా వార్తలు
- సెప్టెంబర్ లో వరుస సెలవులు
- ఏపీ ఉద్యోగుల సంచలన నిర్ణయం
- చెస్ టూర్ టైటిల్ గెలిచిన ప్రజ్ఞానందకు సీఎం రేవంత్ రెడ్డి అభినందనలు!
- సౌదీలో వాట్సాప్ హవా.. 94 శాతానికి పైగా వినియోగం..!!
- ఖతార్లో వైద్య సేవలకు భారీ ఊరట..తగ్గిన వెయిటింగ్ టైమ్..!!
- స్కూళ్లు తెరుచుకునే వేళ.. దుబాయ్ స్కూల్ బస్సుల్లో సేఫ్టీ చెక్స్..!!
- నకిలీ పత్రాలతో BD50,000కు పైగా మోసం..!!
- ధోఫార్లో వేగవంతమైన రెస్క్యూ సేవలు.. పర్యాటకుల భద్రతకు ప్రత్యేక చర్యలు..!!
- ప్రభుత్వ ఆసుపత్రిలో నకిలీ స్టాంపుల దందా.. ఇద్దరు అరెస్ట్..!!
- యూఏఈ విమానయాన రంగంలో చరిత్ర సృష్టించిన హుడా అల్ ముసల్లమీ..







