NRI పాలసీ జాప్యం పై గల్ఫ్ కార్మికుల నిరసన
- March 14, 2022
దుబాయ్: 2022 బడ్జెట్ లో గల్ఫ్ కార్మికుల సంక్షేమం కొరకు NRI పాలసీ అమలు చేయకపోవడాన్ని అసంతృప్తి వ్యక్తపరుస్తూ దుబాయ్ లోని బర్ దుబాయ్ ప్రాంతంలో జగిత్యాల జిల్లా వాసులు గల్ఫ్ కార్మికుల అవగాహన వేదిక (GWAC) ఆధ్వర్యంలో ప్లే కార్డులు, నినాదాలతో నిరసన తెలిపారు.GWAC సభ్యులు మాట్లాడుతూ...వెంటనే తెలంగాణ ప్రభుత్వం NRI పాలసీ అమలు చేయాలని, లేదంటే తెలంగాణ రాష్ట్రంలో గల్ఫ్ కార్మికులు వారి కుటుంబ సభ్యులతో పెద్ద ఎత్తున ధర్నాలు నిర్వహిస్తామని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో బర్ దుబాయ్ ప్రాంతంలో ఉన్న GWAC సైనికులు జగిత్యాల, కరీంనగర్ జిల్లాకు చెందిన కార్మికులు పాల్గొన్నారు.

తాజా వార్తలు
- అబుదాబిలోని BAPS హిందూ మందిర్ మార్చి 9 వరకు క్లోజ్..!!
- ఇరాన్ పై దాడి..లాబీయింగ్ ఆరోపణలను ఖండించిన సౌదీ..!!
- ఒమన్ పై అల్పపీడన ద్రోణి ప్రభావం..!!
- వెస్ట్ దోహా స్టేషన్ పై డ్రోన్ దాడి..నో ఇజ్యూరీస్..!!
- బహ్రెయిన్ లో మార్చి 5 వరకు కోర్టు సెషన్స్ సస్పెండ్..!!
- డ్రోన్ల వినియోగం పై ఖతార్ నిషేధం..!!
- నేషనల్ పెట్రోలియం కంపెనీపై ఇరాన్ దాడి..!!
- అబుదాబిలో డ్రోన్ శకలాలు...తప్పిన ప్రమాదం
- రాస్ తనూరా ఆయిల్ రిఫైనరీ పై డ్రోన్ల దాడి ప్రయత్నం విఫలం: సౌదీ రక్షణ మంత్రిత్వ శాఖ
- కువైట్లో అమెరికా సైనిక విమానాలు కుప్పకూలిన ఘటన–సిబ్బంది సురక్షితం









