NRI పాలసీ జాప్యం పై గల్ఫ్ కార్మికుల నిరసన
- March 14, 2022
దుబాయ్: 2022 బడ్జెట్ లో గల్ఫ్ కార్మికుల సంక్షేమం కొరకు NRI పాలసీ అమలు చేయకపోవడాన్ని అసంతృప్తి వ్యక్తపరుస్తూ దుబాయ్ లోని బర్ దుబాయ్ ప్రాంతంలో జగిత్యాల జిల్లా వాసులు గల్ఫ్ కార్మికుల అవగాహన వేదిక (GWAC) ఆధ్వర్యంలో ప్లే కార్డులు, నినాదాలతో నిరసన తెలిపారు.GWAC సభ్యులు మాట్లాడుతూ...వెంటనే తెలంగాణ ప్రభుత్వం NRI పాలసీ అమలు చేయాలని, లేదంటే తెలంగాణ రాష్ట్రంలో గల్ఫ్ కార్మికులు వారి కుటుంబ సభ్యులతో పెద్ద ఎత్తున ధర్నాలు నిర్వహిస్తామని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో బర్ దుబాయ్ ప్రాంతంలో ఉన్న GWAC సైనికులు జగిత్యాల, కరీంనగర్ జిల్లాకు చెందిన కార్మికులు పాల్గొన్నారు.

తాజా వార్తలు
- షార్జా పోలీసుల భారీ సైబర్ మోసం గ్యాంగ్ అరెస్ట్..
- హైదరాబాద్ మెట్రో ఫేజ్-2 వేగవంతం చేయండి: సీఎం రేవంత్
- యాస్ మాల్లో ‘ఫ్రంట్లైన్ హీరోస్ మార్చ్’ ఘనంగా నిర్వహణ..
- ఖతార్–భారత్ ద్వైపాక్షిక సంబంధాల బలోపేతం పై చర్చలు..
- దుబాయ్ మెరీనా ప్రయాణికులకు ప్రత్యేక డైనింగ్ ఆఫర్..
- ఎతిహాద్ రైల్లో ఉల్లంఘనలకు భారీ జరిమానాలు..
- బహ్రెయిన్లో జూన్ నెలలో 5,130 తనిఖీలు..256 మంది అక్రమ కార్మికుల బహిష్కరణ
- పాస్పోర్ట్, వీసా సేవలకు ఆన్లైన్ అపాయింట్మెంట్ ప్రారంభం
- ఒమాన్లో మే నెలలో 15 కార్మిక ఫిర్యాదుల పరిష్కారం..
- NOL డిజిటల్ చెల్లింపు వ్యవస్థ అప్గ్రేడ్లో 72% పనులు పూర్తి..







