NRI పాలసీ జాప్యం పై గల్ఫ్ కార్మికుల నిరసన
- March 14, 2022
దుబాయ్: 2022 బడ్జెట్ లో గల్ఫ్ కార్మికుల సంక్షేమం కొరకు NRI పాలసీ అమలు చేయకపోవడాన్ని అసంతృప్తి వ్యక్తపరుస్తూ దుబాయ్ లోని బర్ దుబాయ్ ప్రాంతంలో జగిత్యాల జిల్లా వాసులు గల్ఫ్ కార్మికుల అవగాహన వేదిక (GWAC) ఆధ్వర్యంలో ప్లే కార్డులు, నినాదాలతో నిరసన తెలిపారు.GWAC సభ్యులు మాట్లాడుతూ...వెంటనే తెలంగాణ ప్రభుత్వం NRI పాలసీ అమలు చేయాలని, లేదంటే తెలంగాణ రాష్ట్రంలో గల్ఫ్ కార్మికులు వారి కుటుంబ సభ్యులతో పెద్ద ఎత్తున ధర్నాలు నిర్వహిస్తామని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో బర్ దుబాయ్ ప్రాంతంలో ఉన్న GWAC సైనికులు జగిత్యాల, కరీంనగర్ జిల్లాకు చెందిన కార్మికులు పాల్గొన్నారు.

తాజా వార్తలు
- ముస్లిం వరల్డ్ లీగ్ సెక్రటరీ జనరల్ షేక్ అల్-ఇస్సాతో భారత రాయబారి విపుల్ భేటీ
- దృష్టి కోసం ఐక్యంగా.. డెట్రాయిట్లో శంకర నేత్రాలయ 5K వాక్ విజయవంతం
- దుబాయ్లో 35 పాఠశాలల సెక్యూరిటీ గార్డులకు ట్రాఫిక్ భద్రతపై శిక్షణ
- అర్జెంటీనాకు ఆరోగ్య సేవలను అందించనున్న భారత్
- హోర్ముజ్ జలసంధిలో నౌకాయాన భద్రతపై ఒమన్, ఖతార్తో కువైట్ విదేశాంగ మంత్రి చర్చలు
- ఉజ్బెకిస్తాన్, కిర్గిజ్స్తాన్ దేశాల్లో 4 రోజుల పర్యటనకు బయలుదేరిన ప్రధాని మోదీ
- సెప్టెంబర్ 1 నుంచి మారనున్న 5 కీలక నిబంధనలు
- భారత్–యూఏఈ విమాన చార్జీల్లో భారీ తగ్గింపు..!!
- భారత్–కువైట్ రక్షణ బంధం మరింత బలోపేతం..!!
- సౌదీ కస్టమ్స్ భారీ డ్రగ్స్ ముఠా కుట్ర భగ్నం..!!







