రెసిడెన్సీ నిబంధనలు ఉల్లంఘించిన వారికి క్షమాభిక్ష?
- March 14, 2022
కువైట్: రెసిడెన్సీ నిబంధనలు ఉల్లంఘించిన వారి స్టేటస్ ను సర్దుబాటు చేసుకునేందుకు మరో అవకాశం ఇవ్వాలని అంతర్గత మంత్రిత్వ శాఖ ఆలోచన చేస్తున్నట్లు సమాచారం. దీని కోసం కొత్త గ్రేస్ పీరియడ్ను తీసుకొచ్చే యోచనలో ఉంది. స్వచ్ఛంధంగా దేశం విడిచి వెళ్లాలనుకునే వారందరికీ ఫైన్ ను మినహాయించడం, మళ్లీ వారు తిరిగి రావడానికి అనుమతించడం లాంటివి కొత్త ప్రతిపాదనలో ఉన్నట్లు తెలుస్తోంది. అలాగే తమ స్టేటస్ ను సర్దుబాటు చేసుకొని దేశంలో ఉండాలనుకునే వారినుంచి మాత్రం ఫైన్ వసూలు చేయాలని భావిస్తోంది. దేశంలో ప్రస్తుతం రెసిడెన్సీ నిబంధనలు ఉల్లంఘించిన వారి సంఖ్య దాదాపు 130,000 గా ఉంటుందని అంచనా.
తాజా వార్తలు
- డ్రోన్ల వినియోగం పై ఖతార్ నిషేధం..!!
- నేషనల్ పెట్రోలియం కంపెనీపై ఇరాన్ దాడి..!!
- అబుదాబిలో డ్రోన్ శకలాలు...తప్పిన ప్రమాదం
- రాస్ తనూరా ఆయిల్ రిఫైనరీ పై డ్రోన్ల దాడి ప్రయత్నం విఫలం: సౌదీ రక్షణ మంత్రిత్వ శాఖ
- కువైట్లో అమెరికా సైనిక విమానాలు కుప్పకూలిన ఘటన–సిబ్బంది సురక్షితం
- మిడిల్ ఈస్ట్ ఉద్రిక్తత: తెలంగాణ భవన్లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు
- దుబాయ్ విమానాల నిలిపివేతను పొడిగించిన ఎమిరేట్స్
- జూన్లో భారత్లో పర్యటించనున్న అఫ్గానిస్థాన్..
- యూఏఈలో అమెజాన్ డేటా సెంటర్లో అగ్ని ప్రమాదం–సేవలకు అంతరాయం
- గల్ఫ్ దేశాల్లో చిక్కుకున్న తెలుగు వారి కోసం చర్యలు: మంత్రి కొండపల్లి శ్రీనివాస్









