రెసిడెన్సీ నిబంధనలు ఉల్లంఘించిన వారికి క్షమాభిక్ష?
- March 14, 2022
కువైట్: రెసిడెన్సీ నిబంధనలు ఉల్లంఘించిన వారి స్టేటస్ ను సర్దుబాటు చేసుకునేందుకు మరో అవకాశం ఇవ్వాలని అంతర్గత మంత్రిత్వ శాఖ ఆలోచన చేస్తున్నట్లు సమాచారం. దీని కోసం కొత్త గ్రేస్ పీరియడ్ను తీసుకొచ్చే యోచనలో ఉంది. స్వచ్ఛంధంగా దేశం విడిచి వెళ్లాలనుకునే వారందరికీ ఫైన్ ను మినహాయించడం, మళ్లీ వారు తిరిగి రావడానికి అనుమతించడం లాంటివి కొత్త ప్రతిపాదనలో ఉన్నట్లు తెలుస్తోంది. అలాగే తమ స్టేటస్ ను సర్దుబాటు చేసుకొని దేశంలో ఉండాలనుకునే వారినుంచి మాత్రం ఫైన్ వసూలు చేయాలని భావిస్తోంది. దేశంలో ప్రస్తుతం రెసిడెన్సీ నిబంధనలు ఉల్లంఘించిన వారి సంఖ్య దాదాపు 130,000 గా ఉంటుందని అంచనా.
తాజా వార్తలు
- అంతరిక్షంలో ఏఐ డేటా కు గూగుల్ శ్రీకారం
- తెలుగు రాష్ట్రాలను అనుసరిస్తున్న న్యూయార్క్ కొత్త మేయర్..
- 'తానా ప్రపంచసాహిత్య వేదిక' ఆధ్వర్యంలో బాలల దినోత్సవం
- థియేటర్లలో తినుబండారాల ధరలు పై సుప్రీంకోర్టు ఆందోళన
- కువైట్ జ్లీబ్ అల్-షుయౌఖ్లోని 67 భవనాలకు నోటీసులు..!!
- ఇండియన్ ఎంబసీ ఓపెన్ హౌస్.. పలు ఫిర్యాదుల పరిష్కారం..!!
- సౌదీలో నాన్ ఆయిల్ గ్రోత్ లో ప్రైవేట్ రంగం కీలక పాత్ర..!!
- 4.6 తీవ్రతతో భూకంపం.. ముసాందంను తాకిన భూప్రకంపనాలు..!!
- ఖతార్లో FIFA U-17 ప్రపంచ కప్ 2025 ప్రారంభం..!!
- విషాదాంతం.. పోర్ట్ సుల్తాన్ కబూస్ సమీపంలో డెడ్ బాడీ లభ్యం..!!







