కోవిడ్ 19 నాలుగో డోస్ అవసరం.!
- March 16, 2022
కువైట్: కోవిడ్ 19 నాలుగో డోస్ అవసరం ఏర్పడుతుందని ఫైజర్ సంస్థ సీఈవో పేర్కొన్నారు. అన్ని వేరియంట్లనూ సమర్థవంతంగా ఎదుర్కొనే వ్యాక్సిన్ తయారీ కోసం ప్రయత్నిస్తున్నట్లు ఫైజర్ సీఈఓ బౌర్లా వివరించారు. చాలా వేరియంట్లు వచ్చినా, వాటిల్లో ఒమిక్రాన్ వేరియంట్ చాలా వేగంగా విస్తరించిందనీ, అయితే మూడో డోస్ వల్ల ఒమిక్రాన్ వేరియంట్ కారణంగా సంభవించే మరణాల్ని తగ్గించగలిగినట్లు చెప్పారు. మూడో డోసు నుంచి చాలా వరకు ఇమ్యూనిటీ పెరిగందని అన్నారాయన.
తాజా వార్తలు
- శ్రీలంక పై న్యూజిలాండ్ విజయం
- సైబరాబాద్లో ‘ఏఐ’ ట్రాఫిక్ మంత్రం
- ఇజ్రాయెల్ పార్లమెంట్లో చరిత్ర సృష్టించిన ప్రధాని మోదీ..
- జూలైకి వెలిగొండ తొలిదశ పూర్తి చేసి నీళ్లు ఇస్తాం: సీఎం చంద్రబాబు
- నెతన్యాహు ఘన స్వాగతం, మోదీ ఇజ్రాయెల్ పర్యటన హైలైట్!
- గుడ్ న్యూస్..భారత్ కు వెనిజులా ఆయిల్ వచ్చేస్తోంది!
- ముంబైలో పెరుగుతున్న వాయు కాలుష్యం
- లోక్ భవన్లో అరుణాచల్ ప్రదేశ్, మిజోరం వ్యవస్థాపక దినోత్సవ వేడుకలు
- ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో శంతను నారాయణ్ భేటీ
- ఇండియా స్కిల్స్ సౌత్ రీజినల్స్(2025-26) లో ఆంధ్రప్రదేశ్ కు 23 పతకాలు









