మస్కట్ అంతటా దోమల మందు పిచికారీ
- March 25, 2022
మస్కట్: మస్కట్ గవర్నరేట్లో ఈడిస్ ఈజిప్టి దోమల వ్యాప్తిని అరికట్టేందుకు మస్కట్ మునిసిపాలిటీ పురుగుమందుల పిచికారీని ముమ్మరం చేసింది. మంత్రిత్వ శాఖ సహకారంతో, మస్కట్ మునిసిపాలిటీ మస్కట్ గవర్నరేట్లోని అనేక లక్ష్య ప్రాంతాలలో ఈడిస్ ఈజిప్టి దోమల ఉనికిని గుర్తించామని, దాని వ్యాప్తి అరికట్టేందుకు పురుగుమందుల పిచికారీ చేస్తున్నట్లు మస్కట్ మునిసిపాలిటీ తెలిపింది. ఈడిస్ ఈజిప్టి దోమ కుట్టడం ద్వారా ఎల్లో ఫీవర్, డెంగ్యూ జ్వరం, ఇతర వ్యాధుల బారిన పడే ప్రమాదం ఉంది.
తాజా వార్తలు
- కువైట్ జ్లీబ్ అల్-షుయౌఖ్లోని 67 భవనాలకు నోటీసులు..!!
- ఇండియన్ ఎంబసీ ఓపెన్ హౌస్.. పలు ఫిర్యాదుల పరిష్కారం..!!
- సౌదీలో నాన్ ఆయిల్ గ్రోత్ లో ప్రైవేట్ రంగం కీలక పాత్ర..!!
- 4.6 తీవ్రతతో భూకంపం.. ముసాందంను తాకిన భూప్రకంపనాలు..!!
- ఖతార్లో FIFA U-17 ప్రపంచ కప్ 2025 ప్రారంభం..!!
- విషాదాంతం.. పోర్ట్ సుల్తాన్ కబూస్ సమీపంలో డెడ్ బాడీ లభ్యం..!!
- మీర్జాగూడ ప్రమాదం పై డీజీపీ కీలక వ్యాఖ్యలు
- డిజిటల్ అరెస్ట్ పై అప్రమత్తంగా ఉండాలంటూ NPCI హెచ్చరిక
- ఎస్వీ గోశాలను పరిశీలించిన టీటీడీ ఈవో
- ఏపీఎన్నార్టీ ఐకానిక్ టవర్ నిర్మాణ పురోగతిపై మంత్రి సమీక్ష







