మస్కట్ అంతటా దోమల మందు పిచికారీ
- March 25, 2022
మస్కట్: మస్కట్ గవర్నరేట్లో ఈడిస్ ఈజిప్టి దోమల వ్యాప్తిని అరికట్టేందుకు మస్కట్ మునిసిపాలిటీ పురుగుమందుల పిచికారీని ముమ్మరం చేసింది. మంత్రిత్వ శాఖ సహకారంతో, మస్కట్ మునిసిపాలిటీ మస్కట్ గవర్నరేట్లోని అనేక లక్ష్య ప్రాంతాలలో ఈడిస్ ఈజిప్టి దోమల ఉనికిని గుర్తించామని, దాని వ్యాప్తి అరికట్టేందుకు పురుగుమందుల పిచికారీ చేస్తున్నట్లు మస్కట్ మునిసిపాలిటీ తెలిపింది. ఈడిస్ ఈజిప్టి దోమ కుట్టడం ద్వారా ఎల్లో ఫీవర్, డెంగ్యూ జ్వరం, ఇతర వ్యాధుల బారిన పడే ప్రమాదం ఉంది.
తాజా వార్తలు
- ఖమ్మంలో సీఎం రేవంత్ హాట్ అనౌన్స్మెంట్, అభివృద్ధికి గ్రీన్ సిగ్నల్!
- రేపు భారత్ లో పర్యటించనున్న యూఏఈ అధ్యక్షుడు
- న్యూజెర్సీ శ్రీ శివ విష్ణు దేవాలయంలో ‘నారీ శక్తి’ మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమం
- ఖతార్ లో విద్యార్థులకు 4వేల ఫ్రీ, రాయితీ సీట్లు..!!
- సౌదీలో స్కూల్స్ రీ ఓపెన్.. 92 వర్కింగ్ డేస్..!!
- Dh50,000 వివాహ గ్రాంట్..దుబాయ్ బిలియనీర్ ఆఫర్..!!
- కువైట్ లో లా నినా ఎఫెక్ట్.. టెంపరేచర్స్ పెరుగుతాయా?
- నిజ్వాలో అగ్నిప్రమాదం..భయంతో ప్రజలు పరుగులు..!!
- ట్యాక్సీ డ్రైవర్ పై దాడి.. BD220, ఫోన్స్ చోరీ..!!
- దుబాయ్లో అభిమానుల నడుమ ఎన్టీఆర్ 30వ వర్ధంతి







