మస్కట్ అంతటా దోమల మందు పిచికారీ
- March 25, 2022
మస్కట్: మస్కట్ గవర్నరేట్లో ఈడిస్ ఈజిప్టి దోమల వ్యాప్తిని అరికట్టేందుకు మస్కట్ మునిసిపాలిటీ పురుగుమందుల పిచికారీని ముమ్మరం చేసింది. మంత్రిత్వ శాఖ సహకారంతో, మస్కట్ మునిసిపాలిటీ మస్కట్ గవర్నరేట్లోని అనేక లక్ష్య ప్రాంతాలలో ఈడిస్ ఈజిప్టి దోమల ఉనికిని గుర్తించామని, దాని వ్యాప్తి అరికట్టేందుకు పురుగుమందుల పిచికారీ చేస్తున్నట్లు మస్కట్ మునిసిపాలిటీ తెలిపింది. ఈడిస్ ఈజిప్టి దోమ కుట్టడం ద్వారా ఎల్లో ఫీవర్, డెంగ్యూ జ్వరం, ఇతర వ్యాధుల బారిన పడే ప్రమాదం ఉంది.
తాజా వార్తలు
- జీ7 సదస్సులో పాల్గొన్న యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్
- TG20.. బ్రాండ్ అంబాసిడర్ గా విజయ్ దేవరకొండ
- NEET రీ-ఎగ్జామ్ నేపథ్యంలో భారత్లో టెలిగ్రామ్పై తాత్కాలిక నిషేధం
- సింగపూర్ CII సమ్మిట్లో సీఎం చంద్రబాబు
- 14 లక్షల మంది రైతులకు రూ.75,000 రుణమాఫీ!
- అపోలో హెల్త్టెక్ ఎగ్జిక్యూటివ్ ఛైర్పర్సన్గా శోభన కామినేని
- ఖతార్ లో రెండవ సెమిస్టర్ ఫలితాలు విడుదల..!!
- దుబాయ్ లో క్రికెట్ ఆడుతూ కర్ణాటక వాసి మృతి..ఘనంగా నివాళులు..!!
- షార్జా బ్యాంక్ మిలియనీర్ క్యాంపెయిన్..Dh2 మిలియన్లు గెలిచిన భారత ప్రవాసి..!!
- మక్కాలో పవిత్ర కాబాను కొత్త 'కిస్వా'తో అలంకరణ..!!









