మస్కట్ అంతటా దోమల మందు పిచికారీ
- March 25, 2022
మస్కట్: మస్కట్ గవర్నరేట్లో ఈడిస్ ఈజిప్టి దోమల వ్యాప్తిని అరికట్టేందుకు మస్కట్ మునిసిపాలిటీ పురుగుమందుల పిచికారీని ముమ్మరం చేసింది. మంత్రిత్వ శాఖ సహకారంతో, మస్కట్ మునిసిపాలిటీ మస్కట్ గవర్నరేట్లోని అనేక లక్ష్య ప్రాంతాలలో ఈడిస్ ఈజిప్టి దోమల ఉనికిని గుర్తించామని, దాని వ్యాప్తి అరికట్టేందుకు పురుగుమందుల పిచికారీ చేస్తున్నట్లు మస్కట్ మునిసిపాలిటీ తెలిపింది. ఈడిస్ ఈజిప్టి దోమ కుట్టడం ద్వారా ఎల్లో ఫీవర్, డెంగ్యూ జ్వరం, ఇతర వ్యాధుల బారిన పడే ప్రమాదం ఉంది.
తాజా వార్తలు
- వైజాగ్ ఆర్కే బీచ్లో కేఎఫ్సీ..ఇసుకతో భారీ ‘బకెట్’ ఆవిష్కరణ!
- మహిళా రిజర్వేషన్ల బిల్లులో ఓబీసీ సబ్ కోటా తప్పనిసరి: కల్వకుంట్ల కవిత
- యురేనియం నిల్వల గురించి లోక్ సభలో ప్రశ్నించిన ఎంపీ బాలశౌరి
- ఇరాన్కు అమెరికా పలు కీలక ప్రతిపాదనలు..అందులో ఏమున్నాయంటే?
- ఈయూ పార్లమెంట్ అధ్యక్షురాలితో జీసీసీ రాయబారులు భేటీ..!!
- యూఏఈలో భారీ వర్షాలు, వడగళ్ళు..హెచ్చరికలు జారీ..!!
- జాతీయ భద్రతపైనే ఫోకస్..అమెరికా-ఇరాన్ చర్చల్లో నో రోల్..!!
- హైదరాబాద్లో పెట్రోల్, డీజిల్ కొరత లేదు: సీపీ సజ్జనార్
- కువైట్ ఎయిర్పోట్ ఫ్యుయల్ ట్యాంక్ పై డ్రోన్ దాడి..!!
- IRCTCలో 3 కోట్ల ఫేక్ ఖాతాలు: రైల్వే మంత్రి









