మనామా గోల్డ్ ఫెస్టివల్.. గ్రాండ్ ప్రైజ్గా బంగారు కడ్డీలు
- March 25, 2022
బహ్రెయిన్: బహ్రెయిన్ ఓల్డ్ మనామా సౌక్లో నిర్వహిస్తున్న మనామా గోల్డ్ ఫెస్టివల్ లో BD5000 విలువైన భారీ బహుమతిని ప్రకటించారు. విజేతకు బంగారు కడ్డీలు అందిస్తామని నిర్వాహకులు తెలిపారు. ఏప్రిల్ 20న ఈవెంట్ ముగిసే వరకు వారానికి నలుగురు చొప్పున విజేతలను ఎంపిక చేస్తామని, వారికి బంగారు నగలు లేదా వోచర్లను గెలుచుకునే అవకాశాన్ని కల్పించారు. పర్యటకుడు షాపింగ్ కోసం వెచ్చించే ప్రతి BD100కి ఒక లాటరీ టికెట్ అందజేస్తారు. బాబ్ అల్ బహ్రెయిన్ మాల్లోని టికెట్ సేకరణ కౌంటర్ లో లాటరీని సమర్పించడం ద్వారా డ్రాలో పాల్గొనవచ్చు. డ్రాలో విజేతలకు ఇమెయిల్ లేదా SMS ద్వారా వివరాలను తెలియజేస్తారు.
తాజా వార్తలు
- AI పరిశోధనలకు బిట్స్ పిలానీ–ఐఏఐఆర్వో భాగస్వామ్యం..
- అమెరికాలో జూలైలో 23 వేల ఉద్యోగాల కోత..
- 'AI'తో కొత్త ఉద్యోగాలు !!
- సౌదీ–టర్కీ–పాకిస్థాన్ మధ్య 'మక్కా సంయుక్త రక్షణ ఒప్పందం'..
- జీఎస్టీ ఆదాయం పెంపునకు ఏఐ వినియోగం..కొత్త కార్యాచరణపై సీఎం రేవంత్ సమీక్ష
- ఢిల్లీ విమానాశ్రయంలో బంగారం స్మగ్లింగ్ భగ్నం..
- ఫార్వర్డ్ చేసే ముందు ఒకసారి ఆలోచించండి.. ప్రజలకు కీలక సూచనలు జారీ చేసిన TDRA
- గుడివాడ–శివమొగ్గ ప్రత్యేక రైలుకు గ్రీన్ సిగ్నల్ దిశగా ముందడుగు.. ఎంపీ బాలశౌరి కృషికి ఫలితం
- యూఏఈలో భారతీయులకు పాస్పోర్ట్, కాన్సులర్ సేవలను మరింత వేగవంతం
- యూఏఈ–రష్యా అధ్యక్షుల ఫోన్ సంభాషణ.. ద్వైపాక్షిక సహకారం, మిడిల్ ఈస్ట్ పరిణామాలపై చర్చ







