మనామా గోల్డ్ ఫెస్టివల్.. గ్రాండ్ ప్రైజ్గా బంగారు కడ్డీలు
- March 25, 2022
బహ్రెయిన్: బహ్రెయిన్ ఓల్డ్ మనామా సౌక్లో నిర్వహిస్తున్న మనామా గోల్డ్ ఫెస్టివల్ లో BD5000 విలువైన భారీ బహుమతిని ప్రకటించారు. విజేతకు బంగారు కడ్డీలు అందిస్తామని నిర్వాహకులు తెలిపారు. ఏప్రిల్ 20న ఈవెంట్ ముగిసే వరకు వారానికి నలుగురు చొప్పున విజేతలను ఎంపిక చేస్తామని, వారికి బంగారు నగలు లేదా వోచర్లను గెలుచుకునే అవకాశాన్ని కల్పించారు. పర్యటకుడు షాపింగ్ కోసం వెచ్చించే ప్రతి BD100కి ఒక లాటరీ టికెట్ అందజేస్తారు. బాబ్ అల్ బహ్రెయిన్ మాల్లోని టికెట్ సేకరణ కౌంటర్ లో లాటరీని సమర్పించడం ద్వారా డ్రాలో పాల్గొనవచ్చు. డ్రాలో విజేతలకు ఇమెయిల్ లేదా SMS ద్వారా వివరాలను తెలియజేస్తారు.
తాజా వార్తలు
- వర్షాకాల సన్నద్ధత పై డీజీపీ సి.వి.ఆనంద్ సమీక్ష
- జీ7 సదస్సు సందర్భంగా ప్రధాని మోడీ యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ భేటీ
- సోషల్ మీడియాలో నకిలీ బీమా ఆఫర్ల పై జాగ్రత్త
- వాహనదారులకు తెలంగాణ ప్రభుత్వం అలర్ట్.. !
- షార్జా–దుబాయ్ మధ్య కొత్త రహదారి అనుసంధానాలు
- షార్జాలోని అల్ బుకైష్ ప్రైవేట్ జూ ప్రత్యేక ఆకర్షణ
- జీ7 సదస్సులో పాల్గొన్న యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్
- TG20.. బ్రాండ్ అంబాసిడర్ గా విజయ్ దేవరకొండ
- NEET రీ-ఎగ్జామ్ నేపథ్యంలో భారత్లో టెలిగ్రామ్పై తాత్కాలిక నిషేధం
- సింగపూర్ CII సమ్మిట్లో సీఎం చంద్రబాబు









