మనామా గోల్డ్ ఫెస్టివల్.. గ్రాండ్ ప్రైజ్గా బంగారు కడ్డీలు
- March 25, 2022
బహ్రెయిన్: బహ్రెయిన్ ఓల్డ్ మనామా సౌక్లో నిర్వహిస్తున్న మనామా గోల్డ్ ఫెస్టివల్ లో BD5000 విలువైన భారీ బహుమతిని ప్రకటించారు. విజేతకు బంగారు కడ్డీలు అందిస్తామని నిర్వాహకులు తెలిపారు. ఏప్రిల్ 20న ఈవెంట్ ముగిసే వరకు వారానికి నలుగురు చొప్పున విజేతలను ఎంపిక చేస్తామని, వారికి బంగారు నగలు లేదా వోచర్లను గెలుచుకునే అవకాశాన్ని కల్పించారు. పర్యటకుడు షాపింగ్ కోసం వెచ్చించే ప్రతి BD100కి ఒక లాటరీ టికెట్ అందజేస్తారు. బాబ్ అల్ బహ్రెయిన్ మాల్లోని టికెట్ సేకరణ కౌంటర్ లో లాటరీని సమర్పించడం ద్వారా డ్రాలో పాల్గొనవచ్చు. డ్రాలో విజేతలకు ఇమెయిల్ లేదా SMS ద్వారా వివరాలను తెలియజేస్తారు.
తాజా వార్తలు
- ఏపీ ప్రజలకు హెచ్చరిక..3 నెలలు తీవ్రమైన ఎండలు, వడగాలులు..
- లేపాక్షి రాయితీ అమ్మకాలకు విశేష స్పందన
- ఆయుష్మాన్ భారత్..రూ.5 లక్షల వరకు ఉచిత చికిత్స...
- వైజాగ్ ఆర్కే బీచ్లో కేఎఫ్సీ..ఇసుకతో భారీ ‘బకెట్’ ఆవిష్కరణ!
- మహిళా రిజర్వేషన్ల బిల్లులో ఓబీసీ సబ్ కోటా తప్పనిసరి: కల్వకుంట్ల కవిత
- యురేనియం నిల్వల గురించి లోక్ సభలో ప్రశ్నించిన ఎంపీ బాలశౌరి
- ఇరాన్కు అమెరికా పలు కీలక ప్రతిపాదనలు..అందులో ఏమున్నాయంటే?
- ఈయూ పార్లమెంట్ అధ్యక్షురాలితో జీసీసీ రాయబారులు భేటీ..!!
- యూఏఈలో భారీ వర్షాలు, వడగళ్ళు..హెచ్చరికలు జారీ..!!
- జాతీయ భద్రతపైనే ఫోకస్..అమెరికా-ఇరాన్ చర్చల్లో నో రోల్..!!









