మనామా గోల్డ్ ఫెస్టివల్.. గ్రాండ్ ప్రైజ్గా బంగారు కడ్డీలు
- March 25, 2022
బహ్రెయిన్: బహ్రెయిన్ ఓల్డ్ మనామా సౌక్లో నిర్వహిస్తున్న మనామా గోల్డ్ ఫెస్టివల్ లో BD5000 విలువైన భారీ బహుమతిని ప్రకటించారు. విజేతకు బంగారు కడ్డీలు అందిస్తామని నిర్వాహకులు తెలిపారు. ఏప్రిల్ 20న ఈవెంట్ ముగిసే వరకు వారానికి నలుగురు చొప్పున విజేతలను ఎంపిక చేస్తామని, వారికి బంగారు నగలు లేదా వోచర్లను గెలుచుకునే అవకాశాన్ని కల్పించారు. పర్యటకుడు షాపింగ్ కోసం వెచ్చించే ప్రతి BD100కి ఒక లాటరీ టికెట్ అందజేస్తారు. బాబ్ అల్ బహ్రెయిన్ మాల్లోని టికెట్ సేకరణ కౌంటర్ లో లాటరీని సమర్పించడం ద్వారా డ్రాలో పాల్గొనవచ్చు. డ్రాలో విజేతలకు ఇమెయిల్ లేదా SMS ద్వారా వివరాలను తెలియజేస్తారు.
తాజా వార్తలు
- అవాలి అభివృద్ధి మాస్టర్ ప్లాన్ పై కింగ్ హమద్ సమీక్ష..!!
- యూఏఈ దిర్హమ్కు రూ.25కు చేరువలో భారత రూపాయి..!!
- విదేశీ వాహనదారులకు ఖతార్ గుడ్ న్యూస్..!!
- రియాద్ లో దక్షిణ యెమెన్ నాయకులు..కీలక ప్రకటన..!!
- కువైట్ ‘లులు’లో బ్రిటిష్ డెయిరీ ప్రొడక్ట్స్ వీక్..!!
- ఒమన్లో 8.5% పెరిగిన బ్యాంకు లోన్లు..!!
- ఖమ్మంలో సీఎం రేవంత్ హాట్ అనౌన్స్మెంట్, అభివృద్ధికి గ్రీన్ సిగ్నల్!
- రేపు భారత్ లో పర్యటించనున్న యూఏఈ అధ్యక్షుడు
- న్యూజెర్సీ శ్రీ శివ విష్ణు దేవాలయంలో ‘నారీ శక్తి’ మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమం
- ఖతార్ లో విద్యార్థులకు 4వేల ఫ్రీ, రాయితీ సీట్లు..!!







