స్విస్ ఓపెన్ టైటిల్ నెగ్గి చరిత్ర సృష్టించిన పీవీ సింధు..
- March 27, 2022
బాసెల్: భారత స్టార్ షట్లర్ పీవీ సింధు స్విస్ ఓపెన్ 2022 ఛాంపియన్గా నిలిచింది. ఈ వరల్డ్ టూర్ సూపర్-300 బ్యాడ్మింటన్ టోర్నీలో వరుసగా రెండో ఏడాది ఫైనల్కు చేరిన తెలుగు తేజం..
ఆదివారం జరిగిన మహిళల సింగిల్స్ ఫైనల్లో థాయ్లాండ్ షట్లర్ బుసానన్ ఒంగ్బమ్రుంగ్ఫన్పై 21-16, 21-8 వరుస సెట్లలో విజయం సాధించి, ఈ సీజన్లో రెండో సింగల్స్ టైటిల్ను తన ఖాతాలో వేసుకుంది. సింధు గతేడాది ఫైనల్లో కరోలినా మారిన్ (స్పెయిన్) చేతిలో ఓడి రన్నరప్గా నిలిచిన విషయం తెలిసిందే.
తాజా వార్తలు
- దుబాయ్ లో స్కూల్ బస్ పూలింగ్
- ఢిల్లీలోని కేంద్ర మంత్రి మురుగన్ నివాసంలో పొంగల్ సంబరాలు
- ప్రమాదకర స్టూడెంట్ ఛాలెంజ్ల పై తల్లిదండ్రులకు DHA హెచ్చరిక
- శబరిమలలో మకర జ్యోతి దర్శనం..పరవశించిన అయ్యప్ప భక్తులు
- తిరుపతి: ప్రజల ఆరోగ్యానికి స్విమ్స్ ప్రత్యేక హెల్త్ చెకప్ ప్యాకేజీలు
- ఏపీ: రాష్ట్రానికి రూ.567 కోట్లు నిధులు విడుదల చేసిన కేంద్రం
- సౌదీ అరేబియాలో ఘనంగా SATA ER సంక్రాంతి సంబరాలు–2026
- ఆన్లైన్ షాపింగ్ సులభం చేసే కొత్త ఫీచర్
- డిజిపి చేతుల మీదుగా ‘కాల్ ఫర్ బ్లడ్’ వెబ్ యాప్ ప్రారంభం
- చైనాలో ఒంటరిగా ఉండేవారిని కాపాడే యాప్







