స్విస్ ఓపెన్ టైటిల్ నెగ్గి చరిత్ర సృష్టించిన పీవీ సింధు..
- March 27, 2022
బాసెల్: భారత స్టార్ షట్లర్ పీవీ సింధు స్విస్ ఓపెన్ 2022 ఛాంపియన్గా నిలిచింది. ఈ వరల్డ్ టూర్ సూపర్-300 బ్యాడ్మింటన్ టోర్నీలో వరుసగా రెండో ఏడాది ఫైనల్కు చేరిన తెలుగు తేజం..
ఆదివారం జరిగిన మహిళల సింగిల్స్ ఫైనల్లో థాయ్లాండ్ షట్లర్ బుసానన్ ఒంగ్బమ్రుంగ్ఫన్పై 21-16, 21-8 వరుస సెట్లలో విజయం సాధించి, ఈ సీజన్లో రెండో సింగల్స్ టైటిల్ను తన ఖాతాలో వేసుకుంది. సింధు గతేడాది ఫైనల్లో కరోలినా మారిన్ (స్పెయిన్) చేతిలో ఓడి రన్నరప్గా నిలిచిన విషయం తెలిసిందే.
తాజా వార్తలు
- వాట్సాప్కు ధీటైన స్వదేశీ యాప్!
- భవిష్యత్తు అంతా AI: సీఎం చంద్రబాబు
- కూలిన మిలిటరీ హెలికాప్టర్: ఆరుగురు మృతి
- ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల సమరం!
- యూట్యూబర్ వైష్ణవి హత్య కేసులో కీలక పరిణామం..
- గల్ఫ్లో ఇరాన్ ప్రతీకారం..అమెరికా రాడార్ వ్యవస్థలు ధ్వంసం
- ఇరాన్ దాడులు..పబ్లిక్ హెల్త్ పై డబ్ల్యూహెచ్ఓ ఆందోళన..!!
- పిల్లిని రక్షించడానికి ప్రాణాలను పణంగా పెట్టిన వ్యక్తి..!!
- దమ్మామ్ మీదుగా కైరోకు.. కువైట్ ఎయిర్వేస్ సర్వీసులు..!!
- వెహికల్ నాయిస్ లిమిట్స్, మోడిఫికేషన్ పై హెచ్చరిక జారీ..!!









