రెండున్నర నెలల్లో 475 మంది ఒమానీ కార్మికులు తొలగింపు
- April 04, 2022
మస్కట్: ఈ సంవత్సరం మొదటి రెండున్నర నెలల వ్యవధిలో 475 మంది ఒమానీ కార్మికులను ప్రైవేట్ రంగ సంస్థలు తొలగించాయని జనరల్ ఫెడరేషన్ ఆఫ్ ఒమన్ వర్కర్స్ (GFOW) తెలిపింది. జనవరి 1 నుండి మార్చి 16, 2022 మధ్య కాలంలో ప్రైవేట్ రంగ సంస్థల్లో పనిచేస్తున్న 475 మంది పౌరుల ఒప్పందాలు రద్దు చేయబడ్డాయని GFOW వెల్లడించింది. వారిలో 259 మంది కాంట్రాక్టు, నిర్మాణ రంగంలో ఉండగా.. 102 మంది వాణిజ్యం, పరిశ్రమలలో పనిచేస్తున్నారు. అలాగే 94 మంది చమురు, గ్యాస్ రంగాలలో ఉన్నారు. మిగిలిన 20 మంది విద్యుత్, నీరు, సమాచార రంగంలో పనిచేస్తున్నారు.
తాజా వార్తలు
- జాయింట్ భద్రతా ప్రాజెక్టుల్లో డేటా రక్షణకు యూఏఈ–ఖతర్ అవగాహన ఒప్పందం
- వాట్సాప్లో అద్భుతమైన ఫీచర్..
- చికాగోలో NATS అడాప్ట్ ఎ హైవే కు మంచి స్పందన
- షార్జా యూనివర్సిటీ ఆసుపత్రి విస్తరణకు AED 300 మిలియన్ల మంజూరు
- ‘దుబాయ్-ఇట్’ వ్యూహాన్ని ఆవిష్కరించిన షేక్ మొహమ్మద్
- కృష్ణలంక ఘటన పై ఏపీ ప్రభుత్వం సీరియస్..
- NEET పరీక్ష సమయంలో టెలిగ్రామ్ నిషేధం..రాహుల్ గాంధీ ఆగ్రహం
- హైదరాబాద్లో టెస్లా ఎక్స్పీరియన్స్ సెంటర్
- ఇరాన్ విషయంలో మరో బాంబ్ పేల్చిన ట్రంప్
- మల్కాజిగిరి పోలీస్ కమిషనర్ క్యాంపు కార్యాలయాన్ని ప్రారంభించిన అధికారులు









