రమదాన్.. డే టైంలో ఫుడ్ కు రెస్టారెంట్లకు అనుమతి
- April 04, 2022
యూఏఈ: పవిత్ర రమదాన్ మాసంలో ఉపవాస సమయాల్లో ఆహారం అందించడానికి దుబాయ్లోని రెస్టారెంట్లకు ముందస్తు అనుమతి అవసరం లేదు. ఈ మేరకు దుబాయ్లోని డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకానమీ అండ్ టూరిజం (డీఈటీ) సర్క్యులర్ను విడుదల చేసింది. ఫుడ్ కోర్టులలో ఉన్న రెస్టారెంట్లు, కేఫ్లు తమ వ్యాపారాన్ని యథావిధిగా నిర్వహించాలని, పగటిపూట ఆహారాన్ని అందించడానికి స్క్రీన్లు లేదా కర్టెన్లను ఉంచాల్సిన అవసరం లేదని సర్క్యూలర్ లో పేర్కొన్నారు. ఎమిరేట్లోని రెస్టారెంట్లు గత సంవత్సరం మార్గదర్శకాలకు అనుగుణంగా ఉపవాస సమయాల్లో ఆహారాన్ని అందించడానికి కర్టెన్లను ఉంచాలా లేదా అని నిర్ణయించుకోవచ్చని సర్క్యులర్ పేర్కొంది. గత సంవత్సరం, దుబాయ్లోని రెస్టారెంట్లు రమదాన్ లో పగటిపూట కర్టెన్లు, డివైడర్లు లేదా ముందుభాగాలు కనబడకుండా కస్టమర్లకు సర్వీసులు అందించేందుకు అనుమతించారు.
తాజా వార్తలు
- జాయింట్ భద్రతా ప్రాజెక్టుల్లో డేటా రక్షణకు యూఏఈ–ఖతర్ అవగాహన ఒప్పందం
- వాట్సాప్లో అద్భుతమైన ఫీచర్..
- చికాగోలో NATS అడాప్ట్ ఎ హైవే కు మంచి స్పందన
- షార్జా యూనివర్సిటీ ఆసుపత్రి విస్తరణకు AED 300 మిలియన్ల మంజూరు
- ‘దుబాయ్-ఇట్’ వ్యూహాన్ని ఆవిష్కరించిన షేక్ మొహమ్మద్
- కృష్ణలంక ఘటన పై ఏపీ ప్రభుత్వం సీరియస్..
- NEET పరీక్ష సమయంలో టెలిగ్రామ్ నిషేధం..రాహుల్ గాంధీ ఆగ్రహం
- హైదరాబాద్లో టెస్లా ఎక్స్పీరియన్స్ సెంటర్
- ఇరాన్ విషయంలో మరో బాంబ్ పేల్చిన ట్రంప్
- మల్కాజిగిరి పోలీస్ కమిషనర్ క్యాంపు కార్యాలయాన్ని ప్రారంభించిన అధికారులు









