దోహాలో మూడు కొత్త మ్యూజియాలు, వాటర్ ఫ్రంట్ ఆర్ట్ మిల్
- April 04, 2022
ఖతార్: ఖతార్ రాజధాని దోహాలో 559,700 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న లుసాల్ మ్యూజియంతో సహా మరో మూడు మ్యూజియాలను నిర్మించాలని ఖతార్ యోచిస్తోంది. అతిపెద్ద క్రీడా మహోత్సవం FIFA ఫుట్బాల్ ప్రపంచ కప్ 2022 ను నిర్వహించేందుకు సిద్ధమవుతున్న ఖతార్.. ప్రపంచ పర్యాటకులను ఆకర్షించేలా మరికొన్ని ప్రాజెక్టుల ప్రారంభానికి ప్రణాళికలు రూపొందిస్తోంది. ఆటోమొబైల్ పరిణామాన్ని దాని ఆవిష్కరణ నుండి నేటి వరకు ఖతార్లో సంస్కృతిని ఎలా ప్రభావితం చేసిందో తెలిపేలా ఖతార్ ఆటో మ్యూజియంను నిర్మించనున్నారు. అలాగే దోహా యొక్క వాటర్ఫ్రంట్ ప్రొమెనేడ్లో ఉపయోగించని వాటిని ఆర్ట్ మిల్లో పునరుద్ధరించడానికి కూడా ప్రణాళికలు జరుగుతున్నాయి. దీన్ని 861,000 చదరపు అడుగుల కంటే ఎక్కువ స్థలంలో ఏర్పాటు చేయనున్నారు.
తాజా వార్తలు
- కువైట్లో ఎన్నారై టిడిపి ఆధ్వర్యంలో క్యాన్సర్ బాధిత కార్యకర్తకు ఆర్థిక సహాయం
- ప్రముఖ భారతీయ వ్యాపారవేత్త వాసు ష్రాఫ్ కన్నుమూత
- 2025లో QR 20.98 బిలియన్ల ‘రియల్’ లావాదేవీలు..!!
- వాట్సాప్ ద్వారా డాక్యుమెంట్స్..యూఏఈలో నిషేధం..!!
- ఎయిర్ పోర్టుల భద్రతకు సమగ్ర ప్రణాళిక అమలు..!!
- బహ్రెయిన్లో మొట్టమొదటి వర్చువల్ హార్స్ వేలం..!!
- వారంలో 1,077 స్మగ్లింగ్ కేసులు నమోదు: సౌదీ కస్టమ్స్
- సుల్తాన్ తో ఇరాన్ విదేశాంగ మంత్రి భేటీ..!!
- కువైట్ ఎయిర్వేస్ టికెట్లు ఆకస్మిక రద్దు – ప్రయాణికుల ఆందోళన
- యూఏఈ అధ్యక్షుడితో భేటీ అయిన భారత జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్









