దోహాలో మూడు కొత్త మ్యూజియాలు, వాటర్ ఫ్రంట్ ఆర్ట్ మిల్
- April 04, 2022
ఖతార్: ఖతార్ రాజధాని దోహాలో 559,700 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న లుసాల్ మ్యూజియంతో సహా మరో మూడు మ్యూజియాలను నిర్మించాలని ఖతార్ యోచిస్తోంది. అతిపెద్ద క్రీడా మహోత్సవం FIFA ఫుట్బాల్ ప్రపంచ కప్ 2022 ను నిర్వహించేందుకు సిద్ధమవుతున్న ఖతార్.. ప్రపంచ పర్యాటకులను ఆకర్షించేలా మరికొన్ని ప్రాజెక్టుల ప్రారంభానికి ప్రణాళికలు రూపొందిస్తోంది. ఆటోమొబైల్ పరిణామాన్ని దాని ఆవిష్కరణ నుండి నేటి వరకు ఖతార్లో సంస్కృతిని ఎలా ప్రభావితం చేసిందో తెలిపేలా ఖతార్ ఆటో మ్యూజియంను నిర్మించనున్నారు. అలాగే దోహా యొక్క వాటర్ఫ్రంట్ ప్రొమెనేడ్లో ఉపయోగించని వాటిని ఆర్ట్ మిల్లో పునరుద్ధరించడానికి కూడా ప్రణాళికలు జరుగుతున్నాయి. దీన్ని 861,000 చదరపు అడుగుల కంటే ఎక్కువ స్థలంలో ఏర్పాటు చేయనున్నారు.
తాజా వార్తలు
- NEET పరీక్ష సమయంలో టెలిగ్రామ్ నిషేధం..రాహుల్ గాంధీ ఆగ్రహం
- హైదరాబాద్లో టెస్లా ఎక్స్పీరియన్స్ సెంటర్
- ఇరాన్ విషయంలో మరో బాంబ్ పేల్చిన ట్రంప్
- మల్కాజిగిరి పోలీస్ కమిషనర్ క్యాంపు కార్యాలయాన్ని ప్రారంభించిన అధికారులు
- జెనీవా కార్యక్రమానికి ఖతార్ ప్రాతినిధ్యం..!!
- పవిత్ర కాబాకు కొత్త 'కిస్వా'తో అలంకరణ పూర్తి..!!
- ఫుజైరాలోని 'మ్యూజికల్ స్ట్రీట్'కు అరుదైన ఘనత..!!
- హోర్ముజ్లో సంబంధాలు, సముద్ర భద్రతకు కృషి..!!
- ఎనిమిది వేర్వేరు డ్రగ్ కేసుల్లో 14 మంది అరెస్టు..!!
- ఎన్నారైల కోసం ఇండియా కొత్త ఇన్వెస్ట్ మెంట్ రూల్స్..!!









