విరాట్ కోహ్లీ తర్వలో భాగ్యనగరానికి...
- April 03, 2016
టీమిండియా స్టార్ బ్యాట్స్మన్ విరాట్ కోహ్లీ తర్వలో భాగ్యనగరానికి రానున్నారు. గ్రౌండ్లో బంతితో చెడుగుడు ఆడుకునే కోహ్లీ... ఫ్యాషన్ ప్రపంచంలో యూత్కు ఓ ఐకాన్గా నిలిచారు. తన హెయిర్ స్టయిల్తో కుర్రకారుకి ఫంక్ లుక్ను పరిచయం చేసిన ఈ క్రేజీ క్రికెటర్... ఇప్పడు స్వయంగా ఫ్యాషన్ రంగంలోకి అడుగుపెట్టారు. యూనివర్సల్ స్పోర్ట్స్ బిజ్ ప్రయివేట్ లిమిటెడ్లో సచిన్తోపాటు కోహ్లీ కూడా భాగస్వామిగా మారారు. కూకట్పల్లిలోని సుజనామాల్లో 'రాంగ్' పేరుతో ఓ షోరూంను ఏర్పాటు చేశారు. నగర యువత ఆకాంక్షలకు తగ్గ ఫ్యాన్లను అందించి, వారి ఆదరణ పొందుతామని నిర్వాహకులు చెప్పారు. త్వరలోనే ఇక్కడికి విరాట్ కోహ్లీ వస్తారని నిర్వాహకులు తెలిపారు.
తాజా వార్తలు
- NRI TDP గల్ఫ్ కౌన్సిల్ ఆధ్వర్యంలో ఘనంగా సీఎం చంద్రబాబు జన్మదిన వేడుకలు
- చర్చలు విఫలమైతే బాంబులే.. ట్రంప్ హెచ్చరిక
- ఇరాన్తో మునుపటి సంబంధాలు అసాధ్యం..!!
- డిఫెన్స్ ఫోర్స్ సన్నద్ధతను సమీక్షించిన కింగ్ హమద్ ..!!
- 1200 ఫ్లైట్స్ నడుపుతున్న జజీరా ఎయిర్వేస్..!!
- సౌదీ అరేబియాలో 1.6% తగ్గిన ప్రాపర్టీ ధరలు..!!
- బర్కాలో ఆసియా దేశస్థుడు అరెస్టు..!!
- ఖతార్కు విదేశీ విమానయాన సంస్థల సేవలు పునరుద్ధరణ..!!
- IPL 2026: గుజరాత్ పై ముంబై ఘన విజయం
- నటుడు జగపతిబాబు చేతుల మీదగా రామ్ కొణికి సరికొత్త 'కొణికి లక్స్' స్కిన్ కేర్ ప్రారంభం









