విదేశాల్లో బ్యాంకుల్ని మోసం చేసిన నలుగురు వలసదారుల అరెస్ట్
- April 06, 2022
మస్కట్: రాయల్ ఒమన్ పోలీస్ నలుగురు వలసదారుల్ని అరెస్టు చేయడం జరిగింది. బ్యాంకుని మోసం చేసిన కేసులో వేరే దేశం వీరిని వాంటెడ్ క్రిమినల్స్గా భావిస్తోంది. డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఇంక్వైరీస్ మరియు క్రిమినల్ ఇన్వెస్టిగేషన్స్ ఆసియా జాతీయులైన నలుగుర్ని అరెస్టు చేసినట్లు రాయల్ ఒమన్ పోలీస్ ఓ ప్రకటనలో పేర్కొంది. బ్యాంకు నుంచి సొమ్ముల్ని తమ ఖాతాలకు నిందితులు తరలించుకున్నారు. ఒమన్లోకి ప్రవేశించే సమయంలో వారితోపాటే ఆ సొమ్ములున్నట్లు గుర్తించారు.
తాజా వార్తలు
- దేశంలో జీవనశైలి వ్యాధులు పెరుగుతున్న ఆందోళనకర పరిస్థితి: గవర్నర్ అబ్దుల్ నజీర్
- ప్రైవేట్ ట్రావెల్స్ ప్రతినిధులతో సైబరాబాద్ సీపీ సమావేశం
- నకిలీ చాలెట్, హాలిడే హోమ్ అద్దె ఆఫర్లపై దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- కువైట్ గగనతలంలో 7 బాలిస్టిక్ క్షిపణులను కూల్చివేసిన సైన్యం
- మాస్కోలోని స్బేర్ సిటీని సందర్శించిన మంత్రి లోకేష్
- ఇరాన్ తాజా దాడులను ఖండించిన బహ్రెయిన్..!!
- 70 మంది నర్సులను సత్కరించిన ఇండియన్ లేడీస్ అసోసియేషన్..!!
- కువైట్, బీరుట్ కు సర్వీసులను నిలిపివేసిన సలామ్ ఎయిర్..!!
- వర్క్ ప్లేస్ లో హీట్ స్ట్రెస్ ఎదుర్కోవడానికి MoPH టిప్స్..!!
- తాజా పరిణామాల పై సౌదీ క్రౌన్ ప్రిన్స్, లెబనాన్ ప్రెసిడెంట్ చర్చలు..!!









