విదేశాల్లో బ్యాంకుల్ని మోసం చేసిన నలుగురు వలసదారుల అరెస్ట్
- April 06, 2022
మస్కట్: రాయల్ ఒమన్ పోలీస్ నలుగురు వలసదారుల్ని అరెస్టు చేయడం జరిగింది. బ్యాంకుని మోసం చేసిన కేసులో వేరే దేశం వీరిని వాంటెడ్ క్రిమినల్స్గా భావిస్తోంది. డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఇంక్వైరీస్ మరియు క్రిమినల్ ఇన్వెస్టిగేషన్స్ ఆసియా జాతీయులైన నలుగుర్ని అరెస్టు చేసినట్లు రాయల్ ఒమన్ పోలీస్ ఓ ప్రకటనలో పేర్కొంది. బ్యాంకు నుంచి సొమ్ముల్ని తమ ఖాతాలకు నిందితులు తరలించుకున్నారు. ఒమన్లోకి ప్రవేశించే సమయంలో వారితోపాటే ఆ సొమ్ములున్నట్లు గుర్తించారు.
తాజా వార్తలు
- బంగ్లాదేశ్ అధ్యక్షుడి రాజీనామా..
- అమెరికా స్థావరాలకు దూరంగా వెళ్లండి: ఇరాన్ హెచ్చరిక
- దుబాయ్ విమానాశ్రయంలో కొత్త సదుపాయం..
- సైబర్ నేరాలపై సాంకేతికతే అత్యంత శక్తివంతమైన ఆయుధం: డీజీపీ సీ.వీ.ఆనంద్
- టర్కీలో విషాదం.. నీటిలో కొట్టుకుపోయి సౌదీ పౌరుడు మృతి..!!
- ముహర్రక్ సూక్లో మళ్లీ పార్కింగ్ సౌకర్యం..!!
- ఖతార్లో డిజిటల్ పేమెంట్స్ జోరు.. జూన్లో రికార్డు లావాదేవీలు..!!
- గుడ్న్యూస్.. అబుదాబిలో రెండు కొత్త బస్ లైన్స్ ప్రారంభం..!!
- వాణిజ్య ఉల్లంఘనలపై కువైట్ కఠిన చర్యలు..!!
- భారత విదేశాంగ మంత్రితో ఒమన్ విదేశాంగ మంత్రి భేటీ..!!







