విదేశాల్లో బ్యాంకుల్ని మోసం చేసిన నలుగురు వలసదారుల అరెస్ట్
- April 06, 2022
            మస్కట్: రాయల్ ఒమన్ పోలీస్ నలుగురు వలసదారుల్ని అరెస్టు చేయడం జరిగింది. బ్యాంకుని మోసం చేసిన కేసులో వేరే దేశం వీరిని వాంటెడ్ క్రిమినల్స్గా భావిస్తోంది. డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఇంక్వైరీస్ మరియు క్రిమినల్ ఇన్వెస్టిగేషన్స్ ఆసియా జాతీయులైన నలుగుర్ని అరెస్టు చేసినట్లు రాయల్ ఒమన్ పోలీస్ ఓ ప్రకటనలో పేర్కొంది. బ్యాంకు నుంచి సొమ్ముల్ని తమ ఖాతాలకు నిందితులు తరలించుకున్నారు. ఒమన్లోకి ప్రవేశించే సమయంలో వారితోపాటే ఆ సొమ్ములున్నట్లు గుర్తించారు.
తాజా వార్తలు
- లండన్లో సీఎం చంద్రబాబు–యూకే హైకమిషనర్తో భేటీ
 - హెచ్-1బీ వీసా ప్రాసెసింగ్ రీస్టార్ట్..
 - కృష్ణా జిల్లాలో వైఎస్ జగన్ పర్యటన..
 - భారత్ DMF డిజిటల్ ఐకాన్ అవార్డ్స్ 2025
 - బహ్రెయిన్-భారత్ చర్చలు..వాణిజ్యం, భద్రత మరియు ప్రాంతీయ శాంతిపై దృష్టి..!!
 - బిగ్ టికెట్ డ్రాలో Dh25 మిలియన్ల గ్రాండ్ ప్రైజ్ను గెలుచుకున్న భారతీయ ప్రవాసుడు..!!
 - యూనిఫైడ్ GCC వీసాపై క్లారిటీ ఇచ్చిన సౌదీ పర్యాటక మంత్రి..!!
 - కువైట్ రైల్వే ప్రాజెక్ట్.. రైల్వే స్టేషన్ మొదటి దశ పూర్తి..!!
 - సముద్ర కార్యకలాపాలను తాత్కాలికంగా నిలిపివేసిన ఖతార్..!!
 - ఒమన్ చోరీ కేసులలో పలువురి అరెస్టు..!!
 







