అబుదాబీలో సింగిల్ యూజ్ ప్లాస్టిక్స్పై నిషేధం
- April 06, 2022
అబుదాబీ: 2022 జూన్ నుంచి సింగిల్ యూజ్ ప్లాస్టిక్ మీద నిషేధం విధిస్తున్నట్లు అబుదాబీ వెల్లడించింది. 2020లో రూపొందించిన సింగిల్ యూప్ ప్లాస్టిక్ విధానం నేపథ్యంలో ఈ బ్యాన్ అమల్లోకి రానుంది. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ మీద బ్యాన్ విధించడం ద్వారా రీసైక్లింగ్ వైపుగా తయారీ దారులు దృష్టిపెడతారనీ, తద్వారా పర్యావరణానికి మేలు జరుగుతుందని ఎన్విరాన్మెంట్ ఏజెన్సీ అబుదాబీ పేర్కొంది.
తాజా వార్తలు
- బంగ్లాదేశ్ అధ్యక్షుడి రాజీనామా..
- అమెరికా స్థావరాలకు దూరంగా వెళ్లండి: ఇరాన్ హెచ్చరిక
- దుబాయ్ విమానాశ్రయంలో కొత్త సదుపాయం..
- సైబర్ నేరాలపై సాంకేతికతే అత్యంత శక్తివంతమైన ఆయుధం: డీజీపీ సీ.వీ.ఆనంద్
- టర్కీలో విషాదం.. నీటిలో కొట్టుకుపోయి సౌదీ పౌరుడు మృతి..!!
- ముహర్రక్ సూక్లో మళ్లీ పార్కింగ్ సౌకర్యం..!!
- ఖతార్లో డిజిటల్ పేమెంట్స్ జోరు.. జూన్లో రికార్డు లావాదేవీలు..!!
- గుడ్న్యూస్.. అబుదాబిలో రెండు కొత్త బస్ లైన్స్ ప్రారంభం..!!
- వాణిజ్య ఉల్లంఘనలపై కువైట్ కఠిన చర్యలు..!!
- భారత విదేశాంగ మంత్రితో ఒమన్ విదేశాంగ మంత్రి భేటీ..!!







