అబుదాబీలో సింగిల్ యూజ్ ప్లాస్టిక్స్పై నిషేధం
- April 06, 2022
            అబుదాబీ: 2022 జూన్ నుంచి సింగిల్ యూజ్ ప్లాస్టిక్ మీద నిషేధం విధిస్తున్నట్లు అబుదాబీ వెల్లడించింది. 2020లో రూపొందించిన సింగిల్ యూప్ ప్లాస్టిక్ విధానం నేపథ్యంలో ఈ బ్యాన్ అమల్లోకి రానుంది. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ మీద బ్యాన్ విధించడం ద్వారా రీసైక్లింగ్ వైపుగా తయారీ దారులు దృష్టిపెడతారనీ, తద్వారా పర్యావరణానికి మేలు జరుగుతుందని ఎన్విరాన్మెంట్ ఏజెన్సీ అబుదాబీ పేర్కొంది.
తాజా వార్తలు
- ఏపీఎన్నార్టీ ఐకానిక్ టవర్ నిర్మాణ పురోగతిపై మంత్రి సమీక్ష
 - మంత్రి అజారుద్దీన్కు శాఖలు కేటాయింపు..
 - విమాన టికెట్ క్యాన్సలేషన్ ఉచితం
 - గూడ్స్ రైలును ఢీకొట్టిన రైలు…ఆరుగురి మృతి!
 - సీఎం రేవంత్ తో విదేశీ బృందాల భేటీ
 - ఖతార్లో ప్రభుత్వ సేవలపై 86% మంది సంతృప్తి..!!
 - నుసుక్ ద్వారానే హజ్ 2026 రిజిస్ట్రేషన్లు..!!
 - సౌదీ అరేబియాలో దుండగుల కాల్పుల్లో భారతీయుడు మృతి..!!
 - DP వరల్డ్ ILT20..కువైట్ లో గ్రాండ్ సెలబ్రేషన్స్..!!
 - సైక్ పాస్ వద్ద ట్రాఫిక్ మళ్లింపు..వాహనదారులకు అలెర్ట్..!!
 







