సుప్రీం కమిటీ నిర్ణయాలకు కట్టుబడి ఉండండి: ROP
- April 07, 2022
మస్కట్: సుప్రీం కమిటీ నిర్ణయాలకు మస్జీదులు కట్టుబడి ఉండాలని, నిబంధనలు పాటించని మస్జీదులను మూసివేయడానికి వెనుకాడమని రాయల్ ఒమన్ పోలీస్ (ROP) హెచ్చరించింది. ఈ మేరకు సిటిజన్స్/రెసిడెంట్స్ అందరూ నిబంధనలు పాటించాలని కోరింది. రమదాన్ మాసంలో ముందుజాగ్రత్త చర్యలకు సంబంధించి సుప్రీం కమిటీ నిర్ణయాలకు కట్టుబడి ఉండాలని రాయల్ ఒమన్ పోలీసులు పౌరులు, నివాసితులకు పిలుపునిచ్చారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిని అనుసరించడం, ఈ విషయంలో జారీ చేసిన నిర్ణయాలను ఉల్లంఘించవద్దని కోరారు. నిబంధనలు పాటించని మస్జీదుల వివరాలు తెలిస్తే నంబర్ (1099)కి కాల్ చేయడం ద్వారా తెలపాలని రాయల్ ఒమన్ పోలీసులు ప్రజలను కోరారు.
తాజా వార్తలు
- ఫ్రెంచ్ ఓపెన్ పురుషుల సింగిల్స్ విజేతగా అలెగ్జాండర్ జ్వెరెవ్..
- మాస్కోలో రష్యా రేర్ ఎర్త్ సంస్థ ‘గిరెడ్మెట్’ ప్రతినిధులతో మంత్రి లోకేష్ భేటీ
- దుబాయ్ హార్బర్కు నేరుగా అనుసంధానం.. 90 శాతం పూర్తయిన కొత్త బ్రిడ్జి ప్రాజెక్టు
- వార్ రిలేటెడ్ కంటెంట్.. కువైట్ సైబర్ క్రైమ్ కీలక హెచ్చరిక..!!
- Dh1 ఆఫర్.. ఫీఫా ప్యాకేజీలు: యూఏఈ హోటళ్లలో స్టేకేషన్ డీల్స్..!!
- 7,760 మంది అరెస్టు చేసిన సౌదీ భద్రతా దళాలు..!!
- ఫోన్లను అప్డేట్ చేసుకోవాలని ఆండ్రాయిడ్ విజ్ఞప్తి..!!
- 5, 10, 50 రియాల్ నోట్లలో కీలక మార్పులు..!!
- ఒమన్ పౌరులకు గుడ్ న్యూస్ చెప్పిన శ్రీలంక..!!
- సూరత్లో ట్యాంక్ శుభ్రం చేస్తుండగా విషవాయువు లీకై నలుగురు మృతి









