సుప్రీం కమిటీ నిర్ణయాలకు కట్టుబడి ఉండండి: ROP
- April 07, 2022
మస్కట్: సుప్రీం కమిటీ నిర్ణయాలకు మస్జీదులు కట్టుబడి ఉండాలని, నిబంధనలు పాటించని మస్జీదులను మూసివేయడానికి వెనుకాడమని రాయల్ ఒమన్ పోలీస్ (ROP) హెచ్చరించింది. ఈ మేరకు సిటిజన్స్/రెసిడెంట్స్ అందరూ నిబంధనలు పాటించాలని కోరింది. రమదాన్ మాసంలో ముందుజాగ్రత్త చర్యలకు సంబంధించి సుప్రీం కమిటీ నిర్ణయాలకు కట్టుబడి ఉండాలని రాయల్ ఒమన్ పోలీసులు పౌరులు, నివాసితులకు పిలుపునిచ్చారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిని అనుసరించడం, ఈ విషయంలో జారీ చేసిన నిర్ణయాలను ఉల్లంఘించవద్దని కోరారు. నిబంధనలు పాటించని మస్జీదుల వివరాలు తెలిస్తే నంబర్ (1099)కి కాల్ చేయడం ద్వారా తెలపాలని రాయల్ ఒమన్ పోలీసులు ప్రజలను కోరారు.
తాజా వార్తలు
- మీర్జాగూడ ప్రమాదం పై డీజీపీ కీలక వ్యాఖ్యలు
- డిజిటల్ అరెస్ట్ పై అప్రమత్తంగా ఉండాలంటూ NPCI హెచ్చరిక
- ఎస్వీ గోశాలను పరిశీలించిన టీటీడీ ఈవో
- ఏపీఎన్నార్టీ ఐకానిక్ టవర్ నిర్మాణ పురోగతిపై మంత్రి సమీక్ష
- మంత్రి అజారుద్దీన్కు శాఖలు కేటాయింపు..
- విమాన టికెట్ క్యాన్సలేషన్ ఉచితం
- గూడ్స్ రైలును ఢీకొట్టిన రైలు…ఆరుగురి మృతి!
- సీఎం రేవంత్ తో విదేశీ బృందాల భేటీ
- ఖతార్లో ప్రభుత్వ సేవలపై 86% మంది సంతృప్తి..!!
- నుసుక్ ద్వారానే హజ్ 2026 రిజిస్ట్రేషన్లు..!!







