సుప్రీం కమిటీ నిర్ణయాలకు కట్టుబడి ఉండండి: ROP
- April 07, 2022
మస్కట్: సుప్రీం కమిటీ నిర్ణయాలకు మస్జీదులు కట్టుబడి ఉండాలని, నిబంధనలు పాటించని మస్జీదులను మూసివేయడానికి వెనుకాడమని రాయల్ ఒమన్ పోలీస్ (ROP) హెచ్చరించింది. ఈ మేరకు సిటిజన్స్/రెసిడెంట్స్ అందరూ నిబంధనలు పాటించాలని కోరింది. రమదాన్ మాసంలో ముందుజాగ్రత్త చర్యలకు సంబంధించి సుప్రీం కమిటీ నిర్ణయాలకు కట్టుబడి ఉండాలని రాయల్ ఒమన్ పోలీసులు పౌరులు, నివాసితులకు పిలుపునిచ్చారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిని అనుసరించడం, ఈ విషయంలో జారీ చేసిన నిర్ణయాలను ఉల్లంఘించవద్దని కోరారు. నిబంధనలు పాటించని మస్జీదుల వివరాలు తెలిస్తే నంబర్ (1099)కి కాల్ చేయడం ద్వారా తెలపాలని రాయల్ ఒమన్ పోలీసులు ప్రజలను కోరారు.
తాజా వార్తలు
- సీజేపీతో ముగిసిన కేంద్రం చర్చలు..
- గ్లోబల్గా చాట్జీపీటీ డౌన్..
- ‘మేక్ ఇన్ ఇండియా’కు వైద్యరంగంలో మరో మైలురాయి
- అమరావతి బ్రాండ్ను ప్రపంచానికి చాటే చెప్పేలా ‘స్టేట్ ఐకాన్స్ అవార్డ్స్–2026’
- పోలీసుల అరాచకాల పై చర్యలు తీసుకోవాలని అభిజీత్ డిప్కే డిమాండ్
- మహిళ హత్య కేసు.. మరణశిక్షను రద్దు చేసిన యూఏఈ సుప్రీంకోర్టు..!!
- పేపర్ లీకేజీలకు చెక్.. కొత్త బిల్లు డ్రాఫ్ట్ విడుదల చేసిన కేంద్రం
- ఎంబసీ సాయం.. తండ్రి అంత్యక్రియలకు హాజరైన మహిళ..!!
- ధోఫార్ ఖరీఫ్ సీజన్.. పర్యాటక ప్రాంతాల్లో భద్రతా చర్యలు ముమ్మరం..!!
- ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా పై సోనమ్ వాంగ్చుక్ సంచలన పోస్ట్!







