వలస కార్మికులకు అండగా వుంటోన్న ఎల్ఎంఆర్ఎని అభినందించిన భారత రాయబారి
- April 12, 2022
మనామా: బహ్రెయిన్లో భారత రాయబారి పియుష్ శ్రీవాస్తవ్, లేబర్ మార్కెట్ రెగ్యులేటరీ అథారిటీ (ఎల్ఎంఆర్ఎ), కార్మికుల సంక్షేమం కోసం, వారి హక్కుల కోసం చేపడుతున్న కార్యక్రమాల్ని అభినందించారు. పెట్టుబడిదారులు, వ్యాపరవేత్తలు, కార్మికుల కోసం ఎల్ఎంఆర్ఎ తీసుకుంటున్న చర్యల్ని కొనియాడారు. ఎల్ఎంఆర్ఎ సీఈఓ మరియు నేషనల్ కమిటీ కంబాట్ ట్రాఫికింగ్ ఇన్ పర్సన్స్ ఛైర్మన్ జమాల్ అబ్దుల్ అజీజ్ అల్ అలావి, భారత రాయబారికి స్వాగతం పలకగా, ఇరువురి మధ్యా పలు అంశాలపై చర్చలు జరిగాయి. ఇరు దేశాల మధ్యా ద్వైపాక్షిక సంబంధాలు మరింత బలోపేతమవుతున్నట్లు ఇరువురూ వ్యాఖ్యనించారు.
--రాజేశ్వర్(మాగల్ఫ్ ప్రతినిధి,బహ్రెయిన్)
తాజా వార్తలు
- ఇరాన్ తాజా దాడులను ఖండించిన బహ్రెయిన్..!!
- 70 మంది నర్సులను సత్కరించిన ఇండియన్ లేడీస్ అసోసియేషన్..!!
- కువైట్, బీరుట్ కు సర్వీసులను నిలిపివేసిన సలామ్ ఎయిర్..!!
- వర్క్ ప్లేస్ లో హీట్ స్ట్రెస్ ఎదుర్కోవడానికి MoPH టిప్స్..!!
- తాజా పరిణామాల పై సౌదీ క్రౌన్ ప్రిన్స్, లెబనాన్ ప్రెసిడెంట్ చర్చలు..!!
- పిల్లల స్పోర్ట్స్ ట్రైనింగ్ పై హీట్ స్ట్రెస్ ఎఫెక్ట్..పేరెంట్స్, డాక్టర్లు ఆందోళన..!!
- తాత్కాలికంగా మూసివేసిన గగనతలాన్ని తిరిగి తెరిచిన కువైట్
- ఢిల్లీ అగ్నిప్రమాదం కేసులో హోటల్ వంటవాడు అరెస్ట్
- NRIలకు శుభవార్త..ఆ రూల్ మార్చేసిన టీటీడీ
- ఢిల్లీలో కాక్రోచ్ పార్టీ నిరసన..పోలీసులు ముందస్తు జాగ్రత్త చర్యలు









