బుధవారం ఫహాహీల్లో భారత రాయబారితో ఓపెన్ హౌస్
- April 12, 2022కువైట్: వారం వారం భారత రాయబారితో జరిగే ఓపెన్ హౌస్ కార్యక్రమం బుధవారం ఏప్రిల్ 13న బిఎల్ఎస్ ఔట్ సోర్సింగ్ కేంద్రం, అల్ అనౌద్ షాపింగ్ కాంప్లెక్స్, మెజ్జానైన్ ఫ్లోర్, మక్కా స్ట్రీట్, పహాహీల్లో జరుగుతుంది. భారత రాయబారి శిబి జార్జి ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు జరిగే ఈ కార్యక్రమం కోసం ఉదయం 10 గంటల నుంచి రిజిస్ట్రేషన్స్ ప్రారంభమవుతాయి. కువైట్లోని భారత జాతీయులందరూ ఈ కార్యక్రమంలో పాల్గొనవచ్చు. పూర్తిగా వ్యాక్సినేషన్ పొంది వుండాలి ఈ కార్యక్రమానికి హాజరయ్యేందుకు. ఎవరైనా తమ సమస్యలను ప్రస్తావించదలచుకుంటే తమ పూర్తి పేరు, పాస్పోర్టు నెంబర్, సివిల్ ఐడీ నెంబర్ అలాగే ఫోన్ నంబర్, అడ్రస్ తదితర వివరాలతో ఇ-మెయిల్ ద్వారా ([email protected]) సమాచారం అందించాల్సి వుంటుంది.
తాజా వార్తలు
- 110 రోజుల పాటు 200 విమానాల్లో ప్రయాణించి..పోలీసులకు చిక్కాడు..
- మోడీ మూడోసారి ప్రధాని కాబోతున్నారు: చంద్రబాబు
- ఢిల్లీ లోని నాలుగు ఆస్పత్రులకు బాంబు బెదిరింపులు
- వారణాసిలో ప్రధాని నరేంద్ర మోదీ నామినేషన్ కార్యక్రమం..
- ముంబై: హోర్డింగ్ కూలిన ఘటనలో పెరిగిన మృతుల సంఖ్య
- యూఏఈలో CBSE రిజల్ట్స్.. ఎదురైన లాగిన్ సమస్యలు..!
- మక్కాలో ముగ్గురు మోసగాళ్ళు అరెస్ట్
- ఆన్లైన్ బెదిరింపులా? సైబర్ క్రైమ్ ఫిర్యాదు ఇలా చేయండి
- అడ్వెంచర్ టూరిజానికి కేరాఫ్ రుస్తాక్ వైల్డ్ లైఫ్ రిజర్వ్
- ప్రపంచ రికార్డులను స్వీప్ చేసిన నాలుగేళ్ల భారతీయ చిన్నారి