40,000 ట్యాబ్లెట్ల డ్రగ్స్ స్వాధీనం
- April 12, 2022
మస్కట్: ట్రమడాల్ డ్రగ్కి సంబంధించి 40,000 ట్యాబ్లెట్లను రాయల్ ఒమన్ పోలీస్ స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఈ మేరకు ఆర్వోపీ ఓ ప్రకటన విడుదల చేసింది. ఇద్దరు ఆసియా జాతీయులు 43,620 ట్యాబ్లెట్లను స్మగుల్ చేసేందుకు ప్రయత్నించారనీ, వారు ప్రయాణించిన బోటునీ స్వాధీనం చేసుకున్నామనీ అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- ఇరాన్ తాజా దాడులను ఖండించిన బహ్రెయిన్..!!
- 70 మంది నర్సులను సత్కరించిన ఇండియన్ లేడీస్ అసోసియేషన్..!!
- కువైట్, బీరుట్ కు సర్వీసులను నిలిపివేసిన సలామ్ ఎయిర్..!!
- వర్క్ ప్లేస్ లో హీట్ స్ట్రెస్ ఎదుర్కోవడానికి MoPH టిప్స్..!!
- తాజా పరిణామాల పై సౌదీ క్రౌన్ ప్రిన్స్, లెబనాన్ ప్రెసిడెంట్ చర్చలు..!!
- పిల్లల స్పోర్ట్స్ ట్రైనింగ్ పై హీట్ స్ట్రెస్ ఎఫెక్ట్..పేరెంట్స్, డాక్టర్లు ఆందోళన..!!
- తాత్కాలికంగా మూసివేసిన గగనతలాన్ని తిరిగి తెరిచిన కువైట్
- ఢిల్లీ అగ్నిప్రమాదం కేసులో హోటల్ వంటవాడు అరెస్ట్
- NRIలకు శుభవార్త..ఆ రూల్ మార్చేసిన టీటీడీ
- ఢిల్లీలో కాక్రోచ్ పార్టీ నిరసన..పోలీసులు ముందస్తు జాగ్రత్త చర్యలు









