40,000 ట్యాబ్లెట్ల డ్రగ్స్ స్వాధీనం
- April 12, 2022
మస్కట్: ట్రమడాల్ డ్రగ్కి సంబంధించి 40,000 ట్యాబ్లెట్లను రాయల్ ఒమన్ పోలీస్ స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఈ మేరకు ఆర్వోపీ ఓ ప్రకటన విడుదల చేసింది. ఇద్దరు ఆసియా జాతీయులు 43,620 ట్యాబ్లెట్లను స్మగుల్ చేసేందుకు ప్రయత్నించారనీ, వారు ప్రయాణించిన బోటునీ స్వాధీనం చేసుకున్నామనీ అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- సీజేపీతో ముగిసిన కేంద్రం చర్చలు..
- గ్లోబల్గా చాట్జీపీటీ డౌన్..
- ‘మేక్ ఇన్ ఇండియా’కు వైద్యరంగంలో మరో మైలురాయి
- అమరావతి బ్రాండ్ను ప్రపంచానికి చాటే చెప్పేలా ‘స్టేట్ ఐకాన్స్ అవార్డ్స్–2026’
- పోలీసుల అరాచకాల పై చర్యలు తీసుకోవాలని అభిజీత్ డిప్కే డిమాండ్
- మహిళ హత్య కేసు.. మరణశిక్షను రద్దు చేసిన యూఏఈ సుప్రీంకోర్టు..!!
- పేపర్ లీకేజీలకు చెక్.. కొత్త బిల్లు డ్రాఫ్ట్ విడుదల చేసిన కేంద్రం
- ఎంబసీ సాయం.. తండ్రి అంత్యక్రియలకు హాజరైన మహిళ..!!
- ధోఫార్ ఖరీఫ్ సీజన్.. పర్యాటక ప్రాంతాల్లో భద్రతా చర్యలు ముమ్మరం..!!
- ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా పై సోనమ్ వాంగ్చుక్ సంచలన పోస్ట్!







