40,000 ట్యాబ్లెట్ల డ్రగ్స్ స్వాధీనం
- April 12, 2022
మస్కట్: ట్రమడాల్ డ్రగ్కి సంబంధించి 40,000 ట్యాబ్లెట్లను రాయల్ ఒమన్ పోలీస్ స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఈ మేరకు ఆర్వోపీ ఓ ప్రకటన విడుదల చేసింది. ఇద్దరు ఆసియా జాతీయులు 43,620 ట్యాబ్లెట్లను స్మగుల్ చేసేందుకు ప్రయత్నించారనీ, వారు ప్రయాణించిన బోటునీ స్వాధీనం చేసుకున్నామనీ అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- నటి శారదకు జేసీ డేనియల్ అవార్డు
- హైదరాబాద్ ECILలో అప్రెంటిస్ కొలువులు
- ‘డే ఆఫ్ సాలిడారిటీ’ సందర్భంగా UAE అంతటా ఎయిర్ షో
- సంక్రాంతి పేరుతో గ్రాండ్ గిఫ్ట్ అంటూ మెసేజులు
- తెలంగాణ మోడల్ స్కూల్ ప్రవేశాలు..
- గ్రీన్ కో సంస్థకు అభినందనలు తెలిపిన జయప్రకాశ్ నారాయణ
- చైనాలో కలకలం సృష్టిస్తున్న ‘నోరా వైరస్’
- అమెరికా–ఇరాన్ మధ్య మాటల యుద్ధం మరింత ఉధృతం
- DXB టెర్మినల్ 1 కి వెళ్లే బ్రిడ్జి విస్తరణ..!!
- కువైట్ లో జీరో టెంపరేచర్స్ పై హెచ్చరిక..!!







