ప్రపంచపు తొలి ఎలక్ట్రిక్ రేసింగ్ బోట్ని ప్రారంభించిన సౌదీ
- April 13, 2022
సౌదీ: ఎలక్ట్రిక్ మెరైన్ రేసింగ్ కంపెనీ ఇ1 సిరీస్, అధికారికంగా ఎలక్ట్రిక్ రేసింగ్ బోటుని ప్రారంభించింది. సౌదీ పబ్లిక్ ఇన్వెస్టిమెంట్ పండ్ సంయుక్త భాగస్వామ్యంతో దీన్ని లాంఛ్ చేస్తున్నట్లు గత ఏడాది ఎలక్ట్రిక్ మెరైన్ రేసింగ్ కంపెనీ ప్రకటించిన సంగతి తెలిసిందే. రేస్ బర్డ్ పేరుతో దీన్ని రూపొందించారు. తొలిసారిగా దీన్ని నార్తరన్ ఇటలీలోని రివర్ పో వద్ద ప్రారంభించారు. పలు రకాల టెస్టుల అనంతరం, దీన్ని తీసుకువచ్చారు. దీన్ని సింగిల్ పైలట్ నడుపుతారు. 150 కిలోవాట్ క్రీసిల్ బ్యాటరీ ద్వారా నడుస్తుంది. మెర్క్యురీ ఆన్ బోర్డ్ మోటార్ దీనికోసం వినియోగించారు.
తాజా వార్తలు
- దుబాయ్ లో స్కూల్ బస్ పూలింగ్
- ఢిల్లీలోని కేంద్ర మంత్రి మురుగన్ నివాసంలో పొంగల్ సంబరాలు
- ప్రమాదకర స్టూడెంట్ ఛాలెంజ్ల పై తల్లిదండ్రులకు DHA హెచ్చరిక
- శబరిమలలో మకర జ్యోతి దర్శనం..పరవశించిన అయ్యప్ప భక్తులు
- తిరుపతి: ప్రజల ఆరోగ్యానికి స్విమ్స్ ప్రత్యేక హెల్త్ చెకప్ ప్యాకేజీలు
- ఏపీ: రాష్ట్రానికి రూ.567 కోట్లు నిధులు విడుదల చేసిన కేంద్రం
- సౌదీ అరేబియాలో ఘనంగా SATA ER సంక్రాంతి సంబరాలు–2026
- ఆన్లైన్ షాపింగ్ సులభం చేసే కొత్త ఫీచర్
- డిజిపి చేతుల మీదుగా ‘కాల్ ఫర్ బ్లడ్’ వెబ్ యాప్ ప్రారంభం
- చైనాలో ఒంటరిగా ఉండేవారిని కాపాడే యాప్







