ప్రపంచపు తొలి ఎలక్ట్రిక్ రేసింగ్ బోట్ని ప్రారంభించిన సౌదీ
- April 13, 2022
సౌదీ: ఎలక్ట్రిక్ మెరైన్ రేసింగ్ కంపెనీ ఇ1 సిరీస్, అధికారికంగా ఎలక్ట్రిక్ రేసింగ్ బోటుని ప్రారంభించింది. సౌదీ పబ్లిక్ ఇన్వెస్టిమెంట్ పండ్ సంయుక్త భాగస్వామ్యంతో దీన్ని లాంఛ్ చేస్తున్నట్లు గత ఏడాది ఎలక్ట్రిక్ మెరైన్ రేసింగ్ కంపెనీ ప్రకటించిన సంగతి తెలిసిందే. రేస్ బర్డ్ పేరుతో దీన్ని రూపొందించారు. తొలిసారిగా దీన్ని నార్తరన్ ఇటలీలోని రివర్ పో వద్ద ప్రారంభించారు. పలు రకాల టెస్టుల అనంతరం, దీన్ని తీసుకువచ్చారు. దీన్ని సింగిల్ పైలట్ నడుపుతారు. 150 కిలోవాట్ క్రీసిల్ బ్యాటరీ ద్వారా నడుస్తుంది. మెర్క్యురీ ఆన్ బోర్డ్ మోటార్ దీనికోసం వినియోగించారు.
తాజా వార్తలు
- ఫ్రెంచ్ ఓపెన్ పురుషుల సింగిల్స్ విజేతగా అలెగ్జాండర్ జ్వెరెవ్..
- మాస్కోలో రష్యా రేర్ ఎర్త్ సంస్థ ‘గిరెడ్మెట్’ ప్రతినిధులతో మంత్రి లోకేష్ భేటీ
- దుబాయ్ హార్బర్కు నేరుగా అనుసంధానం.. 90 శాతం పూర్తయిన కొత్త బ్రిడ్జి ప్రాజెక్టు
- వార్ రిలేటెడ్ కంటెంట్.. కువైట్ సైబర్ క్రైమ్ కీలక హెచ్చరిక..!!
- Dh1 ఆఫర్.. ఫీఫా ప్యాకేజీలు: యూఏఈ హోటళ్లలో స్టేకేషన్ డీల్స్..!!
- 7,760 మంది అరెస్టు చేసిన సౌదీ భద్రతా దళాలు..!!
- ఫోన్లను అప్డేట్ చేసుకోవాలని ఆండ్రాయిడ్ విజ్ఞప్తి..!!
- 5, 10, 50 రియాల్ నోట్లలో కీలక మార్పులు..!!
- ఒమన్ పౌరులకు గుడ్ న్యూస్ చెప్పిన శ్రీలంక..!!
- సూరత్లో ట్యాంక్ శుభ్రం చేస్తుండగా విషవాయువు లీకై నలుగురు మృతి









