ప్రపంచపు తొలి ఎలక్ట్రిక్ రేసింగ్ బోట్ని ప్రారంభించిన సౌదీ
- April 13, 2022
సౌదీ: ఎలక్ట్రిక్ మెరైన్ రేసింగ్ కంపెనీ ఇ1 సిరీస్, అధికారికంగా ఎలక్ట్రిక్ రేసింగ్ బోటుని ప్రారంభించింది. సౌదీ పబ్లిక్ ఇన్వెస్టిమెంట్ పండ్ సంయుక్త భాగస్వామ్యంతో దీన్ని లాంఛ్ చేస్తున్నట్లు గత ఏడాది ఎలక్ట్రిక్ మెరైన్ రేసింగ్ కంపెనీ ప్రకటించిన సంగతి తెలిసిందే. రేస్ బర్డ్ పేరుతో దీన్ని రూపొందించారు. తొలిసారిగా దీన్ని నార్తరన్ ఇటలీలోని రివర్ పో వద్ద ప్రారంభించారు. పలు రకాల టెస్టుల అనంతరం, దీన్ని తీసుకువచ్చారు. దీన్ని సింగిల్ పైలట్ నడుపుతారు. 150 కిలోవాట్ క్రీసిల్ బ్యాటరీ ద్వారా నడుస్తుంది. మెర్క్యురీ ఆన్ బోర్డ్ మోటార్ దీనికోసం వినియోగించారు.
తాజా వార్తలు
- ఇస్లామాబాద్ వేదికగా అమెరికా-ఇరాన్ శాంతి చర్చలు: ఉత్కంఠలో ప్రపంచం!
- శ్రీలంక లో పర్యటించిన FTPC ఇండియా బృందం
- సింగర్ మంగ్లీ పై కేసు నమోదు..
- తెలంగాణ ప్రజలకు గుడ్ న్యూస్
- పాకిస్థాన్ చేరుకున్న ఇరాన్ నేతలు..శాంతి చర్చలకు సర్వం సిద్ధం
- ధోఫర్ మున్సిపాలిటీలో ఆన్లైన్ లో అనుమతులు..!!
- రిమోట్ యాక్సెస్ యాప్ల పై హెచ్చరించిన అబుదాబి పోలీసులు..!!
- బహ్రెయిన్ లో విమాన రాకపోకలు పునఃప్రారంభం..!!
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు..అలెర్ట్ జారీ..!!
- సిబ్బందిని పరామర్శించిన KNG చీఫ్..!!









