గురు, ఆదివారాల్లో ఇండియన్ ఎంబసీ మూసివేత
- April 13, 2022
కువైట్: ఈ గురువారం అలాగే ఆదివారం కువైట్లోని భారత ఎంబసీ మూసివేయబడుతుంది. అత్యవసర కాన్సులర్ సేవలు మాత్రం అందుబాటులో వుంటాయి. అంబేద్కర్ జయంతి నేపథ్యంలో ఏప్రిల్ 14న ెంబసీ మూసివేయనున్నారు. ఏప్రిల్ 17న ఈస్టర్ ఆదివారం నేపథ్యంలో ఎంబసీ మూసివేయబడుతుంది.
తాజా వార్తలు
- ఫ్రెంచ్ ఓపెన్ పురుషుల సింగిల్స్ విజేతగా అలెగ్జాండర్ జ్వెరెవ్..
- మాస్కోలో రష్యా రేర్ ఎర్త్ సంస్థ ‘గిరెడ్మెట్’ ప్రతినిధులతో మంత్రి లోకేష్ భేటీ
- దుబాయ్ హార్బర్కు నేరుగా అనుసంధానం.. 90 శాతం పూర్తయిన కొత్త బ్రిడ్జి ప్రాజెక్టు
- వార్ రిలేటెడ్ కంటెంట్.. కువైట్ సైబర్ క్రైమ్ కీలక హెచ్చరిక..!!
- Dh1 ఆఫర్.. ఫీఫా ప్యాకేజీలు: యూఏఈ హోటళ్లలో స్టేకేషన్ డీల్స్..!!
- 7,760 మంది అరెస్టు చేసిన సౌదీ భద్రతా దళాలు..!!
- ఫోన్లను అప్డేట్ చేసుకోవాలని ఆండ్రాయిడ్ విజ్ఞప్తి..!!
- 5, 10, 50 రియాల్ నోట్లలో కీలక మార్పులు..!!
- ఒమన్ పౌరులకు గుడ్ న్యూస్ చెప్పిన శ్రీలంక..!!
- సూరత్లో ట్యాంక్ శుభ్రం చేస్తుండగా విషవాయువు లీకై నలుగురు మృతి









