గురు, ఆదివారాల్లో ఇండియన్ ఎంబసీ మూసివేత
- April 13, 2022
కువైట్: ఈ గురువారం అలాగే ఆదివారం కువైట్లోని భారత ఎంబసీ మూసివేయబడుతుంది. అత్యవసర కాన్సులర్ సేవలు మాత్రం అందుబాటులో వుంటాయి. అంబేద్కర్ జయంతి నేపథ్యంలో ఏప్రిల్ 14న ెంబసీ మూసివేయనున్నారు. ఏప్రిల్ 17న ఈస్టర్ ఆదివారం నేపథ్యంలో ఎంబసీ మూసివేయబడుతుంది.
తాజా వార్తలు
- ట్రోఫీని హోటల్ గదికి తీసుకుకెళ్లిన పీసీబీ
- టీమిండియా విజయం సాధించడంపై ప్రధాని మోదీ హర్షం
- అమరావతిలో 12 బ్యాంకుల హెడ్ ఆఫీసులు..
- తెలంగాణ ఫ్రెండ్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
- పుణే యూనివర్సిటీ, ఖతార్ క్యాంపస్ మొదటి బ్యాచ్ ప్రారంభం..!!
- పలు అంశాలపై చర్చించిన ఒమన్, బహ్రెయిన్..!!
- నవంబర్ 25 నుండి అరబ్ జ్యువెల్లరీ ఎగ్జిబిషన్..!!
- ఆధునిక సౌకర్యాలతో షువైక్ బీచ్ రెడీ..!!
- న్యూయార్క్ లో సౌదీ, భారత విదేశాంగ మంత్రులు భేటీ..!!
- కనువిందు..బుర్జ్ ఖలీఫాపై కోల్కతా ఫెస్టివల్ థీమ్..!!