మార్చిలో 15 ఏళ్ళ గరిష్టాన్ని తాకిన దుబాయ్ హోటల్ ఆక్యుపెన్సీ
- April 13, 2022
దుబాయ్: ఈ మార్చి నెలలో దుబాయ్లో హోటల్ ఆక్యుపెన్సీ 15 ఏళ్ళ గరిష్టాన్ని తాకింది. 90 శాతం ఆక్యుపెన్సీ నమోదయినట్లు దుబాయ్ హోటల్ ఇండస్ట్రీ తెలిపింది. 2007 మార్చి తర్వాత ఈ స్థాయిలో ఆక్యుపెన్సీ నమోదవడం ఇదే తొలిసారి. ఎక్స్పో 2020 కారణంగానే ఈ ఆక్యుపెన్సీ నమోదయ్యింది. ఎక్స్పో 2020 కారణంగా 24 మిలియన్ సందర్శనలు ఆరు నెలల్లో చోటు చేసుకున్నాయి. ఎస్టిఆర్ లెక్కల ప్రకారం ఆక్యుపెన్సీ లెవల్ 91.7 శాతం చేరుకుంది. రోజువారీ సరాసరి రేటు 891.46గా వుంది.
తాజా వార్తలు
- ఫ్రెంచ్ ఓపెన్ పురుషుల సింగిల్స్ విజేతగా అలెగ్జాండర్ జ్వెరెవ్..
- మాస్కోలో రష్యా రేర్ ఎర్త్ సంస్థ ‘గిరెడ్మెట్’ ప్రతినిధులతో మంత్రి లోకేష్ భేటీ
- దుబాయ్ హార్బర్కు నేరుగా అనుసంధానం.. 90 శాతం పూర్తయిన కొత్త బ్రిడ్జి ప్రాజెక్టు
- వార్ రిలేటెడ్ కంటెంట్.. కువైట్ సైబర్ క్రైమ్ కీలక హెచ్చరిక..!!
- Dh1 ఆఫర్.. ఫీఫా ప్యాకేజీలు: యూఏఈ హోటళ్లలో స్టేకేషన్ డీల్స్..!!
- 7,760 మంది అరెస్టు చేసిన సౌదీ భద్రతా దళాలు..!!
- ఫోన్లను అప్డేట్ చేసుకోవాలని ఆండ్రాయిడ్ విజ్ఞప్తి..!!
- 5, 10, 50 రియాల్ నోట్లలో కీలక మార్పులు..!!
- ఒమన్ పౌరులకు గుడ్ న్యూస్ చెప్పిన శ్రీలంక..!!
- సూరత్లో ట్యాంక్ శుభ్రం చేస్తుండగా విషవాయువు లీకై నలుగురు మృతి









