మార్చిలో 15 ఏళ్ళ గరిష్టాన్ని తాకిన దుబాయ్ హోటల్ ఆక్యుపెన్సీ
- April 13, 2022
దుబాయ్: ఈ మార్చి నెలలో దుబాయ్లో హోటల్ ఆక్యుపెన్సీ 15 ఏళ్ళ గరిష్టాన్ని తాకింది. 90 శాతం ఆక్యుపెన్సీ నమోదయినట్లు దుబాయ్ హోటల్ ఇండస్ట్రీ తెలిపింది. 2007 మార్చి తర్వాత ఈ స్థాయిలో ఆక్యుపెన్సీ నమోదవడం ఇదే తొలిసారి. ఎక్స్పో 2020 కారణంగానే ఈ ఆక్యుపెన్సీ నమోదయ్యింది. ఎక్స్పో 2020 కారణంగా 24 మిలియన్ సందర్శనలు ఆరు నెలల్లో చోటు చేసుకున్నాయి. ఎస్టిఆర్ లెక్కల ప్రకారం ఆక్యుపెన్సీ లెవల్ 91.7 శాతం చేరుకుంది. రోజువారీ సరాసరి రేటు 891.46గా వుంది.
తాజా వార్తలు
- దుబాయ్ లో స్కూల్ బస్ పూలింగ్
- ఢిల్లీలోని కేంద్ర మంత్రి మురుగన్ నివాసంలో పొంగల్ సంబరాలు
- ప్రమాదకర స్టూడెంట్ ఛాలెంజ్ల పై తల్లిదండ్రులకు DHA హెచ్చరిక
- శబరిమలలో మకర జ్యోతి దర్శనం..పరవశించిన అయ్యప్ప భక్తులు
- తిరుపతి: ప్రజల ఆరోగ్యానికి స్విమ్స్ ప్రత్యేక హెల్త్ చెకప్ ప్యాకేజీలు
- ఏపీ: రాష్ట్రానికి రూ.567 కోట్లు నిధులు విడుదల చేసిన కేంద్రం
- సౌదీ అరేబియాలో ఘనంగా SATA ER సంక్రాంతి సంబరాలు–2026
- ఆన్లైన్ షాపింగ్ సులభం చేసే కొత్త ఫీచర్
- డిజిపి చేతుల మీదుగా ‘కాల్ ఫర్ బ్లడ్’ వెబ్ యాప్ ప్రారంభం
- చైనాలో ఒంటరిగా ఉండేవారిని కాపాడే యాప్







