కోవిడ్ ప్రయాణ నిబంధనలను సడలించిన యూఏఈ
- April 14, 2022
యూఏఈ: రోజువారీ కేసులు బాగా తగ్గిపోతున్నందున ప్రయాణ సంబంధిత కోవిడ్ భద్రతా నియమాలను యూఏఈ సడలించింది. టీకాలు వేయని ఎమిరాటీస్పై ప్రయాణ నిషేధం ఎత్తివేశారు. ఏప్రిల్ 16 నుండి టీకాలు వేయని పౌరులు స్వేచ్ఛగా ప్రయాణించవచ్చు. అయితే వారు విమానంలో ప్రయాణానికి 48 గంటలలోపు PCR పరీక్ష చేయించుకోవాలి. దీంతోపాటు గ్రీన్ స్టేటస్ పొందడానికి అల్ హోస్న్ యాప్లో ప్రయాణ ఫారమ్లను కూడా పూర్తి చేయాలి. గతంలో ఎమిరాటీలు విదేశాలకు వెళ్లాలంటే టీకాలు, బూస్టర్ డోస్లు తప్పనిసరి. కొత్త ప్రోటోకాల్ల ప్రకారం.. 16 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలు కోవిడ్-19 టీకాలు తీసుకోకపోయినా విదేశాలకు వెళ్లడానికి PCR పరీక్ష చేయించుకోవాల్సిన అవసరం లేదు. గతంలో ఈ మినహాయింపు 12 ఏళ్లలోపు పిల్లలకు మాత్రమే ఉండేది.
తాజా వార్తలు
- యూఏఈలో కాలర్ ఐడి స్పూఫింగ్ స్కామ్ పై నిపుణుల వార్న్..!!
- ఇండియన్ ఎంబసీ ఆధ్వర్యంలో బ్లడ్ డొనేషన్ క్యాంప్..!!
- సౌదీలో సెల్ఫ్ డ్రైవింగ్ వెహికల్స్ కు కొత్త ట్రాఫిక్ రూల్స్..!!
- రక్తదానం..ప్రాణాలను కాపాడే ఒక మానవతా చర్య..!!
- ఖతార్లోని 54 ప్రభుత్వ పాఠశాలల్లో మానసిక ఆరోగ్యంపై ప్రచారం..!!
- నాటోతో బహ్రెయిన్ చర్చలు..కీలక అంశాల పై సమీక్ష..!!
- ఇరాన్కు నిధుల బదిలీ ఆరోపణలను యూఏఈ ఖండించింది
- వైరల్ అవుతున్న ఉద్యోగాల భర్తీ షెడ్యూల్పై APPSC ఘాటు స్పందన
- ఒమాన్ సుల్తానేట్కు భారత రాయబారిగా నియమితులైన ప్రశాంత్ పిసే
- భారతీయులున్న నౌకల పై దాడులు సరికాదు-రూబియోతో కేంద్ర మంత్రి జైశంకర్









