ఈ వేసవిలో ఇండియాకు మరిన్ని విమానాలు: గల్ఫ్ ఎయిర్
- April 15, 2022
బహ్రెయిన్ : భారతదేశానికి తన కార్యకలాపాలను బహ్రెయిన్ జాతీయ క్యారియర్ గల్ఫ్ ఎయిర్ వేగవంతం చేయనుంది. ఈ నెలలో మొత్తం 49 విమానాలను నడిపేందుకు సిద్ధమైంది. మే నెల మధ్య నాటికి ఈ సంఖ్యను 75కి పెంచేందుకు గల్ఫ్ ఎయిర్ ప్రణాళికలు రూపొందించింది. గల్ఫ్ ఎయిర్ 1960 నుండి బహ్రెయిన్, భారతదేశం మధ్య విమానాలను నడుపుతోంది. గల్ఫ్ ఎయిర్ గ్లోబల్ నెట్వర్క్ లో భారతీయ నగరాల నెట్వర్క్ కీలకంగా ఉంటుంది.
తాజా వార్తలు
- వందేభారత్ స్లీపర్.. మినిమమ్ ఛార్జీ రూ.960
- దేశ చరిత్రలో తొలిసారి ఆదివారం బడ్జెట్ ను ప్రవేశ పెడుతున్నారు !!
- సంక్రాంతికి కొత్త ఆఫీసులోకి ప్రధాని..
- గల్ఫ్ కార్మికుల మానవత్వం
- యూఏఈలో ఘనంగా సంక్రాంతి వేడుకలు
- ఒక్కరోజు విరామం తీసుకుందామంటే ఏదో ఒక పని పడుతోంది: సీఎం రేవంత్
- టీసీఎస్ లాభం రూ.10657 కోట్లు..
- యుద్ధ కళల్లో పవన్ కల్యాణ్ కు అంతర్జాతీయ గుర్తింపు
- దుబాయ్ హిట్ అండ్ రన్ కేసు.. ఇంకా ఐసియులోనే గర్భిణి..!!
- వెనెజువెలా అధ్యక్షుడుగా తనకు తానే ప్రకటించుకున్న ట్రంప్







