ఈ వేసవిలో ఇండియాకు మరిన్ని విమానాలు: గల్ఫ్ ఎయిర్
- April 15, 2022
బహ్రెయిన్ : భారతదేశానికి తన కార్యకలాపాలను బహ్రెయిన్ జాతీయ క్యారియర్ గల్ఫ్ ఎయిర్ వేగవంతం చేయనుంది. ఈ నెలలో మొత్తం 49 విమానాలను నడిపేందుకు సిద్ధమైంది. మే నెల మధ్య నాటికి ఈ సంఖ్యను 75కి పెంచేందుకు గల్ఫ్ ఎయిర్ ప్రణాళికలు రూపొందించింది. గల్ఫ్ ఎయిర్ 1960 నుండి బహ్రెయిన్, భారతదేశం మధ్య విమానాలను నడుపుతోంది. గల్ఫ్ ఎయిర్ గ్లోబల్ నెట్వర్క్ లో భారతీయ నగరాల నెట్వర్క్ కీలకంగా ఉంటుంది.
తాజా వార్తలు
- సౌదీలో స్పోర్ట్స్ సెంటర్స్ కు కొత్త నిబంధనలు..పెర్ఫర్మాన్స్ డ్రగ్స్ పై నిషేధం..!!
- ఖైదీలు తయారు చేసిన ఉత్పత్తుల విక్రయానికి 'Sooum' యాప్..!!
- ఇంటర్పోల్ వెతుకున్న బంగ్లాదేశ్ మాజీ పోలీస్ బాస్ యూఏఈలో అరెస్ట్..!!
- కువైట్లో వాహనం బోల్తా.. అగ్నిప్రమాదానికి గురై ఇద్దరు మృతి..!!
- మాదక ద్రవ్యాల అక్రమ రవాణాకు గట్టి దెబ్బ..దుబాయ్ కస్టమ్స్..!!
- అవినీతి నిరోధక డైరెక్టరేట్కు ఐఎస్ఓ 9001 ధృవీకరణ..!!
- భారత నూతన రాయబారిగా ప్రశాంత్ పిసే బాధ్యతల స్వీకరణ..!!
- జేవాకింగ్ ప్రమాదాలపై అవగాహన కల్పించిన దుబాయ్ పోలీసులు
- దుబాయ్ ఎమిరేట్స్ రోడ్ ప్రమాదం: బాధితుల మృతదేహాలు భారత్, శ్రీలంకకు తరలింపు
- వర్షాలు, ప్రకృతి విపత్తుల పై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష









