ఈ వేసవిలో ఇండియాకు మరిన్ని విమానాలు: గల్ఫ్ ఎయిర్
- April 15, 2022
బహ్రెయిన్ : భారతదేశానికి తన కార్యకలాపాలను బహ్రెయిన్ జాతీయ క్యారియర్ గల్ఫ్ ఎయిర్ వేగవంతం చేయనుంది. ఈ నెలలో మొత్తం 49 విమానాలను నడిపేందుకు సిద్ధమైంది. మే నెల మధ్య నాటికి ఈ సంఖ్యను 75కి పెంచేందుకు గల్ఫ్ ఎయిర్ ప్రణాళికలు రూపొందించింది. గల్ఫ్ ఎయిర్ 1960 నుండి బహ్రెయిన్, భారతదేశం మధ్య విమానాలను నడుపుతోంది. గల్ఫ్ ఎయిర్ గ్లోబల్ నెట్వర్క్ లో భారతీయ నగరాల నెట్వర్క్ కీలకంగా ఉంటుంది.
తాజా వార్తలు
- అజ్మాన్ తుంబె మెడిసిటీలో ఆర్థిక, పర్యాటక శాఖ మంత్రి అబ్దుల్లా బిన్ తౌక్ పర్యటన
- NEET అభ్యర్థులకు బిగ్ బ్రేకింగ్..
- దుబాయ్ ఇన్వెస్ట్మెంట్ పార్క్లో 1,300 మందికి భద్రత, ట్రాఫిక్ పై అవగాహన
- ఉమ్ అల్ కువైన్లో 1,500 మందికి పైగా కార్మికులకు భోజనం, చల్లని పానీయాలు, బహుమతులు
- హైదరాబాద్లో కావేటి ఇంటర్నేషనల్ కొత్త బ్రాంచ్ ప్రారంభం
- ముసునూరు సభలో తెలుగులో ప్రసంగించిన ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్
- 15,153 మంది ఉద్యోగులకు డిగ్రీలు..BITS పిలానీ WILP 2026 కాన్వొకేషన్లో రికార్డు
- గురునానక్ దర్బార్ గురుద్వారాను సందర్శించిన కొత్త భారత కాన్సుల్ జనరల్ డా.విష్ణువర్ధన్
- నిబంధనల ఉల్లంఘన.. సల్మియాలో రెండు ఆరోగ్య సంస్థలు మూసివేత..!!
- ఒమనీలకు విదేశీయులతో 7,719 వివాహాలు.. మూడేళ్లలో 1,226 విడాకులు..!!







