వలసదారుల్ని పంపేసేందుకు 2.1 మిలియన్ దినార్లు ఖర్చు చేసిన కువైట్
- April 15, 2022కువైట్: 2019 జనవరి 1 నుంచి 2021 జులై 11 మధ్య 42,429 మంది వలసదారుల్ని దేశం నుంచి బయటకు పంపించింది. ఈ కారణంగా కువైట్ 2.1 మిలియన్ దినార్లు వెచ్చించాల్సి వచ్చింది. ట్రావెల్ టిక్కెట్లు వంటివాటి కారణంగా ఈ ఖర్చులు అయినట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. ఈ ఖర్చుల్ని ఆయా వలసదారుల స్పాన్సర్ల నుంచి వసూలు చేస్తారు.
తాజా వార్తలు
- అబుదాబిలో ప్రధాని మోడీ గెలవాలని పూజలు
- కార్ మెకానిక్ పై దాడి.. కారు ఓనర్ కు 3ఏళ్ల జైలుశిక్ష
- షార్జా హడిబా క్షేత్రంలో కొత్త గ్యాస్ నిల్వలు
- కైరో వీధిలో కొత్త టన్నెల్ ప్రారంభం
- ఫుడ్ పాయిజనింగ్ ఘటనపై ఆరోగ్య మంత్రిత్వ శాఖ నివేదిక
- సముద్ర నౌకలను తనిఖీ చేసిన అధికారులు
- ఒమన్లో విస్తరిస్తున్న తుఫాన్..?
- మహిళల టీ20 ప్రపంచకప్ షెడ్యూల్ విడుదల..
- రేపు రాజమండ్రికి మోడీ రాక..ట్రాఫిక్ ఆంక్షలు
- పార్కులు, ప్లేగ్రౌండ్ల కోసం కొత్త సమయాలు