వలసదారుల్ని పంపేసేందుకు 2.1 మిలియన్ దినార్లు ఖర్చు చేసిన కువైట్
- April 15, 2022
కువైట్: 2019 జనవరి 1 నుంచి 2021 జులై 11 మధ్య 42,429 మంది వలసదారుల్ని దేశం నుంచి బయటకు పంపించింది. ఈ కారణంగా కువైట్ 2.1 మిలియన్ దినార్లు వెచ్చించాల్సి వచ్చింది. ట్రావెల్ టిక్కెట్లు వంటివాటి కారణంగా ఈ ఖర్చులు అయినట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. ఈ ఖర్చుల్ని ఆయా వలసదారుల స్పాన్సర్ల నుంచి వసూలు చేస్తారు.
తాజా వార్తలు
- డాలస్ లో మహాత్మాగాంధీ మెమోరియల్ వద్ద ఘనంగా అంతర్జాతీయ యోగా దినోత్సవం
- ప్రారంభమైన టెలిగ్రామ్ సేవలు
- ఇరాన్ ఆయిల్ పై ఆంక్షలు ఎత్తేసిన అమెరికా
- భారత రాయబార కార్యాలయం ఆధ్వర్యంలో యోగా సమ్మేళనం..!!
- అర్హతలు,వృత్తుల సవరణకు కార్మికులకు కువైట్ అనుమతి..!!
- 2023 తర్వాత ఒమన్ లో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదు..!!
- గౌహతి నుండి దుబాయ్, అబుదాబికి డైరెక్ట్ ఫ్లైట్స్..!!
- పబ్లిక్ పార్కులలో 12 వాణిజ్య కార్యకలాపాలకు సౌదీ అనుమతి..!!
- ఖతార్ లో లుసైల్ ట్రామ్ సేవలు నిలిపివేత..!!
- ఇండిగో క్యాబ్ సర్వీసు వచ్చేసింది..







