వలసదారుల్ని పంపేసేందుకు 2.1 మిలియన్ దినార్లు ఖర్చు చేసిన కువైట్

- April 15, 2022 , by Maagulf
వలసదారుల్ని పంపేసేందుకు 2.1 మిలియన్ దినార్లు ఖర్చు చేసిన కువైట్

కువైట్: 2019 జనవరి 1 నుంచి 2021 జులై 11 మధ్య 42,429 మంది వలసదారుల్ని దేశం నుంచి బయటకు పంపించింది. ఈ కారణంగా కువైట్ 2.1 మిలియన్ దినార్లు వెచ్చించాల్సి వచ్చింది. ట్రావెల్ టిక్కెట్లు వంటివాటి కారణంగా ఈ ఖర్చులు అయినట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. ఈ ఖర్చుల్ని ఆయా వలసదారుల స్పాన్సర్ల నుంచి వసూలు చేస్తారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com