బహ్రెయిన్: ఆటో లోన్ క్యాంపెయిన్ ప్రారంభించిన ఎన్బిబి
- April 15, 2022
బహ్రెయిన్: నేషనల్ బ్యాంక్ ఆఫ్ బహ్రెయిన్, ఆటో లోన్ క్యాంపెయిన్ ప్రారంభించింది. పవిత్ర రమదాన్ మాసం ప్రారంభం నుంచి ఈ కార్యక్రమాన్ని మొదలు పెట్టారు. 1,000 బహ్రెయినీ దినార్లను వినియోగదారులు గెలుచుకునే అవకాశాన్ని కల్పిస్తున్నారు. ఈ క్యాంపెయిన్ ఏప్రిల్ 12న ప్రారంభం కాగా, జూన్ 2 వరకు కొనసాగుతుంది. వినియోగదారులు కార్లు కొనుక్కునేందుకు వీలుగా ఆకర్షణీయమైన వడ్డీతో క్యాంపెయిన్ ప్రారంభించారు. లక్కీ విన్నర్స్ 1,000 దినార్లు గెలుచుకునేందుకు అవకాశం వుంది. జీరో ప్రాసెసింగ్, ఆప్షనల్ సేలరీ ట్రాన్స్ఫర్ వంటి అవకాశాలు కల్పిస్తున్నారు. హైబ్రిడ్, ఎలక్ట్రానిక్ కార్లను కొనుగోలు చేయవచ్చు.
తాజా వార్తలు
- భారత రాయబార కార్యాలయం ఆధ్వర్యంలో యోగా సమ్మేళనం..!!
- అర్హతలు,వృత్తుల సవరణకు కార్మికులకు కువైట్ అనుమతి..!!
- 2023 తర్వాత ఒమన్ లో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదు..!!
- గౌహతి నుండి దుబాయ్, అబుదాబికి డైరెక్ట్ ఫ్లైట్స్..!!
- పబ్లిక్ పార్కులలో 12 వాణిజ్య కార్యకలాపాలకు సౌదీ అనుమతి..!!
- ఖతార్ లో లుసైల్ ట్రామ్ సేవలు నిలిపివేత..!!
- ఇండిగో క్యాబ్ సర్వీసు వచ్చేసింది..
- మాదకద్రవ్యాల నిర్మూలనకు ప్రత్యేక అవగాహన కార్యక్రమం ప్రారంభించిన డీజీపీ ఆనంద్
- ఘనంగా బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి రజతోత్సవ వేడుకలు..
- కోచింగ్ సెంటర్లో భారీ అగ్నిప్రమాదం..15 మంది విద్యార్థులు అగ్నికి ఆహుతి..







