బహ్రెయిన్: ఆటో లోన్ క్యాంపెయిన్ ప్రారంభించిన ఎన్బిబి
- April 15, 2022
బహ్రెయిన్: నేషనల్ బ్యాంక్ ఆఫ్ బహ్రెయిన్, ఆటో లోన్ క్యాంపెయిన్ ప్రారంభించింది. పవిత్ర రమదాన్ మాసం ప్రారంభం నుంచి ఈ కార్యక్రమాన్ని మొదలు పెట్టారు. 1,000 బహ్రెయినీ దినార్లను వినియోగదారులు గెలుచుకునే అవకాశాన్ని కల్పిస్తున్నారు. ఈ క్యాంపెయిన్ ఏప్రిల్ 12న ప్రారంభం కాగా, జూన్ 2 వరకు కొనసాగుతుంది. వినియోగదారులు కార్లు కొనుక్కునేందుకు వీలుగా ఆకర్షణీయమైన వడ్డీతో క్యాంపెయిన్ ప్రారంభించారు. లక్కీ విన్నర్స్ 1,000 దినార్లు గెలుచుకునేందుకు అవకాశం వుంది. జీరో ప్రాసెసింగ్, ఆప్షనల్ సేలరీ ట్రాన్స్ఫర్ వంటి అవకాశాలు కల్పిస్తున్నారు. హైబ్రిడ్, ఎలక్ట్రానిక్ కార్లను కొనుగోలు చేయవచ్చు.
తాజా వార్తలు
- గల్ఫ్ ఎయిర్ టేకాఫ్ సేల్..తక్కవ ధరలకే 150,000 టిక్కెట్లు..!!
- సులైబిఖాట్ బీచ్లో ఫోటోగ్రాఫర్లపై ఆంక్షలు..!!
- ట్రావెల్ అండ్ టూరిజం సంస్థకు OMR15,815 ఫైన్..!!
- అమెరికా-ఇరాన్ ఉద్రిక్తతలు..మార్చిలో పెట్రోల్ ధరలు పెరుగుతాయా?
- డిజిటల్ ఆడిటర్ కార్డును ప్రారంభించిన ఖతార్..!!
- "చెక్ యువర్ హెల్త్" క్యాంపెయిన్..నిమిషాల్లో 10 పరీక్షలు..!!
- భారత్కు ట్రంప్ షాక్..
- లండన్లో అగ్నిప్రమాదం..తెలుగు యువకుడు మృతి
- ఉద్యోగాలకు దరఖాస్తు గడువు నేటితో ముగింపు!
- టైటానియం, రేర్ ఎర్త్ రంగాల్లో ఆంధ్రప్రదేశ్కు కొత్త దిశ: మంత్రి కొల్లు రవీంద్ర









