బహ్రెయిన్: ఆటో లోన్ క్యాంపెయిన్ ప్రారంభించిన ఎన్బిబి
- April 15, 2022
బహ్రెయిన్: నేషనల్ బ్యాంక్ ఆఫ్ బహ్రెయిన్, ఆటో లోన్ క్యాంపెయిన్ ప్రారంభించింది. పవిత్ర రమదాన్ మాసం ప్రారంభం నుంచి ఈ కార్యక్రమాన్ని మొదలు పెట్టారు. 1,000 బహ్రెయినీ దినార్లను వినియోగదారులు గెలుచుకునే అవకాశాన్ని కల్పిస్తున్నారు. ఈ క్యాంపెయిన్ ఏప్రిల్ 12న ప్రారంభం కాగా, జూన్ 2 వరకు కొనసాగుతుంది. వినియోగదారులు కార్లు కొనుక్కునేందుకు వీలుగా ఆకర్షణీయమైన వడ్డీతో క్యాంపెయిన్ ప్రారంభించారు. లక్కీ విన్నర్స్ 1,000 దినార్లు గెలుచుకునేందుకు అవకాశం వుంది. జీరో ప్రాసెసింగ్, ఆప్షనల్ సేలరీ ట్రాన్స్ఫర్ వంటి అవకాశాలు కల్పిస్తున్నారు. హైబ్రిడ్, ఎలక్ట్రానిక్ కార్లను కొనుగోలు చేయవచ్చు.
తాజా వార్తలు
- IPL 2026: ఢిల్లీ పై బెంగళూరు ఘన విజయం
- ఎమిరేట్స్ A380లో స్టార్లింక్ వై-ఫై ప్రారంభం
- వందేళ్ల వేడుకలో గుడ్ న్యూస్…ఏయూకి రూ.500 కోట్లు
- శాంతికి రష్యా కృషి…పుతిన్ కీలక ప్రకటన
- పెట్రోల్, డీజిల్ సరఫరా పై స్పష్టత: ఎంపీ బాలశౌరి
- ఒకే కుటుంబంలో నలుగురు మృతి..కారణం బిర్యానా? పుచ్చకాయ?
- వినోదాల కేంద్రంగా ఇనార్బిట్ మాల్
- సింగపూర్లో మంత్రి సత్యకుమార్తో ప్రవాస తెలుగు సమాజం ముఖాముఖీ కార్యక్రమం
- బహ్రెయిన్ లో మానవ అక్రమ రవాణా ముఠా గుట్టురట్టు..!!
- ఖతార్ లో 31 ఆహార సంస్థలు సీజ్..!!









