బహ్రెయిన్: ఆటో లోన్ క్యాంపెయిన్ ప్రారంభించిన ఎన్బిబి
- April 15, 2022బహ్రెయిన్: నేషనల్ బ్యాంక్ ఆఫ్ బహ్రెయిన్, ఆటో లోన్ క్యాంపెయిన్ ప్రారంభించింది. పవిత్ర రమదాన్ మాసం ప్రారంభం నుంచి ఈ కార్యక్రమాన్ని మొదలు పెట్టారు. 1,000 బహ్రెయినీ దినార్లను వినియోగదారులు గెలుచుకునే అవకాశాన్ని కల్పిస్తున్నారు. ఈ క్యాంపెయిన్ ఏప్రిల్ 12న ప్రారంభం కాగా, జూన్ 2 వరకు కొనసాగుతుంది. వినియోగదారులు కార్లు కొనుక్కునేందుకు వీలుగా ఆకర్షణీయమైన వడ్డీతో క్యాంపెయిన్ ప్రారంభించారు. లక్కీ విన్నర్స్ 1,000 దినార్లు గెలుచుకునేందుకు అవకాశం వుంది. జీరో ప్రాసెసింగ్, ఆప్షనల్ సేలరీ ట్రాన్స్ఫర్ వంటి అవకాశాలు కల్పిస్తున్నారు. హైబ్రిడ్, ఎలక్ట్రానిక్ కార్లను కొనుగోలు చేయవచ్చు.
తాజా వార్తలు
- హ్యూమన్ ట్రాఫికింగ్ గ్యాంగ్ గుట్టు రట్టు చేసిన విశాఖ పోలీసులు..
- బాంబు దాడుల పై ఈసీ సీరియస్..బాటిళ్లలో ఇక పెట్రోల్కు నో
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్
- ప్రొఫెసర్ వెల్చ్ కు యూఏఈ ప్రెసిడెంట్ బంపరాఫర్..!
- యూఏఈలో స్వల్ప భూకంపం
- 'అర్ధరాత్రి దొంగ'కు ఏడాది జైలు, జరిమానా
- బహ్రెయిన్ టాలెంట్ హబ్.. ఔట్రీచ్ నివేదిక వెల్లడి
- పబ్లిక్ టాయిలెట్లలో జెమ్స్ భయమా? Dh10తో పరిష్కారం..!
- దోహా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్లో కొత్త పోటీలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ