ఖైదీల విడుదలకు సహకరించిన షబాబ్ ఒమన్ గ్రూప్
- April 15, 2022
మస్కట్: ఫాక్ కుర్బా కార్యక్రమంలో భాగంగా 14 మంది ఖైదీలను విడుదల చేసేందుకు షబాబ్ ఒమన్ గ్రూప్ సహాయ సహకారాలు అందించింది. షబాబ్ ఒమన్ గ్రూప్ అందించిన సహాయ సహకారాలతో కొత్తగా 14 మంది ఖైదీలను విడుదల చేయడం జరిగిందని ఫాక్ కుర్బా వర్గాలు తెలిపాయి. ఈ ఏడాది ఇప్పటివరకు 198 మంది విడుదలకు చేసిన ప్రయత్నాలు సఫలమయ్యాయనీ, ఇందుకోసం 70,815 ఒమన్ రియాల్స్ వెచ్చించామనీ నిర్వాహకులు తెలిపారు. ఖైదీల విడుదలకు సంబంధించి అవసరమైన మొత్తాన్ని డొనేషన్ల రూపంలో సేకరించడం ఫాక్ కుర్బా కార్యక్రమం తాలూకు ఉద్దేశ్యం.
తాజా వార్తలు
- ఇండిగో క్యాబ్ సర్వీసు వచ్చేసింది..
- మాదకద్రవ్యాల నిర్మూలనకు ప్రత్యేక అవగాహన కార్యక్రమం ప్రారంభించిన డీజీపీ ఆనంద్
- ఘనంగా బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి రజతోత్సవ వేడుకలు..
- కోచింగ్ సెంటర్లో భారీ అగ్నిప్రమాదం..15 మంది విద్యార్థులు అగ్నికి ఆహుతి..
- ఖతార్ రాస్ లాఫాన్ ఎల్ఎన్జీ ప్లాంట్ పేలుడు:13 మంది భారతీయులు, పాకిస్థానీయులు మృతి
- ఖతార్ పారిశ్రామిక ప్రమాదంపై భారత రాయబార కార్యాలయం స్పందన
- యూఏఈలో 25 ఏళ్లు పూర్తి చేసుకున్న తుంబే ల్యాబ్స్.. అంతర్జాతీయ ISO గుర్తింపు సాధన
- దుబాయ్ పోలీస్–భారత కాన్సులేట్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు
- కువైట్ లో గోల్డ్ ట్రేడ్ రూల్స్ కఠినతరం..!!
- మనమాలో 'ఇమామ్ హుస్సేన్ మెడికల్ క్లినిక్' ప్రారంభం..!!







