ఎన్ఎఫ్టీలు మరియు మెటావర్స్ అనుభవాల్ని అందించనున్న ఎమిరేట్స్
- April 15, 2022
యూఏఈ: మెటావర్స్కి సంబంధించి సిగ్నేచర్ బ్రాండ్ రూపకల్పన కోసం ఎమిరేట్స్ తన ఆలోచనల్ని వెల్లడించింది. వినియోగదారులు ఉద్యోగులకు సంబంధించి యుటిలిటీ బేస్డ్ ఎన్ఎఫ్టీల విషయమై కూడా తమకున్న ఆలోచనల్ని పేర్కొంది. ఎక్స్పో 2020 దుబాయ్లో ఎమిరేట్స్ పెవిలియన్ అత్యంత విజయవంతంగా సందర్శకులను ఆకర్షించిందనీ, ఇన్నోవేషన్ అలాగే ప్రపంచ వ్యాప్తంగా వున్న నైపుణ్యాలు ఈ వేదికపై ప్రధాన ఆకర్షణగా నిలిచాయనీ, మెటావర్స్, ఎన్ఎఫ్టీలు అలాగే వెబ్ త్రీ వంటి విభాగాల్లో విప్లవాత్మక ఆలోచనలకు ఇక్కడ బీజం పడిందని ఎమిరేట్స్ పేర్కొంది. డిజిటల్ ఎకానమీ దిశగా దుబాయ్ మరియు యూఏఈ అత్యంత వేగంగా ముందడుగు వేయబోతున్నాయి. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్, డేటా ప్రొటెక్షన్ విభాగంలో అగ్రగామిగా వున్నామని యూఏఈ తెలిపింది.
తాజా వార్తలు
- బహ్రెయిన్ లో మానవ అక్రమ రవాణా ముఠా గుట్టురట్టు..!!
- ఖతార్ లో 31 ఆహార సంస్థలు సీజ్..!!
- మా యాత్రికులు సౌదీ నిబంధనలను పూర్తిగా పాటిస్తున్నారు: ఇరాన్
- బీమా రంగంలో నగదు లావాదేవీలపై నిషేధం..!!
- ఈద్ అల్ అదా: మలేరియా నుంచి రక్షణకు డాక్టర్ల సూచనలు..!!
- అమెరికా-ఇరాన్ చర్చలపై సయ్యద్ బదర్ సమీక్ష..!!
- డిజిటల్ మార్కెటింగ్ పేరిట మోసం..కంపెనీ మేనేజర్ అరెస్ట్
- హనీట్రాప్ కేసులో సంచలనం: 9 మంది పోలీసులపై కఠిన చర్యలు
- ఏపీ రాష్ట్రానికి 750 ఎలక్ట్రిక్ బస్సులు
- తెలంగాణలో యువతకు శిక్షణ.. అనంతరం జపాన్, జర్మనీలో ఉద్యోగాలు









