ఎన్ఎఫ్టీలు మరియు మెటావర్స్ అనుభవాల్ని అందించనున్న ఎమిరేట్స్
- April 15, 2022
యూఏఈ: మెటావర్స్కి సంబంధించి సిగ్నేచర్ బ్రాండ్ రూపకల్పన కోసం ఎమిరేట్స్ తన ఆలోచనల్ని వెల్లడించింది. వినియోగదారులు ఉద్యోగులకు సంబంధించి యుటిలిటీ బేస్డ్ ఎన్ఎఫ్టీల విషయమై కూడా తమకున్న ఆలోచనల్ని పేర్కొంది. ఎక్స్పో 2020 దుబాయ్లో ఎమిరేట్స్ పెవిలియన్ అత్యంత విజయవంతంగా సందర్శకులను ఆకర్షించిందనీ, ఇన్నోవేషన్ అలాగే ప్రపంచ వ్యాప్తంగా వున్న నైపుణ్యాలు ఈ వేదికపై ప్రధాన ఆకర్షణగా నిలిచాయనీ, మెటావర్స్, ఎన్ఎఫ్టీలు అలాగే వెబ్ త్రీ వంటి విభాగాల్లో విప్లవాత్మక ఆలోచనలకు ఇక్కడ బీజం పడిందని ఎమిరేట్స్ పేర్కొంది. డిజిటల్ ఎకానమీ దిశగా దుబాయ్ మరియు యూఏఈ అత్యంత వేగంగా ముందడుగు వేయబోతున్నాయి. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్, డేటా ప్రొటెక్షన్ విభాగంలో అగ్రగామిగా వున్నామని యూఏఈ తెలిపింది.
తాజా వార్తలు
- ఖతార్ రాస్ లాఫాన్ ఎల్ఎన్జీ ప్లాంట్ పేలుడు:13 మంది భారతీయులు, పాకిస్థానీయులు మృతి
- ఖతార్ పారిశ్రామిక ప్రమాదంపై భారత రాయబార కార్యాలయం స్పందన
- యూఏఈలో 25 ఏళ్లు పూర్తి చేసుకున్న తుంబే ల్యాబ్స్.. అంతర్జాతీయ ISO గుర్తింపు సాధన
- దుబాయ్ పోలీస్–భారత కాన్సులేట్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు
- కువైట్ లో గోల్డ్ ట్రేడ్ రూల్స్ కఠినతరం..!!
- మనమాలో 'ఇమామ్ హుస్సేన్ మెడికల్ క్లినిక్' ప్రారంభం..!!
- సౌత్ అల్ బతినా సమ్మర్ ఫోరమ్ కార్యకలాపాలు ప్రారంభం..!!
- 1 ట్రిలియన్ దిర్హమ్లను దాటిన దుబాయ్ బ్రాండ్ వాల్యూ..!!
- సముద్రంలో ఇద్దరిని రక్షించిన బోర్డర్ గార్డ్స్..!!
- రిటర్న్ టికెట్లతో దుబాయ్లో ఉచిత హోటల్ బస..ఎమిరేట్స్ ప్రత్యేక సమ్మర్ ఆఫర్







