ఎన్ఎఫ్టీలు మరియు మెటావర్స్ అనుభవాల్ని అందించనున్న ఎమిరేట్స్
- April 15, 2022
యూఏఈ: మెటావర్స్కి సంబంధించి సిగ్నేచర్ బ్రాండ్ రూపకల్పన కోసం ఎమిరేట్స్ తన ఆలోచనల్ని వెల్లడించింది. వినియోగదారులు ఉద్యోగులకు సంబంధించి యుటిలిటీ బేస్డ్ ఎన్ఎఫ్టీల విషయమై కూడా తమకున్న ఆలోచనల్ని పేర్కొంది. ఎక్స్పో 2020 దుబాయ్లో ఎమిరేట్స్ పెవిలియన్ అత్యంత విజయవంతంగా సందర్శకులను ఆకర్షించిందనీ, ఇన్నోవేషన్ అలాగే ప్రపంచ వ్యాప్తంగా వున్న నైపుణ్యాలు ఈ వేదికపై ప్రధాన ఆకర్షణగా నిలిచాయనీ, మెటావర్స్, ఎన్ఎఫ్టీలు అలాగే వెబ్ త్రీ వంటి విభాగాల్లో విప్లవాత్మక ఆలోచనలకు ఇక్కడ బీజం పడిందని ఎమిరేట్స్ పేర్కొంది. డిజిటల్ ఎకానమీ దిశగా దుబాయ్ మరియు యూఏఈ అత్యంత వేగంగా ముందడుగు వేయబోతున్నాయి. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్, డేటా ప్రొటెక్షన్ విభాగంలో అగ్రగామిగా వున్నామని యూఏఈ తెలిపింది.
తాజా వార్తలు
- శ్రీలంక పై న్యూజిలాండ్ విజయం
- సైబరాబాద్లో ‘ఏఐ’ ట్రాఫిక్ మంత్రం
- ఇజ్రాయెల్ పార్లమెంట్లో చరిత్ర సృష్టించిన ప్రధాని మోదీ..
- జూలైకి వెలిగొండ తొలిదశ పూర్తి చేసి నీళ్లు ఇస్తాం: సీఎం చంద్రబాబు
- నెతన్యాహు ఘన స్వాగతం, మోదీ ఇజ్రాయెల్ పర్యటన హైలైట్!
- గుడ్ న్యూస్..భారత్ కు వెనిజులా ఆయిల్ వచ్చేస్తోంది!
- ముంబైలో పెరుగుతున్న వాయు కాలుష్యం
- లోక్ భవన్లో అరుణాచల్ ప్రదేశ్, మిజోరం వ్యవస్థాపక దినోత్సవ వేడుకలు
- ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో శంతను నారాయణ్ భేటీ
- ఇండియా స్కిల్స్ సౌత్ రీజినల్స్(2025-26) లో ఆంధ్రప్రదేశ్ కు 23 పతకాలు









