ఏప్రిల్ 17 నుండి ఈద్ వరకు పని వేళలను పెంచిన దోహా మెట్రో

- April 17, 2022 , by Maagulf
ఏప్రిల్ 17 నుండి ఈద్ వరకు పని వేళలను పెంచిన దోహా మెట్రో

ఖతార్: రమదాన్ మాసాన్ని పరిగణనలోకి తీసుకున్న దోహా లుసైల్, మెట్రో ట్రామ్ నెట్‌వర్క్ పని వేళలను సవరించింది. ఖతార్ రైలు, మెట్రో, ట్రామ్, మెట్రోలింక్, మెట్రో ఎక్స్‌ప్రెస్ సేవలు ఏప్రిల్ 17 నుండి ఎక్కువ సమయం పాటు ప్రయాణికులకు అందుబాటులో ఉండనున్నాయి. కొత్త సమయాలు ఇలా ఉన్నాయి. శనివారం – గురువారం వరకు ఉదయం 6 నుండి అర్ధరాత్రి 1 గంటల వరకు మెట్రో సర్వీసులు ప్రయాణికులకు అందుబాటులో ఉండనున్నాయి. శుక్రవారాలు మాత్రం మధ్యాహ్నం 2 నుండి అర్ధరాత్రి 1 వరకు సర్వీసులను నడుపనున్నారు. ఈ మార్పు పరిమిత కాలానికి మాత్రమే అమలులో ఉంటుంది. ఏప్రిల్ 17 నుండి ప్రారంభమై మే 5, 2022 వరకు మెట్రో కొత్త పనివేళలు కొనసాగనున్నాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com