ఏప్రిల్ 17 నుండి ఈద్ వరకు పని వేళలను పెంచిన దోహా మెట్రో
- April 17, 2022
ఖతార్: రమదాన్ మాసాన్ని పరిగణనలోకి తీసుకున్న దోహా లుసైల్, మెట్రో ట్రామ్ నెట్వర్క్ పని వేళలను సవరించింది. ఖతార్ రైలు, మెట్రో, ట్రామ్, మెట్రోలింక్, మెట్రో ఎక్స్ప్రెస్ సేవలు ఏప్రిల్ 17 నుండి ఎక్కువ సమయం పాటు ప్రయాణికులకు అందుబాటులో ఉండనున్నాయి. కొత్త సమయాలు ఇలా ఉన్నాయి. శనివారం – గురువారం వరకు ఉదయం 6 నుండి అర్ధరాత్రి 1 గంటల వరకు మెట్రో సర్వీసులు ప్రయాణికులకు అందుబాటులో ఉండనున్నాయి. శుక్రవారాలు మాత్రం మధ్యాహ్నం 2 నుండి అర్ధరాత్రి 1 వరకు సర్వీసులను నడుపనున్నారు. ఈ మార్పు పరిమిత కాలానికి మాత్రమే అమలులో ఉంటుంది. ఏప్రిల్ 17 నుండి ప్రారంభమై మే 5, 2022 వరకు మెట్రో కొత్త పనివేళలు కొనసాగనున్నాయి.
తాజా వార్తలు
- సైబర్ నేరగాడిని అరెస్టు చేసిన పోలీసులు
- ఐపీఎల్ 2026 ప్రారంభం వాయిదా? కొత్త తేదీలు ఇవే!
- యూఏఈకి ‘కోల్డ్ వేవ్’ హెచ్చరిక
- ఇంటర్, పదవ తరగతి విద్యార్థులకు గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ శుభాకాంక్షలు
- అజ్మాన్ పోలీస్ సరికొత్త రికార్డు
- ఎన్నారై తెలుగుదేశం కువైట్ ఆధ్వర్యంలో ఘనంగా ఇఫ్తార్ విందు
- నకిలీ సంస్థ పేరిట మ్యూల్ ఖాతాలు: బ్యాంకు మేనేజర్ సహా నలుగురి అరెస్ట్
- 17 రోజులు బ్యాంకులకు సెలవులు
- TGSRTC: ‘మీ టికెట్’ యాప్తో బస్పాస్లు ఇక డిజిటల్
- 16 ఏళ్ల లోపు యూజర్ల కోసం ఇన్స్టాగ్రామ్ కొత్త సేఫ్టీ అలర్ట్









