BD18,000 పెన్షన్ తిరిగి చెల్లించాలి: కోర్టు
- April 20, 2022
బహ్రెయిన్: వివాహమైనప్పటికీ 10 సంవత్సరాల పాటు దివంగత తండ్రి పెన్షన్ను పొందిన ఒక మహిళ తీరును కోర్టు తప్పుబట్టింది. జనరల్ ఆర్గనైజేషన్ ఫర్ సోషల్ ఇన్సూరెన్స్ (GOSI)కి సదరు మహిళ BD18,000 రీఫండ్ చేయాలనే తీర్పును హై సివిల్ అప్పీల్స్ కోర్ట్ సమర్థించింది. ఆ మహిళ తండ్రి చనిపోయినప్పుడు, ఆమె అతని పెన్షన్కు అర్హమైనది. అయితే ఆమె వివాహం చేసుకుంటే పెన్షన్ పొందేందుకు అర్హత లేదు. కానీ తన పెండ్లి విషయాన్ని దాచిన సదరు మహిళ పడేండ్ల పాటు తండ్రి పెన్షన్ ను పొందింది. మోసాన్ని గుర్తించిన GOSI మహిళపై కోర్టులో కేసును దాఖలు చేసింది. ఆమె ఇప్పటివరకు అందుకున్న పెన్షన్ మొత్తాన్ని తిరిగి చెల్లించేలా ఆదేశాలు ఇవ్వాలని కోర్టును కోరింది.
తాజా వార్తలు
- తెలంగాణలో జూన్ 15 వరకు వేసవి సెలవులు పొడిగింపు
- ఇక ఇంటర్నెట్ లేకుండానే UPI లావాదేవీలు
- ఈ నెల జూన్ 24, 25 తేదీల్లో 11వ ఇంటర్నేషనల్ పోలీస్ ఎక్స్పో
- రామోజీ ఫిల్మ్సిటీలో టీజీ20 లీగ్ వేలం షురూ
- వనపర్తిలో అంబులెన్స్ ప్రారంభం..నిరుపేదలకు ఉచిత ఆటోలు పంపిణీ చేసిన సోనుసూద్
- 100 రోజులు.. స్థిరత్వాన్ని కాపాడుకున్న గల్ఫ్ దేశాలు..!!
- ప్రపంచవ్యాప్తంగా హ్యుమటేరియన్ సేవల్లో కువైట్ ఛారిటీస్..!!
- యూఏఈ లాటరీ డ్రా..ఒక్కొక్కరు Dh50,000 గెలుచుకున్నముగ్గురు విజేతలు..!!
- ఆన్లైన్ పర్యాటక మోసాలపై సౌదీ ఎంబసీ హెచ్చరిక..!!
- మహిళను సురక్షితంగా తరలించిన ఆర్ఓపి ఏవియేషన్..!!









