మే 8 నుంచి ఫ్యామిలీ విజిట్ వీసాల జారీ: కువైట్
- April 20, 2022
కువైట్: అంతర్గత మంత్రిత్వ శాఖ మే 8న లెబనీస్తో సహా వివిధ దేశాలకు ఫ్యామిలీ విజిట్ వీసాల జారీని ప్రారంభించబోతోంది. వీసాల జారీకి పాత నియమాలు, నిబంధనలు వర్తిస్తాయని ప్రకటించింది. ముఖ్యంగా కుటుంబానికి ఆతిథ్యం ఇవ్వడానికి స్పాన్సర్ జీతం సముచితంగా ఉండాలి. కోవిడ్-19 మహమ్మారి వ్యాప్తిని అరికట్టడానికి అప్పట్లో వీసాల జారీని నిలిపివేశారు. దాదాపు రెండు సంవత్సరాల తర్వాత ఫ్యామిలీ విజిట్ వీసాల జారీని పునఃప్రారంభించారు. అయితే ఫ్యామిలీ విజిట్ వీసాకు దరఖాస్తు చేసేవారు వ్యాక్సిన్ సర్టిఫికేట్లను సమర్పించాల్సిన అవసరం ఉందా లేదా అనేది విషయాన్ని అంతర్గత మంత్రిత్వ శాఖ స్పష్టం చేయలేదు.
తాజా వార్తలు
- పాన్ కార్డు కొత్త రూల్స్..
- యూఏఈ అధ్యక్షుడు–ఇటలీ ప్రధాని భేటీ
- హైదరాబాద్లో మూడో భారీ బస్ టెర్మినల్
- ‘ఉగాది గీతాంజలి’ వేడుకలో మెరిసిన మలేషియా–భారత సాంస్కృతిక బంధాలు
- లూలూ హైపర్ మార్కెట్ లో షాప్ నౌ, పే లేటర్..!!
- అల్ సువైఖ్లో ఇద్దరు ఆసియా జాతీయులు అరెస్టు..!!
- మాల్స్ పార్కింగ్ ఏరియాల్లో గాలి నాణ్యతపై కీలక అప్డేట్..!!
- కంపెనీలు ఉద్యోగుల తొలగింపులను నివారించవచ్చా?
- మహమ్మారి సమయంలో జన్మించిన పిల్లలకు అడ్మిషన్లు..!!
- గల్ఫ్ పెట్రో కెమికల్ ఇండస్ట్రీస్ కంపెనీ యూనిట్ల పై దాడులు..!!









