తరావీహ్ ప్రార్థనలు.. ఆరాధకులకు ఉచిత ట్రాన్స్ పోర్టేషన్
- April 22, 2022
యూఏఈ: తరావీహ్, తహజ్జుద్ ప్రార్థనలు చేయడానికి ఆరాధకులను ఉచితంగా మస్జీదులకు రవాణా సదుపాయాన్ని కల్పించినట్లు అజ్మాన్ పబ్లిక్ ట్రాన్స్ పోర్టేషన్ అథారిటీ ప్రకటించింది. సమాజంలోని అన్ని వర్గాలకు సేవ చేసేందుకు సామాజిక బాధ్యతగా ఈ సౌకర్యాన్ని ప్రవేశ పెట్టినట్లు అథారిటీ పేర్కొంది. పవిత్ర రమదాన్ మాసంలో తరావీహ్, తహజ్జుద్ ప్రార్థనల కోసం వచ్చే ఆరాధకులు ఈ సదుపాయాన్ని సద్వినియోగం చేసుకోవాలని అథారిటీ కోరింది.
తాజా వార్తలు
- డ్రగ్స్ కుట్రను భగ్నం చేసిన యూఏఈ..24 మంది అరెస్టు..!!
- ట్రాఫిక్ ఫైన్ లపై అభ్యంతరం..ఇంకా 15 రోజులే గడువు: టీజీఏ
- ఒమన్ లో ఫేక్ మెడికల్ ఉత్పత్తులపై స్పెషల్ డ్రైవ్..!!
- కువైట్ లో అక్రమ వ్యాపారాలపై రైడ్స్..!!
- బహ్రెయిన్లో కొత్త ఇండోర్ క్రికెట్ అకాడమీ.. అన్ని సీజన్లలో శిక్షణ..!!
- హ్యూస్టన్లోని పౌరులను ప్రమత్తం చేసిన ఖతార్ కాన్సులేట్..!!
- వర్షాకాల సన్నద్ధత పై డీజీపీ సి.వి.ఆనంద్ సమీక్ష
- జీ7 సదస్సు సందర్భంగా ప్రధాని మోడీ యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ భేటీ
- సోషల్ మీడియాలో నకిలీ బీమా ఆఫర్ల పై జాగ్రత్త
- వాహనదారులకు తెలంగాణ ప్రభుత్వం అలర్ట్.. !









