గుజరాత్లో భారీగా హెరాయిన్ పట్టివేత
- April 22, 2022
గుజరాత్: మరోసారి గుజరాత్లో డ్రగ్స్ కలకలం రేగింది. కచ్ జిల్లాలోని కాండ్లా రేవులో 260 కేజీల హెరాయిన్ను గుజరాత్ ఉగ్రవాద వ్యతిరేక దళం (ఏటీఎస్), డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్ఐ) అధికారులు స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన హెరాయిన్ మార్కెట్ విలువ రూ.1300 కోట్లు ఉంటుందని చెబుతున్నారు.
ఆఫ్ఘనిస్థాన్ నుంచి ఇరాన్ మీదుగా కంటెయినర్లలో భారత్కు హెరాయిన్ తరలిస్తున్నట్టు సమాచారం అందుకున్న అధికారులు నిన్న సంయుక్తంగా దాడులు చేసి హెరాయిన్ను స్వాధీనం చేసుకున్నారు. మరికొన్ని కంటెయినర్లలోనూ హెరాయిన్ ఉండొచ్చన్న అనుమానంతో వాటిని కూడా తనిఖీ చేస్తున్నారు.
తాజా వార్తలు
- గోల్కొండలో అట్టహాసంగా ప్రారంభమైన 'హాట్ ఎయిర్ బెలూన్ ఫెస్టివల్
- ట్రంప్కు నోబెల్ అందజేసిన మరియా కొరినా మచాడో
- ఒమన్ లో ఆ నిర్లక్ష్య డ్రైవర్ అరెస్టు..!!
- ఓల్డ్ దోహా పోర్ట్ లో అలరించిన కైట్ ఫెస్టివల్..!!
- హవా అల్ మనామా ఫెస్టివల్ రెండు రోజులపాటు పొడిగింపు..!!
- జనవరి 19న సివిల్ డిఫెన్స్ సైరన్ టెస్ట్ రన్..!!
- యూఏఈలో నెస్లే ఇన్ఫాంట్ ఫార్ములా అదనపు బ్యాచ్ల రీకాల్..!!
- సౌదీ క్రౌన్ ప్రిన్స్ కు లెటర్ రాసిన ఒమన్ సుల్తాన్..!!
- దుబాయ్ లో స్కూల్ బస్ పూలింగ్
- ఢిల్లీలోని కేంద్ర మంత్రి మురుగన్ నివాసంలో పొంగల్ సంబరాలు







