గుజరాత్లో భారీగా హెరాయిన్ పట్టివేత
- April 22, 2022
గుజరాత్: మరోసారి గుజరాత్లో డ్రగ్స్ కలకలం రేగింది. కచ్ జిల్లాలోని కాండ్లా రేవులో 260 కేజీల హెరాయిన్ను గుజరాత్ ఉగ్రవాద వ్యతిరేక దళం (ఏటీఎస్), డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్ఐ) అధికారులు స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన హెరాయిన్ మార్కెట్ విలువ రూ.1300 కోట్లు ఉంటుందని చెబుతున్నారు.
ఆఫ్ఘనిస్థాన్ నుంచి ఇరాన్ మీదుగా కంటెయినర్లలో భారత్కు హెరాయిన్ తరలిస్తున్నట్టు సమాచారం అందుకున్న అధికారులు నిన్న సంయుక్తంగా దాడులు చేసి హెరాయిన్ను స్వాధీనం చేసుకున్నారు. మరికొన్ని కంటెయినర్లలోనూ హెరాయిన్ ఉండొచ్చన్న అనుమానంతో వాటిని కూడా తనిఖీ చేస్తున్నారు.
తాజా వార్తలు
- డ్రగ్స్ కుట్రను భగ్నం చేసిన యూఏఈ..24 మంది అరెస్టు..!!
- ట్రాఫిక్ ఫైన్ లపై అభ్యంతరం..ఇంకా 15 రోజులే గడువు: టీజీఏ
- ఒమన్ లో ఫేక్ మెడికల్ ఉత్పత్తులపై స్పెషల్ డ్రైవ్..!!
- కువైట్ లో అక్రమ వ్యాపారాలపై రైడ్స్..!!
- బహ్రెయిన్లో కొత్త ఇండోర్ క్రికెట్ అకాడమీ.. అన్ని సీజన్లలో శిక్షణ..!!
- హ్యూస్టన్లోని పౌరులను ప్రమత్తం చేసిన ఖతార్ కాన్సులేట్..!!
- వర్షాకాల సన్నద్ధత పై డీజీపీ సి.వి.ఆనంద్ సమీక్ష
- జీ7 సదస్సు సందర్భంగా ప్రధాని మోడీ యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ భేటీ
- సోషల్ మీడియాలో నకిలీ బీమా ఆఫర్ల పై జాగ్రత్త
- వాహనదారులకు తెలంగాణ ప్రభుత్వం అలర్ట్.. !









