భారీ డ్రగ్స్ స్మగ్లింగ్ ను అడ్డుకున్న పోలీసులు
- April 22, 2022
మస్కట్: వివిధ రకాల సైకోట్రోపిక్ పదార్థాలతో కూడిన 54,000 ట్యాబ్లెట్లు, 25 కిలోల హషీష్ను అక్రమంగా తరలించే ప్రయత్నాన్ని రాయల్ ఒమన్ పోలీసులు (ఆర్ఓపి) అడ్డుకున్నారు. ముసాండం గవర్నరేట్ పోలీసుల నేతృత్వంలోని నార్కోటిక్స్, సైకోట్రోపిక్ పదార్ధాల నియంత్రణ విభాగం, కోస్ట్ గార్డ్ పోలీసుల సహకారంతో 54,000 కంటే ఎక్కువ వివిధ రకాల సైకోట్రోపిక్ పదార్థాలు, 25 కిలోగ్రాముల మాత్రలను అక్రమంగా తరలించే ప్రయత్నాన్ని అడ్డుకున్నట్లు రాయల్ ఒమన్ పోలీసులు తెలిపారు.
తాజా వార్తలు
- దుబాయ్లో క్యాబ్ డ్రైవర్లు, బైక్ రైడర్లకు ఉద్యోగాలు..
- తక్కువ ధరలో ఫ్లైట్ టికెట్ బుక్ చేసుకోండిలా!
- డ్రగ్స్ కుట్రను భగ్నం చేసిన యూఏఈ..24 మంది అరెస్టు..!!
- ట్రాఫిక్ ఫైన్ లపై అభ్యంతరం..ఇంకా 15 రోజులే గడువు: టీజీఏ
- ఒమన్ లో ఫేక్ మెడికల్ ఉత్పత్తులపై స్పెషల్ డ్రైవ్..!!
- కువైట్ లో అక్రమ వ్యాపారాలపై రైడ్స్..!!
- బహ్రెయిన్లో కొత్త ఇండోర్ క్రికెట్ అకాడమీ.. అన్ని సీజన్లలో శిక్షణ..!!
- హ్యూస్టన్లోని పౌరులను ప్రమత్తం చేసిన ఖతార్ కాన్సులేట్..!!
- వర్షాకాల సన్నద్ధత పై డీజీపీ సి.వి.ఆనంద్ సమీక్ష
- జీ7 సదస్సు సందర్భంగా ప్రధాని మోడీ యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ భేటీ









