భారీ డ్రగ్స్ స్మగ్లింగ్ ను అడ్డుకున్న పోలీసులు
- April 22, 2022
మస్కట్: వివిధ రకాల సైకోట్రోపిక్ పదార్థాలతో కూడిన 54,000 ట్యాబ్లెట్లు, 25 కిలోల హషీష్ను అక్రమంగా తరలించే ప్రయత్నాన్ని రాయల్ ఒమన్ పోలీసులు (ఆర్ఓపి) అడ్డుకున్నారు. ముసాండం గవర్నరేట్ పోలీసుల నేతృత్వంలోని నార్కోటిక్స్, సైకోట్రోపిక్ పదార్ధాల నియంత్రణ విభాగం, కోస్ట్ గార్డ్ పోలీసుల సహకారంతో 54,000 కంటే ఎక్కువ వివిధ రకాల సైకోట్రోపిక్ పదార్థాలు, 25 కిలోగ్రాముల మాత్రలను అక్రమంగా తరలించే ప్రయత్నాన్ని అడ్డుకున్నట్లు రాయల్ ఒమన్ పోలీసులు తెలిపారు.
తాజా వార్తలు
- మీర్జాగూడ ప్రమాదం పై డీజీపీ కీలక వ్యాఖ్యలు
- డిజిటల్ అరెస్ట్ పై అప్రమత్తంగా ఉండాలంటూ NPCI హెచ్చరిక
- ఎస్వీ గోశాలను పరిశీలించిన టీటీడీ ఈవో
- ఏపీఎన్నార్టీ ఐకానిక్ టవర్ నిర్మాణ పురోగతిపై మంత్రి సమీక్ష
- మంత్రి అజారుద్దీన్కు శాఖలు కేటాయింపు..
- విమాన టికెట్ క్యాన్సలేషన్ ఉచితం
- గూడ్స్ రైలును ఢీకొట్టిన రైలు…ఆరుగురి మృతి!
- సీఎం రేవంత్ తో విదేశీ బృందాల భేటీ
- ఖతార్లో ప్రభుత్వ సేవలపై 86% మంది సంతృప్తి..!!
- నుసుక్ ద్వారానే హజ్ 2026 రిజిస్ట్రేషన్లు..!!







