శనివారాల్లోనూ పనిచేయనున్న వైద్య పరీక్షా కేంద్రాలు
- April 23, 2022
కువైట్: షువైఖ్, సభన్, జహ్రా, అలీ సబా అల్-సలేం కేంద్రాలలో ప్రవాసుల కోసం వైద్య పరీక్షా కేంద్రాలు ఏప్రిల్ 23-30వ తేదీల మధ్య ఉదయం 10 నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు ప్రజలకు అందుబాటులో ఉండనున్నాయి. ఈద్ అల్-ఫితర్ సెలవుకంటే ముందు పెండింగ్లో ఉన్న ప్రవాసుల వైద్య పరీక్షలను వేగవంతం చేయడం కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్లు హెల్త్ మినిస్ట్రీ తెలిపింది. అంతకుముందు అత్యధిక సంఖ్యలో సందర్శకులకు వసతి కల్పించడానికి మంత్రిత్వ శాఖ వారం రోజుల కిందట ప్రవాస కార్మికుల కోసం పరీక్షా కేంద్రాలలో రెండు షిఫ్టులను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు మార్నింగ్ షిఫ్ట్, మధ్యాహ్నం 1 నుంచి సాయంత్రం 5 గంటల వరకు రెండో షిఫ్ట్ లో వైద్య సిబ్బంది సేవలు అందిస్తున్నారు.
తాజా వార్తలు
- హోర్ముజ్ జలసంధిలో సురక్షిత నౌకాయానానికి ఒమన్–ఇరాన్ చర్చలు
- ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్లకు గౌరవం..
- ఏపీ లోకాయుక్తగా ప్రమాణ స్వీకారం చేసిన మల్లిఖార్జునరావు
- గుడివాడ ప్రభుత్వ ఆసుపత్రిలో సీటీ స్కాన్, సోలార్ పవర్ ప్రారంభం
- దుబాయ్లో వీసాల పేరుతో మోసాలు..నకిలీ ప్రకటనల పై పోలీసుల హెచ్చరిక
- ఢిల్లీ, కర్ణాటక రాష్ట్రాలను వణికిస్తున్న ‘H1N1′ వైరల్
- దుబాయ్లో ఘనంగా ఎంపీ ధర్మపురి అర్వింద్ జన్మదిన వేడుకలు
- 3డీ ప్రింటింగ్ కోసం ఫార్మాస్యూటికల్ పాలిమర్ ఆధారిత బయోఇంక్ అభివృద్ధి చేసిన బిట్స్ పిలానీ గో
- ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదినం సందర్భంగా UAE నేతల శుభాకాంక్షలు...
- రాయదుర్గంలో సుజ్లాన్ ప్రాజెక్టుకు మంత్రి లోకేష్ శంకుస్థాపన







