శనివారాల్లోనూ పనిచేయనున్న వైద్య పరీక్షా కేంద్రాలు
- April 23, 2022
కువైట్: షువైఖ్, సభన్, జహ్రా, అలీ సబా అల్-సలేం కేంద్రాలలో ప్రవాసుల కోసం వైద్య పరీక్షా కేంద్రాలు ఏప్రిల్ 23-30వ తేదీల మధ్య ఉదయం 10 నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు ప్రజలకు అందుబాటులో ఉండనున్నాయి. ఈద్ అల్-ఫితర్ సెలవుకంటే ముందు పెండింగ్లో ఉన్న ప్రవాసుల వైద్య పరీక్షలను వేగవంతం చేయడం కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్లు హెల్త్ మినిస్ట్రీ తెలిపింది. అంతకుముందు అత్యధిక సంఖ్యలో సందర్శకులకు వసతి కల్పించడానికి మంత్రిత్వ శాఖ వారం రోజుల కిందట ప్రవాస కార్మికుల కోసం పరీక్షా కేంద్రాలలో రెండు షిఫ్టులను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు మార్నింగ్ షిఫ్ట్, మధ్యాహ్నం 1 నుంచి సాయంత్రం 5 గంటల వరకు రెండో షిఫ్ట్ లో వైద్య సిబ్బంది సేవలు అందిస్తున్నారు.
తాజా వార్తలు
- కువైట్ జ్లీబ్ అల్-షుయౌఖ్లోని 67 భవనాలకు నోటీసులు..!!
- ఇండియన్ ఎంబసీ ఓపెన్ హౌస్.. పలు ఫిర్యాదుల పరిష్కారం..!!
- సౌదీలో నాన్ ఆయిల్ గ్రోత్ లో ప్రైవేట్ రంగం కీలక పాత్ర..!!
- 4.6 తీవ్రతతో భూకంపం.. ముసాందంను తాకిన భూప్రకంపనాలు..!!
- ఖతార్లో FIFA U-17 ప్రపంచ కప్ 2025 ప్రారంభం..!!
- విషాదాంతం.. పోర్ట్ సుల్తాన్ కబూస్ సమీపంలో డెడ్ బాడీ లభ్యం..!!
- మీర్జాగూడ ప్రమాదం పై డీజీపీ కీలక వ్యాఖ్యలు
- డిజిటల్ అరెస్ట్ పై అప్రమత్తంగా ఉండాలంటూ NPCI హెచ్చరిక
- ఎస్వీ గోశాలను పరిశీలించిన టీటీడీ ఈవో
- ఏపీఎన్నార్టీ ఐకానిక్ టవర్ నిర్మాణ పురోగతిపై మంత్రి సమీక్ష







